Category: News
-

భూ నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా : ఖమ్మంలోని వెలుగుమట్ల భూ నిర్వాసితులకు తీపి కబురు చెప్పారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో 311 మంది భూ నిర్వాసితులకు పట్టాలు ఇవ్వడంతో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు డిప్యూటీ సీఎం. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 24న భూధాన్ భూములను సీసీఎల్, హైకోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలిపారు. పేదల…
-

సమస్యలు గాలికొదిలేశారు ఆట పాటల్లో మునిగి తేలారు
ఇదేనా ప్రజా ప్రభుత్వం పాలన అంటూ మండిపడ్డ జగన్ రెడ్డి అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ కూటమి సర్కార్ నిర్వాకంపై. ఓ వైపు రాష్ట్రంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పండించిన పంటకు కనీస మద్దతు ధర రావడం లేదన్నారు. ఆదుకోవాల్సిన సర్కార్ మొద్దు నిద్ర పోతోందని మండిపడ్డారు. బుధవారం జగన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల్లో రైతుల కష్టాలు గురించి మాట్లాడటం, చర్చించడం కనీసం…
-

ఆక్వా రైతులు ఆందోళన చెందొద్దు
భరోసా ఇచ్చిన ఏపీ కూటమి సర్కార్ అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం గల్ఫ్ దేశాలలో యుద్ద వాతావరణం నెలకొన్న తరుణంలో రాష్ట్రానికి చెందిన ఆక్వా రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఆక్వా రైతులు భయంతో లేదా ముందస్తు హార్వెస్టింగ్ చేయనవసరం లేదని అన్నారు. ఇలా చేయడం వల్ల మార్కెట్లో ఒకేసారి అధిక సరఫరా ఏర్పడి రొయ్యల ధరలు పడిపోవడం జరుగుతుందన్నారు.…
-

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష తగదు
భగ్గుమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం సవతితల్లి ప్రేమ కనబరుస్తోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. గత 12 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కు ఒక్క పెద్ద ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదన్నారు. దేశంలో ఉన్న 29 రాష్ట్రం లో ఇపుడిపుడే పురుడు పోసుకున్న తెలంగాణ కు కేంద్రం సహకారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్–2…
-

వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : ఎండా కాలం ప్రారంభమైందని, అవసరమైతే తప్పా బయటకు రావద్దని సూచించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాల్పుల తీవ్రతపై ఏపిఎస్డీఎంఏ (APSDMA) కార్యాలయంలో కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ‘హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ 2026’ ను ఆవిష్కరించారు. ముఖ్యంగా సెంట్రల్ ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం…
-

రెండున్నర ఏళ్లయినా హామీల జాడేది..?
తెలంగాణ సర్కార్ బక్వాస్ అన్న కేటీఆర్ హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై రెండున్నర ఏళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడ అమలు అయ్యాయో చెప్పాల్సిన బాధ్యత సీఎం రేవంత్ రెడ్డిపై ఉందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఆచరణకు నోచుకోని హామీలతో జనాన్ని బురిడీ కొట్టించారని ఆరోపించారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీని మా పార్టీ నుంచి ద్రోహం చేసి పోయిన వ్యక్తికి ఇచ్చారని ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు. ఒక్క సెలెక్ట్ కమిటీ…
-

మోదీ బీజేపీ సర్కార్ బక్వాస్ : షర్మిలా రెడ్డి
పేదల కడుపు కొట్టిన బీజేపీ ప్రభుత్వంఅమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కేంద్ర సర్కార్ నిర్వాకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ ఆధ్వర్యంలో చేపట్టిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది రాష్ట్రంలో. ఈ సందర్బంగా జనం నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. కూలీలు, పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు షర్మిలా రెడ్డి. కోట్లాది మందికి ఉపాధి కల్పిస్తున్న…
-

400 గజాల పార్కును కాపాడిన హైడ్రా
జీహెచ్ ఎంసీ కాంపౌండ్నే పునాదిగా కబ్జా హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ఆక్రమణలకు పాల్పడుతున్న వారికి షాక్ ఇచ్చింది. శేరిలింగంపల్లి మండలం చందానగర్ పరిధిలోని భవానీపురంలో పార్కును హైడ్రా కాపాడింది. తమ కాలనీలోని 400ల గజాల పార్కు స్థలం కబ్జాకు గురౌతోందని భవానీపురం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. జీహెచ్ఎంసీ అధికారులు గతంలో పార్కు చుట్టూ ప్రహరీ నిర్మించి హద్దులు నిర్ధారించారన్నారు. ఆ ప్రహరీనే…
-

బీజేపీ అంటే బాబు..జగన్..పవన్
నిప్పులు చెరిగిన షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో BJP అంటే బాబు-జగన్-పవన్ అంటూ ఎద్దేవా చేశారు. ముగ్గురు బీజేపీకి బానిసలేనని ఆరోపించారు. స్వార్థ రాజకీయాలు తప్పా, రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు అని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్ YSR కలల ప్రాజెక్ట్ అని చెప్పారు. 36 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్ట్ అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పోలవరం ఎత్తు తగ్గించి అన్యాయం…
-

ఆక్రమణల నుంచి చెరువులను కాపాడుకోవాలి
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఆక్రమణల నుంచి చెరువులను కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించుకున్న కూకట్ పల్లి లోని నల్ల చెరువును ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందన్నారు. నగరంలో గత పదేళ్లలో కబ్జాలు, ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాల పునరుద్ధరణ ప్రారంభించినప్పుడు కొందరు ఆరోపణలు, విమర్శలు చేశారని అన్నారు. ప్రజాహితం కోసం అవన్నీ మౌనంగా భరించానని చెప్పారు సీఎం. ఈ రోజు…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











