Category: News

  • కూలీల క‌డుపు కొట్టిన మోదీ స‌ర్కార్ : ష‌ర్మిలా రెడ్డి

    కూలీల క‌డుపు కొట్టిన మోదీ స‌ర్కార్ : ష‌ర్మిలా రెడ్డి

    జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కం పున‌రుద్ద‌రించాలి అమ‌రావ‌తి : దేశంలో కార్పొరేట్ కంపెనీల‌కు మోదీ స‌ర్కార్ దోచి పెడుతోంద‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. యూపీఏ హ‌యాంలో తీసుకు వ‌చ్చిన మ‌హాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ ప‌థ‌కాన్ని కావాల‌ని నిర్వీర్యం చేసింద‌ని ఆరోపించారు. దీని వ‌ల్ల కోట్లాది మంది పేద‌లు, కూలీలు, శ్రామికుల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని వాపోయారు. ఇదిలా ఉండ‌గామహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…

    Continue Reading

  • అందంగా ముస్తాబైన న‌ల్ల చెరువు

    అందంగా ముస్తాబైన న‌ల్ల చెరువు

    ప్రారంభానికి సిద్ద‌మైంద‌న్న హైడ్రా హైద‌రాబాద్ : ఎటు చూసినా నివాసాలు.. వ‌ర‌ద నీరు ఎటు వెళ్లాలో తెలియ‌ని నిర్మాణాలు. కాంక్రీట్ జంగిల్‌గా మారిన ప్రాంతంలో కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల‌చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై బిక్కు బిక్కుమంటున్న త‌రుణంలో హైడ్రా దృష్టి ఆ చెరువుపై ప‌డింది. మురుగు నీటితో దుర్గంధ భ‌రితంగా మారిన ఈ చెరువును అభివృద్ధి చేయాల‌ని హైడ్రా నిర్ణ‌యించింది. 2024 సెప్టెంబ‌రులో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన‌ప్పుడు ఎన్నో అవ‌రోధాలు ఎదుర‌య్యాయి. రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన స‌మాచారంతో ఆక్ర‌మ‌ణ‌ల‌ను…

    Continue Reading

  • పాల‌న‌పై ప‌ట్టు కోల్పోయిన రేవంత్ రెడ్డి

    పాల‌న‌పై ప‌ట్టు కోల్పోయిన రేవంత్ రెడ్డి

    నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హ‌రీశ్ రావు హైద‌రాబాద్ : పాల‌నా ప‌రంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ప‌ట్టు పెంచుకోలేద‌న్నారు మాజీ మంత్రి హ‌రీశ్ రావు. పాల‌న చేత‌కాక ఎడా పెడా ఐఏఎస్ లు, ఐపీఎస్ అధికారుల‌ను బ‌దిలీ చేస్తూ పోతున్నాడ‌ని ఆరోపించారు. దీని వ‌ల్ల పాల‌న కుంటు ప‌డుతుంద‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాల అమ‌లును గాలికి వ‌దిలి వేశాడ‌ని అన్నారు. ఒక్క రంగారెడ్డి జిల్లాలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌లుగురు క‌లెక్ట‌ర్ల‌ను మార్చాడ‌ని మండిప‌డ్డారు. ఇక పంచాయతీ…

    Continue Reading

  • గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

    గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం

    అంద‌జేస్తామ‌న్న డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలోని గ్రామాల స‌ర్వతోముఖాభివృద్దికి సంపూర్ణ స‌హ‌కారం అంద‌జేస్తామ‌ని అన్నారు. ఈ సంద‌ర్బంగా అన్ని ర‌కాలుగా స‌హాయ స‌హ‌కారాలు అందిస్తున్న సీఎం చంద్ర‌బాబుకు ధ‌న్య‌వాదాలు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తామ‌న్నారు .పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేసేందుకు సంపూర్ణ సహకారం అందించి నిధులు కేటాయిస్తున్న సీఎంకు స్పెష‌ల్ గా థ్యాంక్స్…

    Continue Reading

  • డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు

    డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు

    తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీక్ష‌ హైద‌రాబాద్ : ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తో పాటు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ తెలంగాణ భారతి హోళికేరితో కలిసి రాబోయే సెన్సస్ ప్రక్రియకు సంబంధించిన విధి విధానాల గురించి జిల్లా కలెక్టర్లకు వివరించారు. మొదటి దశ – హౌస్ లిస్టింగ్ ఆపరేషన్స్ – మే 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్నాయని వెల్ల‌డించారు. సెన్సస్ 2027 భారతదేశంలో మొట్ట మొదటి పూర్తి డిజిటల్ సెన్సస్, ఇది రియల్-టైమ్,…

