Category: News

  • భూమిలేని పేదల పెన్షన్లపై కీలక నిర్ణయం

    భూమిలేని పేదల పెన్షన్లపై కీలక నిర్ణయం

    ప్ర‌క‌టించిన మంత్రి పొంగూరు నారాయ‌ణ అమ‌రావ‌తి : ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో భూమి లేని పేద‌లకు సంబంధించిన పెన్ష‌న్ల‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది త్రిస‌భ్య క‌మిటీ. శ‌నివారం ఇందుకు సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించారు రాష్ట్ర పుర‌పాలిక , ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ‌. 4,929 మంది పెన్షన్లపై త్రిసభ్య కమిటీ పునరాలోచన చేస్తోంద‌ని చెప్పారు. రద్దు అయిన పెన్షన్లపై దరఖాస్తుల స్వీకరణకు CRDA గ్రీన్ సిగ్నల్ ఇచ్చింద‌న్నారు మంత్రి. అర్హులైన వారికి నెలకు రూ.5 వేల…

    Continue Reading

  • కోల్ క‌తా ఘ‌ట‌న‌తో హైద‌రాబ‌ద్ లో అల‌ర్ట్

    కోల్ క‌తా ఘ‌ట‌న‌తో హైద‌రాబ‌ద్ లో అల‌ర్ట్

    ప్ర‌క‌టించిన డీజీపీ శివ‌ధ‌ర్ రెడ్డి హైద‌రాబాద్ : ఫుట్ బాల్ ఆట‌గాడు మెస్సీ హైద‌రాబాద్ సంద‌ర్బంగా భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేసిన‌ట్లు ప్ర‌క‌టించారు తెలంగాణ డీజీపీ శివ ధ‌ర్ రెడ్డి. త‌ను మూడు రోజుల పాటు ఇండియాలో ప‌ర్య‌టిస్తున్నారు. మొద‌ట శ‌నివారం ఉద‌యం భారీ భ‌ద్ర‌త మ‌ధ్య 11.30 గంట‌ల‌కు చేరుకున్నారు. స్టేడియంకు చేరుకోవ‌డం , అక్క‌డ త‌ను మ్యాచ్ ఆడ‌క పోవ‌డంతో అభిమానులు నిరాశ‌కు గుర‌య్యారు. ఆపై పెద్ద ఎత్తున నిర‌స‌న వ్య‌క్తం చేశారు.…

    Continue Reading

  • కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి జాబ్స్

    కాగ్నిజెంట్ సంస్థలో 25 వేల మందికి జాబ్స్

    క‌ల్పిస్తామ‌న్న సీఈఓ ర‌వి కుమార్ విశాఖ‌ప‌ట్నం : కాగ్నిజెంట్ ఐటీ కంపెనీ సీఈఓ ర‌వికుమార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాబోయే రోజుల్లో 25 వేల మందికి పైగా జాబ్స్ క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించారు. దీని వ‌ల్ల ఏపీకి చెందిన ప్ర‌తిభ క‌లిగిన విద్యార్థులు, అభ్య‌ర్తుల‌కు మేలు చేకూరుతుంద‌న్నారు. విశాఖ‌లో కాగ్నిజెంట్ కార్యాలయ శంకుస్థాపన కార్యక్రమంలో కాగ్నిజెంట్ సంస్థ సీఈఓ రవికుమార్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. టెక్నాల‌జీ మారుతూనే ఉంటుంద‌ని, దానికి అనుగుణంగా ఎప్ప‌టిక‌ప్పుడు అప్ డేట్ కావాల‌ని సూచించారు.…

    Continue Reading

  • ప్ర‌జా పాల‌నలో విద్యా రంగం నాశ‌నం

    ప్ర‌జా పాల‌నలో విద్యా రంగం నాశ‌నం

    సీఎం రేవంత్ రెడ్డిపై హ‌రీశ్ రావు ఆగ్ర‌హం హైద‌రాబాద్ : కాంగ్రెస్ పార్టీ ప్ర‌జా పాల‌న‌లో విద్యా, వైద్య రంగాలు భ్ర‌ష్టు ప‌ట్టి పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు. శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప‌ద‌విని అడ్డం పెట్టుకుని ప్ర‌జా ధ‌నాన్ని త‌న విలాసాలు, వ్య‌క్తిగ‌త ప్ర‌చారం కోసం ఖ‌ర్చు చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. మెస్సీతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడేందుకు సీఎం ఏకంగా రూ.…

    Continue Reading

  • ట్రాన్స్ జెండర్లకు స‌జ్జ‌నార్ స్ట్రాంగ్ వార్నింగ్

    ట్రాన్స్ జెండర్లకు స‌జ్జ‌నార్ స్ట్రాంగ్ వార్నింగ్

    బ‌ల‌వంత‌పు వ‌సూళ్ల‌కు పాల్ప‌డితే ఊరుకోం హైద‌రాబాద్ : బ‌ల‌వంత‌పు వ‌సూళ్లకు పాల్ప‌డితే చూస్తూ ఊరుకునేది లేద‌ని ట్రాన్స్ జెండ‌ర్ల‌ను ఉద్దేశించి సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్. కేసులు న‌మోదు చేస్తే భ‌విష్య‌త్తు ప్ర‌మాదంలో ప‌డుతుంద‌న్నారు.ట్రాన్స్ జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. ట్రాన్స్ జెండర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే ఒక సమగ్రమైన పాలసీని ప్రభుత్వం తీసుకు వస్తున్నట్లు తెలిపారు. పోలీసు శాఖ ఎల్లప్పుడూ ట్రాన్స్ జెండర్లకు అండగా ఉంటుందని చెప్పారు. ట్రాన్స్‌జెండర్ల…

