Author: VijayaBhaskar
నిర్మలా సీతారామన్ ను కలిసిన జనసేన ఎంపీ
మామిడి జెల్లీపై జీఎస్టీ తగ్గింపుపై ధన్యవాదాలు ఢిల్లీ : జనసేన పార్టీకి చెందిన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తంగెళ్ల మర్యాద పూర్వకంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా…
కాంగ్రెస్ హత్యా రాజకీయాలను సహించేది లేదు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూర్యాపేట జిల్లా : తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న హత్యా రాజకీయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.…
ప్రజారోగ్యంపై నిర్లక్ష్యం వద్దు : సీఎం
అధికారుల పనితీరు మార్చుకోవాలి అమరావతి : పని విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. టెక్నాలజీ ఆడిటింగ్ తో పాటు ఆఫీసర్ల వ్యవహరశైలి మారితే…
ఆలయ వ్యవహారాల్లో డీఎంకే జోక్యం పెరిగింది
న్యాయమూర్తిపై అభిశంసన సరికాదు మంగళగిరి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు డీఎంకే సర్కార్ పై. దేశంలో హిందువులు మెజారిటీలు కాదు. హిందువుల ఐక్యత,…
పంచాయతీ ఎన్నికలు ఫుల్ సెక్యూరిటీ
వెల్లడించిన తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇవాల్టి నుంచి జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు…
రేవంత్ రెడ్డి దమ్మున్న నాయకుడు
ప్రశంసలు కురిపించిన హనుమంత రావు హైదరాబాద్ : మాజీ ఎంపీ వి. హనుమంత రావు ప్రశంసలు కురిపించారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై. ఆయన ముందు చూపు కలిగిన…
టీటీడీ శాలువాల కొనుగోళ్లపై ఏసీబీ విచారణ
ఆదేశించినట్లు ప్రకటించిన బీఆర్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బీఆర్ నాయుడు సంచలన ప్రకటన చేశారు. గత జగన్ మోహన్ రెడ్డి హయాంలో…
నాలాల్లో పూడిక తీస్తేనే సమస్యకు పరిష్కారం
స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : నాలా నెట్ వర్కుకు ఎక్కడైనా ఆటంకాలతో పాటు ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించడంలో స్థానికులను భాగస్వామ్యం చేయాలన్నారు హైడ్రా…
రాణిగంజ్ డిపోకు 65 ఎలక్ట్రిసిటీ బస్సులు
జెండా ఊపి ప్రారంభించిన పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ : ఆర్టీసీలోని రాణిగంజ్ ఆర్టీసీ డిపోకు కొత్తగా 65 విద్యుత్ బస్సులు వచ్చాయి. వీటిని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో…
సర్కార్ బడిలో చదువుకున్నా సీఎంను అయ్యా
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ ముందు భాగాన నిలిచిందని ప్రశంసలు కురిపించారు ముఖ్యమంత్రి ఎ.…
అధిష్టానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటా
స్పష్టం చేసిన కర్ణాటక సీఎం సిద్దరామయ్య బెళగావి : కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం పోస్టు వివాదం గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఎవరైనా…
ఈ ఏడాది కూడా విద్యుత్ ఛార్జీలు పెంచం
సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులకు తీపి కబురు చెప్పారు. ఈ…
అడోబ్ సీఈవో శంతనుతో నారా లోకేష్ భేటీ
కీలక అంశాలపై చర్చించిన ఐటీ శాఖ మంత్రి అమెరికా : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా శాన్…
శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ
నూతన విధానానికి శ్రీకారం చుట్టిన టీటీడీ తిరుమల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భక్తుల నుండి అభిప్రాయాలను సేకరించే విధానానికి శ్రీకారం చుట్టారు.…
తెలంగాణ విజన్ క్యూర్..ప్యూర్..రేర్ : సీఎం
డాక్యుమెంట్ 2047 తెలంగాణ బతుకు చిత్రం హైదరాబాద్ : తెలంగాణ గ్లోబల్ విజన్ 2047 డాక్యుమెంట్ నాలుగున్నర కోట్ల ప్రజానీకాన్ని మార్చే బతుకు చిత్రంగా అభివర్ణించారు సీఎం ఎ. రేవంత్…
తెలంగాణ విజన్ 2047 రాష్ట్ర ప్రజలకు అంకితం
ప్రకటించిన ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : అతిరథ మహారథుల మధ్య ఫ్యూచర్ సిటీ వేదిక నుండి “తెలంగాణ రైజింగ్ – 2047” విజన్ డాక్యుమెంట్ ను ప్రజలకు…
సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి సారించాలి
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో సీజనల్ వ్యాధుల నివారణపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో…
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది
స్పష్టం చేసిన మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : మిర్చి పంటకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆయన ఉద్యానవన…
కారు నడిపిన సీఎం రేవంత్ రెడ్డి
గ్లోబల్ సమ్మిట్ 2025లో ఆవిష్కరణ హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి నూతనంగా విద్యుత్ తో తయారు చేసిన నూతన కారును ఆవిష్కరించారు . హైదరాబాద్ లోని భారత్…
బీసీ అభ్యర్థులను పార్టీలకతీతంగా గెలిపించండి
పిలుపునిచ్చిన బీసీ జేఏసీ కో చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : మోసం చేసిన పార్టీలకు బుద్ధి చెప్పాలంటే బీసీలు ఐక్యమై సర్పంచ్ సీట్లను అత్యధికంగాగె లుచుకోవాలని పిలుపునిచ్చారు…