Category: News

  • ఏపీ స‌ర్కార్ సంక్రాంతి కానుక : స‌విత

    ఏపీ స‌ర్కార్ సంక్రాంతి కానుక : స‌విత

    ఆప్కోలో భారీ డిస్కౌంట్ అమ్మ‌కాలు అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌భుత్వం తీపి క‌బురు చెప్పింది వ‌స్త్ర కొనుగోలుదారుల‌కు. రానున్న సంక్రాంతి నేపథ్యంలో ఆప్కో షో రూమ్ ల్లో భారీ డిస్కౌంట్ ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఇందుకు సంబంధించి విస్తృత ప్రచారం చేయాలని ఆదేశించారు. తెలుగువారి పెద్ద పండుగను సంప్రదాయరీతిలో జరుపుకోవాలని, ఇంటిళ్లపాది చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత కోరారు. మరో రెండ్రోజుల్లో రాష్ట్రంలో ఉన్న చేనేత సహకార…

    Continue Reading

  • 23 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా

    23 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని కాపాడిన హైడ్రా

    రూ. 2500 కోట్ల విలువైన భూమి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్‌ హైద‌రాబాద్ : ఐటీ కేంద్రంగా అత్యంత ఖ‌రీదైన నెక్నాంపూర్ ప్రాంతంలో 23.16 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా కాపాడింది. రూ. 2500 కోట్ల‌కు పైగా విలువ ఉన్న భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి హైడ్రా బోర్డుల‌ను ఏర్పాటు చేసింది. ఈ ఆక్ర‌మ‌ణ‌ల వెనుక బ‌డాబాబుల కుట్ర‌ల‌ను హైడ్రా భ‌గ్నం చేసింది. సామాన్యుల‌ను ముందు పెట్టి.. భూమిని సొంతం చేసుకుని రూ. కోట్ల‌కు ప‌డ‌గ‌లెత్తేందుకు బ‌డాబాబులు చేసిన…

    Continue Reading

  • సీఎంపై భ‌గ్గుమ‌న్న జ‌గ‌దీశ్ రెడ్డి

    సీఎంపై భ‌గ్గుమ‌న్న జ‌గ‌దీశ్ రెడ్డి

    బిడ్డా రేవంత్ రెడ్డి జ‌ర జాగ్ర‌త్త హైద‌రాబాద్ : మాజీ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌తంలో ఎన్న‌డూ లేని రీతిలో సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేయ‌డం విస్తు పోయేలా చేసింది. మంగ‌ళ‌వారం జ‌రిగిన సమావేశంలో బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో క‌లిసి పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు అసెంబ్లీ తర్వాత నోటీసులు ఇస్తామని రేవంత్…

    Continue Reading

  • క్వాంటం కంప్యూట‌ర్ల త‌యారీ కేంద్రంగా ఏపీ

    క్వాంటం కంప్యూట‌ర్ల త‌యారీ కేంద్రంగా ఏపీ

    కాబోతోంద‌ని ప్ర‌క‌టించిన సీఎం చంద్ర‌బాబు అమ‌రావ‌తి : ఏపీ ప్ర‌పంచంలో క్వాంటం కంప్యూట‌ర్ల త‌యారీకి కేరాఫ్ కాబోతోంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం వేలాది మంది విద్యార్థుల‌తో ఆయ‌న ముఖాముఖి నిర్వహించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించి క్వాంటం కంప్యూటింగ్ విజ‌న్ ను ఆవిష్క‌రించారు. రాబోయే ప్ర‌పంచం దీనిని ఉప‌యోగించు కుంటుంద‌ని అన్నారు. అంతే కాదు ఏపీ రాజ‌ధాని అమరావతిలో క్వాంటం కంప్యూటర్లను ఉత్పత్తి చేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పారు.…

    Continue Reading

  • ఏపీకి భారీ ఎత్తున పెట్టుబ‌డుల వెల్లువ‌

    ఏపీకి భారీ ఎత్తున పెట్టుబ‌డుల వెల్లువ‌

    స‌మాచార శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్ర స‌మాచార‌, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ‌సార‌థి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న గ‌త జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ పై మండిప‌డ్డారు. జ‌గ‌న్ రెడ్డి ఒక్క‌డే నిర్ణ‌యాలు తీసుకున్నాడ‌ని, మంత్రుల‌ను డెమ్మీగా మార్చేశాడ‌ని ఆరోపించారు. మంగ‌ళ‌వారం పార్థ‌సార‌థి మీడియాతో మాట్లాడారు. త‌న ఐదేళ్ల పాల‌నా కాలంలో కేవ‌లం మూడు రాజ‌ధానుల పేరుతో ముగించాడ‌ని మండిప‌డ్డారు. ఆనాడు తీసుకొచ్చిన జిఓ ను తాము మెరుగు…