    Continue Reading

  • పెరుందురైలో టీవీకే విజ‌య్ ప్ర‌చారం

    పెరుందురైలో టీవీకే విజ‌య్ ప్ర‌చారం

    ప్ర‌క‌టించిన పార్టీ కో ఆర్డినేట‌ర్ చెన్నై : ద‌ళ‌ప‌తి విజ‌య్ సార‌థ్యంలోని టీవీకే పార్టీ త‌మిళ‌నాడులోని పెరుందురైలో త‌దుప‌రి ప్ర‌చారం చేప‌డ‌తార‌ని పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త శుక్ర‌వారం వెల్ల‌డించారు. ఈ సమావేశం నవంబర్ 27న టీవీకేలో చేరిన కె ఎ సెంగొట్టయన్ నిర్వహించే మొదటి కార్యక్రమం అవుతుంది. తమిళగ వెట్రి కజగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ తదుపరి ప్రచార సమావేశం ఈనెల 18న ఉద‌యం 11 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 1 గంట మ‌ధ్య ఉంటుంద‌ని తెలిపారు. ఈరోడ్…

    Continue Reading

  • కాపుల అభ్యున్నతికి పెద్దపీట : స‌విత

    కాపుల అభ్యున్నతికి పెద్దపీట : స‌విత

    అన్ని వ‌ర్గాల‌కు కార్పొరేష‌న్లకు నిధులు అమ‌రావ‌తి : కాపుల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు నాయుడుపెద్దపీట వేస్తున్నారని అన్నారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి స‌విత‌. 2014-19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రూ.172 కోట్లతో మంజూరు చేసిన 13 జిల్లా స్థాయి కాపు భవనాలను, 487 మినీ కాపు భవనాలు/కాపు కమ్యూనిటీ హాళ్లను గాలి కొదిలేసిందన్నారు. తొమ్మి ది జిల్లా స్థాయి కాపు భవనాలను మరియు 421 మినీ కాపు భవనాలు/కాపు కమ్యూనిటీ హాళ్లను రద్దు…

    Continue Reading

  • ముసారాం బాగ్ బ్రిడ్జి ప‌నులు చేప‌ట్టండి

    ముసారాం బాగ్ బ్రిడ్జి ప‌నులు చేప‌ట్టండి

    స‌ర్కార్ ను డిమాండ్ చేసిన క‌ల్వ‌కుంట్ల క‌విత హైద‌రాబాద్ : ముసారాం బాగ్ వంతెన ప‌నులు వెంట‌నే చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శుక్ర‌వారం జాగృతి బాట కార్య‌క్రమంలో భాగంగా అంబర్ పేట‌లో ప‌ర్య‌టించారు. స్థానికుల‌తో మాట్లాడారు. వారి స‌మ‌స్య‌ల‌ను విన్నారు. ముసారాం బాగ్ బ్రిడ్జి నిర్మాణ పనులు పరిశీలించారు. మలక్ పేట్, అంబర్ పేట్ మధ్య మూడేళ్ల క్రితం హై లెవల్ బ్రిడ్జి కోసం పనులు ప్రారంభించారని, కానీ…

    Continue Reading

  • కాగ్నిజెంట్ కంపెనీకి ఏపీ సీఎం కంగ్రాట్స్

    కాగ్నిజెంట్ కంపెనీకి ఏపీ సీఎం కంగ్రాట్స్

    విశాఖ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా మారాలి విశాఖ‌ప‌ట్నం జిల్లా : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. శుక్ర‌వారం విశాఖ‌ప‌ట్నంలో కాగ్నిజెంట్ కంపెనీ కార్యాల‌యాన్ని మంత్రి లోకేష్ తో క‌లిసి సీఎం ప్రారంభించారు.ఆర్సెలార్ మిట్టల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాంతానికి వస్తోందన్నారు. గతంలో హైదరాబాద్ లో ఊరు చివరగా జూబ్లిహిల్స్ చెక్ పోస్టు ఉండేదన్నారు. క‌కానీ ఇప్పుడు అక్కడ చెక్ పోస్టు కాదు అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలకు ప్రతీకగా మారింద‌న్నారు .…

    Continue Reading

  • సీఎంన‌వుతా త‌డాఖా చూపిస్తా : కల్వ‌కుంట్ల క‌విత

    సీఎంన‌వుతా త‌డాఖా చూపిస్తా : కల్వ‌కుంట్ల క‌విత

    2014 నుంచి జ‌రిగిన అక్ర‌మాల బండారం బ‌య‌ట పెడతా హైద‌రాబాద్ : నా టార్గెట్ సీఎం కావ‌డం. ఇవాళ కాక పోవ‌చ్చు. కానీ ఏదో ఒక రోజు తెలంగాణ రాష్ట్రానికి సీఎం కావ‌డం ప‌క్కా అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. తాను ఏనాడూ త‌ప్పు చేయ‌లేద‌న్నారు. ఒక‌వేళ త‌ప్పు చేసిన‌ట్ల‌యితే బ‌హిరంగంగానే క్ష‌మాప‌ణ‌లు చెప్పేందుకు సిద్దంగా ఉన్నాన‌ని ప్ర‌క‌టించారు. తాను ముందు నుంచి తెలంగాణ ఉద్య‌మానికి ఊపిరి పోశాన‌ని…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports