Category: News
-

చెంచులపై ఆంక్షలు ఎత్తి వేయాలి
ఎమ్మెల్యే భూమా అఖిలప్రియా రెడ్డి అమరావతి : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మర్యాద పూర్వకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఈసందర్బంగా తమ నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను ఆమె ఏకరువు పెట్టారు. ప్రధానంగా వెదురు ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చెంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. ప్రధానంగా ఫారెస్ట్ అధికారులు విధించిన ఆంక్షలు నిజంగా బాధాకరమైనవని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారు రెండు రోజులుగా చేస్తున్న నిరసన నేపథ్యంలో…
-

శోభారాజు కార్యక్రమాలకు సర్కార్ సహకారం
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : సంగీతం, సాహిత్యం, సంస్కృతి భారతీయ సంపదకు మూలాలు అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కళాకారుల ద్వారా అన్నమయ్య కీర్తలను ప్రజలకు చేరువు చేస్తున్న డాక్టర్ శోభారాజు కార్యక్రమాలకు తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. అన్నమయ్య అంతర్జాతీయ సంకీర్తన పోటీలు ”తందనానా – 2025”లో విజేతలైన ముగ్గురు గాయనీ గాయకులకు సచివాలయంలోని 5వ బ్లాకులో సీఎం నేడు బంగారు పతకాలను బహుకరించారు. సబ్ జూనియర్…
-

అమ్మా నీ పెద్ద కొడుకును వచ్చా
నాగేశ్వరమ్మకు పవన్ కళ్యాణ్ ఆసరా అమరావతి : అమ్మా నీ పెద్ద కొడుకును వచ్చా. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇప్పటం గ్రామంలో ఉన్న నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లారు. ఆప్యాయంగా పలకరించారు. ఎలా ఉన్నావంటూ అడిగారు. కుటుంబ సభ్యులందరినీ పేరుపేరునా పలుకరించారు. సంక్రాంతికి చీర, ఖర్చులకు రూ. 50 వేల ఆర్థిక సాయం అందించారు. తాను ప్రేమతో తీసుకు వచ్చిన చీరను బహూకరించారు. మాటల…
-

నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలా..?
మాజీ మంత్రి కేటీఆర్ సీఎంపై షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిపై షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. నీటి ద్రోహంపై జవాబు చెప్పలేక నికృష్టపు మాటలు మాట్లాడటం దారుణమన్నారు. జల హక్కులను కాపాడటం చేతగాని దద్దమ్మా.. పెద్ద నోరేసుకోని అహంకారంతో అరుస్తున్నవా అంటూ మండిపడ్డారు. పాలమూరు ప్రాజెక్టు గొంతుకోసి..సొంత జిల్లానే దగా చేస్తున్నది చాలక దగుల్బాజీ కూతలు కూయడం పట్ల మండిపడ్డారు. తెలంగాణ సోయిలేని..రాష్ట్ర ప్రయోజనాలను రక్షించలేని కోవర్ట్ బతుకు నీది…
-

సర్పంచులకు సర్కార్ భారీ నజరానా : సీఎం
ప్రకటించిన అనుముల రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా : నూతనంగా ఎన్నికైన సర్పంచులకు తీపి కబురు చెప్పారు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి. కోస్గిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. సీఎం నిధుల నుంచి నేరుగా సర్పంచులకే ఫండ్ అందిచే బాధ్యత నాదని ప్రకటించారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చే నిధులకు ఇది అదనం అన్నారు. సర్పంచుల గౌరవం పెంచాలనే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వంలో ప్రతీ పేద కుటుంబానికి సన్న బియ్యం అందిస్తున్నామని…
-

బస్సు ప్రమాదం పలువురు సజీవ దహనం
కర్ణాటకలో చోటు చేసుకున్న ఘటన బాధాకరం కర్ణాటక : కర్ణాటక రాష్ట్రంలో గురువారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి శివమొగ్గకు ప్రయాణం చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటన జాతీయ రహదారి 48వ నెంబర్ పై చోటు చేసుకుంది. బస్సులో మొత్తం 31 మంది ప్రయాణిస్తున్నారని, ఇప్పటి వరకు 18 మందికి పైగా సజీవ దహనం అయ్యినట్లు తెలిపారు పోలీసులు. ఘటన జరిగిన వెంటనే చిత్రదుర్గ ఎస్పీ…
-

హాస్పిటాలిటీ రంగానికి రిషికొండ ప్యాలెస్
స్పష్టం చేసిన మంత్రులు దుర్గేష్, పయ్యావుల అమరావతి : ఏపీ మంత్రులు కందుల దుర్గేష్, పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ప్రజలకు ఉపయోగపడేలా, ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా విశాఖలోని రుషికొండ ప్యాలెస్ను వినియోగించాలనే లక్ష్యంతో అమరావతి సచివాలయంలో మూడవ మంత్రివర్గ ఉపసంఘ భేటీ నిర్వహించామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారం లేకుండా, ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే దిశగా సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని చెప్పారు. సీఆర్జెడ్ నిబంధనల ప్రకారం రుషికొండ కింద ఉన్న మొత్తం…
-

పోలవరం ప్రాజెక్ట్ పనుల పురోగతిపట్ల సంతృప్తి
ప్రాజెక్ట్ నిర్మాణాన్నిపరిశీలించిన సీఈఓ అమరావతి : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతున్న తీరుపట్ల పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (పీపీఏ) బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. పీపీఏ బృందం సీఈఓ యోగేష్ పైతాన్కర్ నేతృత్వంలో బుధవారం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పర్యటించింది. ఈ బృందంలో సీఈఓ పైతాన్కర్ తోపాటు అథారిటీ సభ్య కార్యదర్శి ఎం రఘురాం, చీఫ్ ఇంజనీర్లు (పవర్ ) సి వి సుబ్బయ్య, ఎం రమేష్ కుమార్ (పీ అండ్ డి ), డైరెక్టర్ కె…
-

డీటీఓ కిషన్ నాయక్ ఆస్తుల విలువ రూ. 250 కోట్లు
ఏసీబీ వలకు చిక్కిన రవాణా శాఖ తిమింగలం హైదరాబాద్ : ఏసీబీ దాడులలో విస్తు పోయే నిజాలు బయట పడ్డాయి. భారీ అవినీతి తిమింగలం చిక్కింది. అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా సంపాదించిన ఓ అవినీతి జిల్లా స్థాయి అధికారి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడడం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబ్నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు కిషన్ నాయక్. తను…
-

గోవా యూనివర్శిటీలో కాంగ్రెస్ గోవా ఫార్వర్డ్ విక్టరీ
రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే కంగ్రాట్స్ గోవా : గోవా రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకత ప్రజల నుంచి ఎదురవుతోంది. మొన్నటికి మొన్న రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. తమ పార్టీకి చెందిన అభ్యర్థులు ఘన విజయాన్ని నమోదు చేశారు. మరో వైపు తాజాగా 15 సంవత్సరాల తర్వాత గోవా యూనివర్సిటీ స్టూడెంట్స్ కౌన్సిల్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











