Author: VijayaBhaskar

రాబోయే భవిష్యత్తును నిర్దేశించేది ఏఐనే
తెలంగాణ ‘సేఫ్’ డైరక్టర్ గా అవినాష్ మొహంతి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సమర్థవంతమైన పోలీస్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయనకు కీలక పదవి కట్టబెట్టింది . సేఫ్…
బీసీలను వేధించిన జగన్ : కొల్లు రవీంద్ర
విజయవాడ : రాష్ట్రంలో బీసీలను కావాలని జగన్ మోహన్ రెడ్డి వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. అందుకే జనం తనను బండకేసి కొట్టారని…
జగన్ హయాంలో బీసీల హత్యలు : మంత్రి అనగాని
విజయవాడ : బీసీల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం గౌతు లచ్చన్న ఎన్నో ఉద్యమాలు చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రైతుల కోసం మొట్ట మొదటిసారి పాదయాత్ర…
పాన్ మసాలా ప్రచారంపై బాలీవుడ్ నటులకు నోటీసులు
ముంబై : విమల్ యాలాకుల ప్రకటనకు సంబంధించి నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవ్గన్ , టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఎఫ్డిఎ షో-కాజ్ నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటన…
దేశంలోనే తెలంగాణను టాప్ లో నిలబెడతాం
జగిత్యాల జిల్లా : 2047 నాటికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామిగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యం అని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. జగిత్యాలలో జరిగిన…
బీఎల్ సంతోష్ కామెంట్స్ బక్వాస్ : ప్రియాంక్ ఖర్గే
బెంగళూరు : రజాకార్ల పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్రపై సంతోష్ వాదనను రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సవాల్ చేశారు . రజాకార్లు ఖర్గే కుటుంబంపై దాడి చేశారని,…
ఆర్టీసీ ఈవీ ఆటో ప్లాన్ పై ఆటో యూనియన్లు ఫైర్
హైదరాబాద్ : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కొత్తగా ఈవీ ఆటో లను తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్లాన్ కూడా తయారు చేసింది. త్వరలో ఈ ఈవీ…
మత్స్య సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలి
హైదరాబాద్ : మత్స్య సహకార సంఘాల ఎన్నికల్లో జాప్యం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ములుగు జిల్లాకు చెందిన సాధు రఘు, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ…
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు
పాలమూరు జిల్లా : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక కామెంట్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఆపై సెంటర్…
సురక్షితమైన ఆహారాన్ని ఎంచుకునే హక్కు ఉండాలి
మహారాష్ట్ర : మహారాష్ట్రలో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఒకే ఒక్కడి పేరు వినిపిస్తోంది. అతను ఎవరని అనుకుంటున్నారా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తూ , ఎప్పుడు ఎక్కడ…
తుమ్మితే చాలు కూలిపోయే ప్రభుత్వం ఇది : బండి
హైదరాబాద్ : ఉన్నట్టుండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ తెలంగాణలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ పై బాంబు పేల్చారు.…
క్షుద్ర పూజలు చేస్తున్న మాజీ మంత్రులు : సీఎం
హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులపై. ఇప్పటికే క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడం, దీనిపై…
శ్రీవారి ఉద్యోగులకు వెండి డాలర్, ప్రశంసా పత్రాలు
తిరుపతి : తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలో భారత స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఇక్కడి పరేడ్ మైదానంలో టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు జాతీయ జెండాను ఎగురవేసి వందనం…
స్త్రీ శక్తి పథకం మహిళా సాధికారతకు దర్పణం
అమరావతి : స్త్రీ శక్తి పథకం మహిళా సాధికారతకు దర్పణంగా నిలిచిందని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. పరేడ్ గ్రౌండ్స్ నుంచి బస్సులో ప్రయాణించి మహిళలతో సహా సీఎం…
సీబీఎన్ స్పీడ్ అందుకోలేం : నారా లోకేష్
విజయవాడ : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పీడ్ ను ఇప్పట్లో అందుకోవడం చాలా కష్టమన్నారు మంత్రి నారా లోకేష్. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న…
నిరుద్యోగుల అసంతృప్తిని అర్థం చేసుకోవాలి
హైదరాబాద్ : నిరుద్యోగుల దెబ్బకు దిగి వచ్చారు శాసన మండలి సభ్యులు కోదండరాం రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవలే హైదరాబాద్ లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో…
2047 నాటికి దేశంలోనే ఏపీని నెంబర్ వన్ చేయాలి
అమరావతి : 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పని చేద్దామని పిలుపునిచ్చారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా…
సీఎం తమ్ముడి కంపెనీపై లోకాయుక్తలో ఫిర్యాదు
హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండల్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో సీఎంతో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు,…
రాచరిక పాలన సాగిస్తున్న రేవంత్ రెడ్డి
హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం ఎ. రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని…