Category: BUSSINESS
BUSSINESS
జూన్ లో యూపీఐ లావాదేవీలు రూ. 28.9 లక్షల కోట్లు
వెల్లడించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబై : జూన్లో UPI లావాదేవీలు రికార్డు స్థాయి నుండి రూ. 28.9 లక్షల కోట్లకు తగ్గాయి. కాగా గత మే…
భారత్ లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టండి
ఏపీ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): రష్యాకు చెందిన ప్రముఖ మెటలర్జికల్ హోల్డింగ్ కంపెనీ నోవోస్టల్ – ఎం (Novostal-M) సంస్థ చైర్మన్ ఇవాన్…
తమిళనాడు సర్కార్ తో ఎల్ అండ్ టి ఒప్పందం
రూ. 18,600 కోట్ల భారీ పారిశ్రామిక పెట్టుబడి చెన్నై : తమిళనాడులో కొత్తగా కొలువు తీరిన టీవీకే కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులకే భారీ పెట్టుబడిని…
23.20 బిలియన్లకు చేరుకున్న డిజిటల్ చెల్లింపులు
రూ. 30 లక్షల కోట్ల మార్క్ కు చేరుకున్న వైనం ముంబై : యూపీఐ డిజిటల్ చెల్లింపుల జోరు కొనసాగుతోంది. ఏకంగా గత మే నెలలో లావాదేవీల పరిమాణం 23.20…
ఆయిల్ ప్యాక్ పరిణామాలపై కీలక నిర్ణయం
కీలక మార్పులు చేసిన ప్రభుత్వం న్యూఢిల్లీ : కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతి నిత్యం వినియోగించే ఆయిల్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. వినియోగదారులకు స్పష్టత…
ఏపీ సర్కార్ తో ఫౌండిట్ కీలక ఒప్పందం
నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతంపై ఫోకస్ అమరావతి : నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫౌండిట్ చేతులు కలిపాయి. రాష్ట్రంలో కార్యకలాపాలు ఏర్పాటు చేస్తున్న జీసీసీలు (GCCs), ఇతర…
లైటస్ టెక్నాలజీస్ కంట్రీ హెడ్ గా సాయి రామకృష్ణ
ప్రకటించిన ప్రపంచ దిగ్గజ డిజటల్ కంపెనీ ఇండియా : ప్రముఖ టెక్ కంపెనీ లైటస్ టెక్నాలజీస్ కీలక ప్రకటన చేసింది. ఇండియా కంట్రీ హెడ్ గా సాయి రామకృష్ణను నియమించింది.…
మోదీ నాయకత్వం భారత్ కు అగ్రస్థానం
ప్రశంసలు కురిపించిన సీఎం చంద్రబాబు న్యూఢిల్లీ : సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండడం వల్లనే ఇండియా ఇప్పుడు వరల్డ్ లో టాప్ లో కొనసాగుతోందన్నారు…
రికార్డు స్థాయిలో భారత రూపాయి పతనం
అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు ముంబై : అంతర్జాతీయ పరంగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా రికార్డ్ స్థాయిలో భారత రూపాయి పతనం దిశగా కొనసాగింది. ఇక అమెరికన్ డాలర్తో…
28న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన
వెల్లడించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఈనెల 28న విశాఖపట్నంలో టెక్ దిగ్గజ సంస్థ గూగుల్…
బీఆర్ఎస్ ఆరోపణలు అబద్దం : కోహినూర్ గ్రూప్
నాదర్ గుల్ భూములు ప్రభుత్వానివి కావు హైదరాబాద్ : నాదర్ గుల్ భూములు కబ్జాకు గురైనట్లు మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ఆరోపణలను ఖండించింది కోహినూర్ గ్రూప్. ఈ…
స్వర్ణాంధ్ర ఫౌండేషన్ కు ఒప్పో భారీ విరాళం
రూ. 50.59 లక్షల చెక్కును అందించిన ఎండీ అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కు భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో…
30 వేల మందిని తొలగించిన ఒరాకిల్
ఐటీ కంపెనీలలో లే ఆఫ్స్ కొనసాగింపు అమెరికా : ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఒరాకిల్ బుధవారం కోలుకోలేని షాక్ ఇచ్చింది తమ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్ వేర్…
క్వాంటం వ్యాలీలో మౌలిక సదుపాయాల కల్పన
కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం ఆదేశం అమరావతి : అమరావతి లోని క్వాంటం వ్యాలీలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి తక్షణమే కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు…
కార్పొరేట్ కంపెనీలకు సర్కార్ ఖుష్ కబర్
అనుమతులు వేగంగా ఇస్తామన్న సీఎం బాబు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ కంపెనీలకు ఖుష్ కబర్ చెప్పారు. భారీ ఎత్తున…
కంపెనీల ఏర్పాటులో ఏపీ స్టేట్ రికార్డ్
కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్ అనకాపల్లి : ఏపీ ఐటీ , విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం చంద్రబాబు సమర్థవంతమైన…
పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ టాప్
కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఐఎస్బీ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.…
ప్రపంచ ఆర్థిక రంగంలో ఇండియా కీలకం
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు న్యూఢిల్లీ : కేంద్ర విమానాయన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజుల్లో ఇండియా టాప్ లో కొనసాగడం…
గూగుల్ సీఈఓ వేతనం రూ. 6,300 కోట్లు
ప్రపంచంలోనే అత్యధిక జీతం సుందర్ కు అమెరికా : ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా బెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక…
సీఎంతో అడోబ్ సీఈవో శంతను నారాయణతో భేటీ
ఇద్దరి మధ్య రెండు గంటలకు పైగా కీలక సమావేశం హైదరాబాద్ : ప్రపంచ దిగ్గజ కంపెనీ అడోబ్ సీఈవో శంతను నారాయణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో భేటీ…