Category: News
ఆదాయ సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలి
సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, దీంతో జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆదాయ వనరులను…
హైదరాబాద్లో బోర్డింగ్ అలైటింగ్ పాయింట్లు
ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు ఖుష్ కబర్ చెప్పింది. ప్రతిరోజు వేలాది మంది నిత్యం…
పాలనా పరంగా మరింత పారదర్శకత : సంజయ్ జాజు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరణ హైదరాబాద్ : రాష్ట్రంలో పాలనా పరంగా మరింత పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు నూతన సీఎస్ సంజయ్ జాజు. రాష్ట్ర…
ఏపీలో ఐదు రోజుల పాటు సీఎం పర్యటన
ఇవాల్టి నుంచి ప్రారంభమైన చంద్రబాబు టూర్ అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే పరిపాలనా పరంగా అపారమైన అనుభవం కలిగిన…
టెక్నాలజీతో ఇసుక సరఫరా కట్టుదిట్టం
కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ సర్కార్ అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక సరఫరా మరింత పారదర్శకంగా ఉండేలా చూస్తోంది. ఈ మేరకు కీలక…
ఖనిజాలకు విలువ జోడింపుపై ప్రత్యేక దృష్టి
గనుల శాఖపై సమీక్ష లో సీఎం చంద్రబాబు అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు…
రేపే విశాఖకు రాష్ట్రపతి ముర్ము రాక
భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అమరావతి : భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖపట్నం జిల్లాకు రానున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి రాక…
రైతులు శాస్త్రవేత్తల సూచనలతో సాగు చేయాలి
స్పష్టం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు మార్కెట్ అవసరాలు, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని మంత్రి…
అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు
వర్షాలు సమృద్దిగా పడాలని కోరుకుంటున్నా అమరావతి : భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పే వ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి. ఏటా జేష్ఠ శుద్ధ పౌర్ణమి…
లిబరేషన్ పాంథర్స్ పార్టీకి టీవీకే ఆహ్వానం
రావాలని కోరిన అధవ అర్జున, తిరుమాళవన్ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా మిత్రపక్షాలతో కలిసి కీలక సమావేశం నిర్వహించారు.…
సాధారణ ఇంజనీర్ అక్రమాస్తులు రూ. 100 కోట్లు
మరి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ ల మాటేంటి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారుల అక్రమాస్తులు ఒక్కటొక్కటిగా బయట పడుతున్నాయి. ఉన్నత స్థానాలలో ఉన్న వాళ్లు, బాధ్యతాయుతమైన…
తెలంగాణలో కొనసాగుతున్న సర్ ప్రక్రియ
42.33% గణన (ఎన్యూమరేషన్) పరిధిని దాటింది హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ఆదివారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా…
వెంకట నారాయణ నియాకం సీఎం వ్యక్తిగతం
కీలక వ్యాఖ్యలు చేసిన వీసీకే ప్రెసిడెంట్ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ తాజాగా తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధిగా…
తెలంగాణలో గాడి తప్పిన కాంగ్రెస్ పాలన
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. ప్రభుత్వ…
జగన్ కామెంట్స్ పై భగ్గుమన్న నారా లోకేష్
స్మార్ట్ కిచెన్ లను సమర్థించిన మంత్రి అమరావతి : ఆరు నూరైనా సరే ఎవరు అడ్డుకునేందుకు ప్రయత్నం చేసినా తాము స్మార్ట్ కిచెన్లను అమలు చేసి తీరుతామన్నారు మంత్రి నారా…
వ్యాధి నియంత్రణ చర్యలను ముమ్మరం చేయాలి
స్పష్టం చేసిన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అమరావతి : వర్షాకాలంలో దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల ముప్పు పెరుగుతుందని, క్షేత్రస్థాయిలో అప్రమత్తత అవసరమని ఆరోగ్య శాఖ మంత్రి…
తెలంగాణ లోనూ పశ్చిమ బెంగాల్ ఫలితాలే
పునరావృతమవుతాయని నితిన్ నబిన్ జోస్యం హైదరాబాద్ : ఆరు హామీల’ను నెరవేర్చక పోవడం ద్వారా కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆదివారం…
నల్గొండను రాష్ట్రానికి రోల్ మోడల్ చేస్తాం
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటన నల్లగొండ జిల్లా : రాబోయే రోజుల్లో నల్లగొండను అన్ని రంగాలలో అభివృద్ది చేస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రూ.13,006 కోట్లతో…
నాలాల్లో తీస్తున్న కొద్దీ వస్తున్న పూడిక
24 X 7 మాదిరి చెత్త తొలగించే పనిలో హైడ్రా హైదరాబాద్ : నగరంలో చెత్తంతా ఎక్కడ ఉంది అంటే మురుగు, వరద కాలువల్లో ఉంది అనేట్టు మారింది పరిస్థితి.…
ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు రు. 2711.79 కోట్లు
విడుదల చేసిన ఏపీ కూటమి ప్రభుత్వం అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా .జూలై నెలలో 62,19,648 మంది పింఛన్దారులకు ఎన్టీఆర్ భరోసా…