Category: News
-

మహిళలకు టీవీకే విజయ్ వరాల జల్లు
అధికారంలోకి వస్తే నెలకు రూ. 2500 చెన్నై : మహిళా దినోత్సవం వేళ టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు విజయ్ సంచలన ప్రకటన చేశారు. మహిళలకు తీపి కబురు చెప్పారు. వరాల జల్లు కురిపించారు. తమ ప్రభుత్వం ఏర్పడితే మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామన్నారు. సంవత్సరానికి ఆరు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని వెల్లడించారు. ఆడబిడ్డల పెళ్లికి 8 గ్రాముల బంగారం ఇస్తామన్నారు. అంతే కాకుండా ఆర్తికంగా నిలదొక్కుకునేందుకు రూ. 15 వేలు సాయం…
-

మోదీ సర్కార్ నిర్ణయం కూలీలకు శాపం
ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. కార్పొరేట్ శక్తులకు, వ్యాపారవేత్తలకు మేలు చేకూర్చేలా ప్రధానమంత్రి నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్రను చేపట్టింది రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా షర్మిలకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఆమె అటు కేంద్ర సర్కార్ ను…
-

99 రోజుల యాక్షన్ ప్లాన్ బక్వాస్ : హరీశ్ రావు
కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి ఆగ్రహం హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్ కేవలం ఉత్తి దండగ అన్నారు. అంతే కాదు ప్రచార పర్వం తప్ప మరొకటి కాదంటూ ఎద్దేవా చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. 800 రోజుల పాలనలో చేసిందేం లేక, 99 రోజు ప్రణాళిక పేరిట మరో…
-

రైసినా డైలాగ్ సదస్సుకు సీఎం చంద్రబాబు నాయుడు
ఢిల్లీలో జరిగే రైసినా డైలాగ్ 2026 సదస్సు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఇవాళ జరిగే ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026 సదస్సుకు హాజరు కానున్నారు. ఈ సందర్బంగా కూటమి సర్కార్ ఏపీలో కొలువు తీరాక తీసుకున్న చర్యలు, నిర్ణయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రైసినా డైలాగ్ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉదయం 10.50 గంటలకు ఢిల్లీలో…
-

ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై ఫోకస్
ప్రజా భవన్ లో కీలక సమావేశం హైదరాబాద్ : రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం.మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో హైదరాబాద్ జిల్లా ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ పై ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా కలెక్టర్ , జీహెచ్ ఎంసీ కమిషనర్,హైదరాబాద్ పోలీస్ కమిషనర్, అధికారులతో , సహచర మంత్రి అజారుద్దీన్ గారి తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు.…
-

రేవంత్ రెడ్డి జేజెమ్మ దిగి వచ్చినా మళ్లీ గెలవడు
సంచలన కామెంట్స్ చేసిన ఈటల రాజేందర్ నిజామాబాద్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పందన్నారు. అవినీతి, అక్రమాలకు కేరాఫ్ గా మారిందని మండిపడ్డారు. పేదలు, బహుజనులకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నూరైనా ఎన్ని జిమ్మిక్కులు చేసినా, ఎన్ని కుట్రలకు తెర లేపినా, ఎన్ని మోసపూరితమైన హామీలు ఇచ్చినా ఈసారి జనం కాంగ్రెస్ పార్టీని నమ్మరని అన్నారు. తగిన రీతిలో…
-

గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన
నిధులు కేటాయించామన్న పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పనులు, నిధులు మంజూరు, తదితర వివరాలతో బుక్ లెట్లను ఎమ్మెల్యేలు, మంత్రులు, స్పీకర్ కు అందజేశారు స్వయంగా. ఈ ప్రక్రియలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ గిరిజన ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు అత్యధికంగా కేటాయింపులు చేసినట్లు తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించిన తొలి మాసాల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో 13,326 పంచాయతీల్లో గ్రామ…
-

ఎస్సీ వర్గీకరణ విషయంలో మిత్ర ధర్మం పాటించా
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నో దశాబ్దాలకు పైగా ఎస్సీ ఉప కులాల వర్గీకరణ అంశం నలిగిందని అన్నారు. వర్గీకరణ సాధించాలన్న తపనతో పోరాటంలో కొంత మంది ప్రాణాలు కూడా కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 20 ఏళ్ల నుంచి ఈ సమస్యను ప్రత్యక్షంగా చూశానని చెప్పారు . ప్రతి సందర్భంలోనూ చేతైనంత…
-

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం శాసన సభలో కీలక ప్రకటన చేశారు సీఎం సిద్దరామయ్య. గత కొంత కాలంగా పిల్లలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది సోషల్ మీడియా. దీని కారణంగా పెద్ద ఎత్తున ఆత్మహత్యలు, రేప్ లు, హత్యలు , కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో 16 ఏళ్ల లోపు ఉన్న వారికి సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు శాసన…
-

స్పీకర్ అయ్యన్నను కలిసిన పవన్ కళ్యాణ్
అభివృద్ధి నివేదిక అందజేసిన డిప్యూటీ సీఎం అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుని శుక్రవారం స్పీకర్ చాంబర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన శాఖ పరిధిలోని నర్సీపట్నం నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతి కి సంబంధించిన సమగ్ర నివేదికను స్పీకర్ కి ఆయన అందజేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఆధ్వర్యంలో నర్సీపట్నంలో మొత్తం రూ.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