    Continue Reading

  • భోగాపురం ఎయిర్ పోర్టు పురోగ‌తిపై స‌మీక్ష‌

    భోగాపురం ఎయిర్ పోర్టు పురోగ‌తిపై స‌మీక్ష‌

    కీల‌క సూచ‌న‌లు చేసిన రామ్మోహ‌న్ నాయుడు అమ‌రావ‌తి : కేంద్ర విమాన‌యాన శాఖ మంత్రి కింజార‌పు రామ్మోహ‌న్ నాయుడు కీల‌క సూచ‌న‌లు చేశారు. ఆయ‌న విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ నిర్మాణం, భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం పురోగతిపై స్టేక్‌హోల్డర్ల సమీక్ష సమావేశానికి అధ్యక్షత వహించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, AAI, BCAS, DGCA , రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కలిసి ప్రాజెక్టుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. సమయానికి పూర్తి చేసేలా ఆపరేటర్లతో చర్చించారు. ఎయిర్‌లైన్ భాగస్వాములు…

    Continue Reading

  • 6 నుంచి ప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌

    6 నుంచి ప్ర‌జా పాల‌న ప్ర‌గ‌తి ప్ర‌ణాళిక‌

    రాష్ట్ర ప్ర‌ణాళిక నోడ‌ల్ ఏజెన్సీగా ప్లాన్ హైద‌రాబాద్ : రాష్ట్రంలో మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించనున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని అయిదు దశల్లో నిర్వహించడానికి వీలుగా కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళికా శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. ఈ కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను వినియోగించనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన అన్ని శాఖల…

    Continue Reading

  • పశు సంవర్ధక రంగానికి పునర్వైభవం

    పశు సంవర్ధక రంగానికి పునర్వైభవం

    ఉత్పత్తి వృద్ధి, రైతు ఆదాయం పెంపే లక్ష్యం అమ‌రావ‌తి : ఏపీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న‌ చేశారు. రాష్ట్రంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో గత ప్రభుత్వ హయాంలో నమోదైన పడిపోయిన వృద్ధి రేటును తిరిగి గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. 2014-18లో పాల ఉత్పత్తి 11.72% వృద్ధి సాధించగా, 2019-23లో (-)2.15% నెగెటివ్ వృద్ధి నమోదైందన్నారు. 2014-15లో 96.56 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉన్న పాల ఉత్పత్తి…

    Continue Reading

  • జ‌ల మండ‌లిలో ఈ ఆఫీస్ సేవ‌లు

    జ‌ల మండ‌లిలో ఈ ఆఫీస్ సేవ‌లు

    త్వ‌రిత‌గ‌తిన కార్య‌క‌లాపాల నిర్వ‌హ‌ణ హైద‌రాబాద్ : జ‌ల‌మండ‌లిలో ఇక నుంచి ఈ ఆఫీస్ సేవ‌లు రానున్నాయి. పౌరుల‌కు మెరుగైన సేవ‌లు అందించేందుకు దీనికి శ్రీ‌కారం చుట్టారు జ‌ల‌మండ‌లి ఎండీ అశోక్ రెడ్డి. దీని ద్వారా మ‌రింత సౌక‌ర్యాలు అంద‌నున్నాయి. ఫైల్ చలనం.. వ్యవస్థ డిజిటలైజేషన్ వ‌ల్ల సాంప్రదాయ మాన్యువల్ ఫైల్ చలనం విధానాన్ని పూర్తిగా డిజిటల్ గా నిర్వహిస్తారు. అన్ని ఫైళ్లు ఈ-ఆఫీస్ ప్లాట్‌ఫామ్ ద్వారా ఎలక్ట్రానిక్ రూపంలో సృష్టించబడుతూ, ప్రాసెస్ చేయబడి, పంపబడుతూ, భద్రపరచబడతాయి. దీంతో…

    Continue Reading

  • చర్చకు భయపడి పారిపోతున్న వైసీపీ

    చర్చకు భయపడి పారిపోతున్న వైసీపీ

    నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. స‌విత‌ అమ‌రావ‌తి : రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాయ‌ల‌సీమ‌ను కావాల‌ని నాశ‌నం చేశాడంటూ మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రజా సమస్యలపై చర్చకు రావాలని సవాల్ విసురుతున్నా జగన్ గాని, ఆయన పార్టీ నేతలు పట్టించు కోవడం లేదని మంత్రి సవిత మండిపడ్డారు. వైసీపీ అయిదేళ్ల కాలంలో జరగని అభివృద్ధి కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల కాలంలో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports