ఆర్థిక ప‌రిస్థితి మెరుగు ప‌ర్చేందుకు ‘ఏఐ’ వినియోగం

అమ‌రావ‌తి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖ ఆర్థికవేత్త, మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్‌తో సమావేశమయ్యారు. వ్యాపార నిర్వహణ సౌలభ్యంకు ఎలాంటి ఆటంకం కలగకుండా, ఆదాయ వనరుల గండిని పూడ్చడానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగు పరచడానికి ప్రభుత్వం…

వైద్య రంగంలో పరిశోధనలకు క్వాంటం వ్యాలీ సేవలు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం కీల‌క అప్ డేట్ ఇచ్చారు. వైద్య రంగానికి సంబంధించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సదుపాయాలను తీసుకు రావటమే ఈ ఒప్పందం…

వ్యాపార‌వేత్త‌లు సాంకేతిక‌త‌ను ఉప‌యోగించు కోవాలి

అమ‌రావ‌తి : డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా ఆధారిత నిర్ణయాలు , వినూత్న మార్కెటింగ్ వ్యూహాలను సమర్థవంతంగా ఉపయోగించు కోవడం ద్వారా వ్యాపారాలను వేగంగా విస్తరించవచ్చని క్రీడా నిపుణుడు , కోచ్ పుల్లెల గోపీచంద్ పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన ‘BNI…

ఏపీ-యూఏఈ మధ్య ఫుడ్ కారిడార్ : అబ్దుల్లా బిన్ తౌక్ అల్

అమ‌రావ‌తి : కృష్ణా-గోదావరి లాంటి నదులున్న ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని యూఏఈ ఎకానమీ, టూరిజం విభాగం మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విజనరీ నేత సీఎం చంద్రబాబు నాయుడు అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని…

20 నుంచి 26 వ‌ర‌కు బ్యాంకు సెలవులు ఇవే

హైద‌రాబాద్ : బ్యాంకు ఖాతాదారుల‌కు బిగ్ అల‌ర్ట్. వచ్చే వారం మీరు మీ బ్యాంకును సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే, ముందుగానే ఆర్‌బిఐ బ్యాంకు సెలవుల క్యాలెండర్‌ను తనిఖీ చేయడం మంచిది. జూలై 20 నుండి జూలై 26 వరకు ఉన్న వారంలో,…

సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా టాప్

కర్బన్ ఉద్గారాలను తగ్గించడం అత్యంత క్లిష్టమైన పరిశ్రమల్లో సిమెంట్ రంగం అత్యంత సవాలుతో కూడుకున్నది. ప్రపంచంలో అత్యల్ప కర్బన ఉద్గారాలున్న సిమెంట్ తయారీ సంస్థల్లో దాల్మియా ఒకటి. 2040 నాటికి కార్బన్ న్యూట్రల్ సంస్థగా మారాలని సంకల్పించింది. పునరుత్పాదక ఇంధనం, ఇంధన…

బ్యాంకుల ఎస్ఎంఎస్ ఛార్జీలపై ఆర్‌బిఐ ఉక్కుపాదం

ముంబై : రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. SMS అలర్ట్‌లకు కస్టమర్ల నుండి ఛార్జీలు వసూలు చేయడాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టింది. నిబంధనల పాటింపు, అవగాహన, లేదా ప్రచార ప్రయోజనాల కోసం ఈ నిర్ణ‌యం…

ఏపీ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలి : భ‌ర‌త్

అమెరికా : న్యూయార్క్‌లో ప్రపంచ స్థాయి పెట్టుబడిదారులను ఆంధ్రప్రదేశ్‌కు రావాల‌ని ఆహ్వానించారు ఏపీ రాష్ట్ర భారీ ప‌రిశ్ర‌మ‌ల శాఖా మంత్రి టీజీ భ‌ర‌త్. రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిల‌లుపునిచ్చారు. అంతే కాకుండా పారిశ్రామిక వృద్ధికి తోడ్పడాలని ఎస్సార్ క్యాపిటల్ (Essar…

దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియల్ పార్క్‌గా శ్రీసిటీ

శ్రీసిటీ దేశంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రియల్ పార్క్‌గా నిలుస్తోందని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. అలాగే ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామికవాడలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, రెన్యువబుల్ ఎనర్జీ, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్,…

జూన్ లో యూపీఐ లావాదేవీలు రూ. 28.9 ల‌క్ష‌ల కోట్లు

వెల్ల‌డించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబై : జూన్‌లో UPI లావాదేవీలు రికార్డు స్థాయి నుండి రూ. 28.9 లక్షల కోట్లకు త‌గ్గాయి. కాగా గ‌త మే నెల‌లో UPI లావాదేవీలు రూ. 29.9 లక్షల కోట్ల రికార్డు…