    Continue Reading

  • రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీదే విజ‌యం

    రాబోయే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీదే విజ‌యం

    గోవా జెడ్పీ ఎన్నిక‌ల్లో గెలుపుపై మాణిక్ రావు ఠాక్రే గోవా : గోవా రాష్ట్రంలో జ‌రిగిన జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు ఘ‌న విజ‌యాన్ని సాధించారు. ఈ సంద‌ర్బంగా స్పందించారు పార్టీ రాష్ట్ర వ్య‌వ‌హారాల ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఈ జెడ్పీ విజయం కేవలం ప్రారంభం మాత్రమేన‌ని చెప్పారు. గోవా ఓటర్లు బీజేపీ అబ‌ద్ద‌పు వాగ్దానాలు, విభజన రాజకీయాలతో విసిగి పోయారని అన్నారు. శిథిలావస్థలో ఉన్న మౌలిక…

    Continue Reading

  • ఉపాధి కల్పనలో ఏపీకేవీఐబీ సేవలు భేష్

    ఉపాధి కల్పనలో ఏపీకేవీఐబీ సేవలు భేష్

    రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత తాడేపల్లి గూడెం : యువతకు ఉపాధి కల్పనలో ఆంధ్రప్రదేశ్ ఖాదీ, విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు (ఏపీకేవీఐబీ) కీలక పాత్ర పోషిస్తోందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత కొనియాడారు. స్వయం ఉపాధి యూనిట్ల మంజూరులో స్థానిక ప్రజా ప్రతినిధులు, ఏపీకేవీఐబీ అధికారులు సమన్వయంతో పనిచేసి, అర్హులైన నిరుద్యోగ యువతకు మేలు జరిగేలా చూడాలన్నారు. రాష్ట్రంలో ఖాదీ క్లస్టర్ల ఏర్పాటుకు కృషి చేయాలని…

    Continue Reading

  • ప్రాంతీయ పార్టీల‌కు జాతీయ దృక్ప‌థం ఉండాలి

    ప్రాంతీయ పార్టీల‌కు జాతీయ దృక్ప‌థం ఉండాలి

    కీల‌క వ్యాఖ్య‌లు చేసిన జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం మంగళగిరిలో జరిగిన “పదవి- బాధ్యత” సమావేశంలో జనసేన పార్టీ అధ్యక్షులు పాల్గొని ప్ర‌సంగించారు. పార్టీ శ్రేణులు, నేత‌ల‌కు దిశా నిర్దేశం చేశారు. కూటమిలో భాగంగా జనసేన పార్టీకి రాష్ట్రం మొత్తం మీద 3,459 నామినేటెడ్ పదవులు వచ్చాయ‌ని చెప్పారు. మ‌రికొంత మందిని త్వరలో నామినేట్ చేస్తాం అన్నారు. మొదట నుంచి క్షేత్రస్థాయిలో పోరాటాలు…

    Continue Reading

  • కేసీఆర్ మోసం పాల‌మూరుకు శాపం

    కేసీఆర్ మోసం పాల‌మూరుకు శాపం

    మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆగ్ర‌హం హైద‌రాబాద్ : పాల‌మూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై కామెంట్స్ చేసిన మాజీ సీఎం కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ మంత్రి ఉత్త‌మ్ కుమార్ రెడ్డి. సోమ‌వారం ఆయ‌న మీడియాతో మాట్ల‌డారు. కాళేశ్వరం కూలిపోవడం, చెల్లించని బిల్లులను ప్రస్తావించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని వ్యాఖ్యానించారు . కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి, రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలోకి నెట్టారని…

    Continue Reading

  • స్కాలర్‌షిప్ బకాయిలు రూ. 365.7 కోట్లు విడుద‌ల‌

    స్కాలర్‌షిప్ బకాయిలు రూ. 365.7 కోట్లు విడుద‌ల‌

    ప్ర‌క‌టించిన ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్రమార్క హైద‌రాబాద్ : తెలంగాణ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. విద్యార్థుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు సోమ‌వారం పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ బకాయిల కోసం రూ. 365.7 కోట్లు విడుద‌ల చేశారు ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఏ పరిస్థితుల్లోనూ విద్య విషయంలో రాజీ పడదని భట్టి స్పష్టం చేశారు. సంక్షేమ శాఖలలో పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ ఒకేసారి విడుదల చేయడానికి…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports