Category: News
-

ఆదాయ సమీకరణపై అధికారులు దృష్టి పెట్టాలి
సంచలన వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందని, దీంతో జీతాలు ఇవ్వలేని పరిస్థితి రాకుండా ఉండాలంటే ఆదాయ వనరులను గుర్తించడం ముఖ్యమన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. రాష్ట్ర బడ్జెట్ కు అనుగుణంగా లక్ష్యాలు సాధించాలంటే ఆదాయ సమీకరణపై సీరియస్ గా దృష్టి సారించాలని స్పష్టం చేశారు. HMDA, TGIIC ఆదాయ సమీకరణపై ఫోకస్ ఉండాలన్నారు. కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, మైనింగ్ తో పాటు ఇతర…
-

హైదరాబాద్లో బోర్డింగ్ అలైటింగ్ పాయింట్లు
ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు ఖుష్ కబర్ చెప్పింది. ప్రతిరోజు వేలాది మంది నిత్యం హైదరాబాద్ నుంచి బెంగళూరుకు ప్రయాణం చేస్తుంటారు. ఇవాళ కీలక ప్రకటన చేసింది సంస్థ. ఇదిలా ఉండగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చే అన్ని సర్వీసుల ప్రయాణికుల కోసం నగరంలోని ప్రధాన మార్గాల్లో కింది విధంగా స్టాప్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. పటాన్చెరు రూట్ లో పటాన్చెరు…
-

పాలనా పరంగా మరింత పారదర్శకత : సంజయ్ జాజు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరణ హైదరాబాద్ : రాష్ట్రంలో పాలనా పరంగా మరింత పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు నూతన సీఎస్ సంజయ్ జాజు. రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1992 బ్యాచ్కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సంజయ్ జాజు, ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన కె. రామకృష్ణ రావు (IAS) స్థానంలో బాధ్యతలు చేపట్టారు. సంజయ్ జాజును కొత్త ప్రధాన…
-

ఏపీలో ఐదు రోజుల పాటు సీఎం పర్యటన
ఇవాల్టి నుంచి ప్రారంభమైన చంద్రబాబు టూర్ అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత దూకుడు పెంచారు. ఇప్పటికే పరిపాలనా పరంగా అపారమైన అనుభవం కలిగిన ఆయన విస్తృతంగా పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. తనదైన శైలిలో పాలన సాగిస్తూ కింది స్థాయి నుంచి పై స్తాయి వరకు అధికారులు, సిబ్బందిని పరుగులు పెట్టిస్తున్నారు. ఏపీని అన్ని రంగాలలో దేశంలోనే నెంబర్ వన్ గా నిలిపాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే ఏపీలో కొలువు తీరాక…
-

టెక్నాలజీతో ఇసుక సరఫరా కట్టుదిట్టం
కీలక ఆదేశాలు జారీ చేసిన ఏపీ సర్కార్ అమరావతి : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక సరఫరా మరింత పారదర్శకంగా ఉండేలా చూస్తోంది. ఈ మేరకు కీలక సమీక్ష సమావేశం సచివాలయంలో నిర్వహించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈ సందర్బంగా పలు సూచనలు చేశారు. రాష్ట్రంలోని 126 ప్రాంతాల్లో క్రిటికల్, బల్క్ ఖనిజాలు సహా ఇతర విలువైన ఖనిజాలను గుర్తించామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం మైనింగ్ ఆపరేషన్స్ ద్వారా రెవెన్యూలో 18…
-

ఖనిజాలకు విలువ జోడింపుపై ప్రత్యేక దృష్టి
గనుల శాఖపై సమీక్ష లో సీఎం చంద్రబాబు అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విలువైన ఖనిజ నిల్వల్ని గుర్తించేలా మినరల్ మ్యాపింగ్ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. క్రిటికల్ మినరల్స్, బల్క్ మినరల్స్తో పాటు విలువైన లోహాలు లభ్యం అయ్యే ప్రాంతాల మ్యాపింగ్ జరగాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో వెలికి తీసే ఖనిజాలకు విలువ జోడించేలా ప్రాసెసింగ్ ప్రక్రియను నిర్వహించే అంశంపైనా దృష్టి సారించాలని సూచించారు. క్యాంపు కార్యాలయంలో గనుల శాఖపై…
-

రేపే విశాఖకు రాష్ట్రపతి ముర్ము రాక
భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి అమరావతి : భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం విశాఖపట్నం జిల్లాకు రానున్నారు. దీంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రపతి రాక సందర్బంగా ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, ఎంపీ తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. నోవోటెల్ వద్ద భద్రత, వసతి ఏర్పాట్లను పరిశీలించారు మంత్రి. అంతే కాకుండా జిల్లా యంత్రాంగం , పోలీసు అధికారులతో సమీక్ష…
-

రైతులు శాస్త్రవేత్తల సూచనలతో సాగు చేయాలి
స్పష్టం చేసిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : రైతులు సంప్రదాయ సాగు విధానాలతో పాటు మార్కెట్ అవసరాలు, శాస్త్రవేత్తల సూచనలకు అనుగుణంగా పంటల సాగు చేయాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. ఒక సంవత్సరం ధరలు బాగున్నాయని ఒకే పంటను అధికంగా సాగు చేస్తే మరుసటి ఏడాది ధరలు పడిపోయి రైతులు నష్టపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మిర్చి, పొగాకు వంటి పంటల విషయంలో గత అనుభవాలు దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. అధిక కెమికల్స్ ఉపయోగించడం…
-

అన్నదాతలకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు
వర్షాలు సమృద్దిగా పడాలని కోరుకుంటున్నా అమరావతి : భూమాతను, పశుసంపదను ఆరాధిస్తూ ప్రకృతితో మనిషికున్న అనుబంధాన్ని చాటి చెప్పే వ్యవసాయ పండుగ ఏరువాక పున్నమి. ఏటా జేష్ఠ శుద్ధ పౌర్ణమి నాడు రైతులంతా ఆనందోత్సాహాల మధ్య నేల తల్లికి ప్రణమిల్లి కొత్త సాగుకు శ్రీకారం చుట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా యావత్ రైతాంగానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల లోగిళ్లు పంటలు, సిరిసంపదలతో తులతూగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు డిప్యూటీ సీఎం…
-

లిబరేషన్ పాంథర్స్ పార్టీకి టీవీకే ఆహ్వానం
రావాలని కోరిన అధవ అర్జున, తిరుమాళవన్ చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా మిత్రపక్షాలతో కలిసి కీలక సమావేశం నిర్వహించారు. జూలై 1న తన నేతృత్వంలో జరిగే ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్బంగా టీవీకే పార్టీ అధికార ప్రతినిధి, మంత్రి అధవ అర్జున ప్రతి పార్టీని పాల్గొనాలని స్వయంగా కలిసి ఆహ్వానిస్తున్నారు. ఇందులో భాగంగా అర్జున వీసీకే ప్రెసిడెంట్, ఎంపీ తిరు తిరుమావళన్…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











