Category: BUSSINESS
BUSSINESS
-

జూన్ లో యూపీఐ లావాదేవీలు రూ. 28.9 లక్షల కోట్లు
వెల్లడించిన నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముంబై : జూన్లో UPI లావాదేవీలు రికార్డు స్థాయి నుండి రూ. 28.9 లక్షల కోట్లకు తగ్గాయి. కాగా గత మే నెలలో UPI లావాదేవీలు రూ. 29.9 లక్షల కోట్ల రికార్డు స్థాయిని తాకాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) విడుదల చేసిన గణాంకాల ప్రకారం, జూన్లో ప్రముఖ ‘యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్’ (UPI) ద్వారా జరిగిన లావాదేవీల విలువ రికార్డు స్థాయి నుండి…
-

భారత్ లో స్టీల్ ప్లాంట్ నిర్మాణం చేపట్టండి
ఏపీ మంత్రి నారా లోకేష్ విజ్ఞప్తి సెయింట్ పీటర్స్ బర్గ్ (రష్యా): రష్యాకు చెందిన ప్రముఖ మెటలర్జికల్ హోల్డింగ్ కంపెనీ నోవోస్టల్ – ఎం (Novostal-M) సంస్థ చైర్మన్ ఇవాన్ డెమ్చెంకో (Mr. Ivan Demchenko)తో ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్ బర్గ్ లో సమావేశమయ్యారు. వేగవంతమైన పర్యావరణ అనుమతులు, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశీయ మౌలిక సదుపాయాల మార్కెట్ మద్దతుతో దూసుకుపోతున్న భారత్ లో ఉన్నత శ్రేణి…
-

తమిళనాడు సర్కార్ తో ఎల్ అండ్ టి ఒప్పందం
రూ. 18,600 కోట్ల భారీ పారిశ్రామిక పెట్టుబడి చెన్నై : తమిళనాడులో కొత్తగా కొలువు తీరిన టీవీకే కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజులకే భారీ పెట్టుబడిని ఆకర్షించింది సర్కార్. తాజాగా లార్సెన్ టూబ్రో (L,T) సంస్థ, ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సమక్షంలో సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. దీని ద్వారా తమిళనాడు ₹18,600 కోట్ల భారీ పారిశ్రామిక పెట్టుబడి హామీని దక్కించుకుంది. కాంచీపురం, కోయంబత్తూరు, తిరువళ్లూరు జిల్లాల్లో…
-

23.20 బిలియన్లకు చేరుకున్న డిజిటల్ చెల్లింపులు
రూ. 30 లక్షల కోట్ల మార్క్ కు చేరుకున్న వైనం ముంబై : యూపీఐ డిజిటల్ చెల్లింపుల జోరు కొనసాగుతోంది. ఏకంగా గత మే నెలలో లావాదేవీల పరిమాణం 23.20 బిలియన్లకు చేరుకుంది. వీటి ట్రాన్సాక్షన్ విలువ ₹30 లక్షల కోట్ల మార్కుకు చేరువలో ఉంది. భారతదేశపు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) మే 2026లో 23.20 బిలియన్ల లావాదేవీలను నమోదు చేసింది. వీటి మొత్తం లావాదేవీల విలువ ₹30 లక్షల కోట్ల మార్కుకు చేరువలో ఉంది.…
-

ఆయిల్ ప్యాక్ పరిణామాలపై కీలక నిర్ణయం
కీలక మార్పులు చేసిన ప్రభుత్వం న్యూఢిల్లీ : కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రతి నిత్యం వినియోగించే ఆయిల్ కు సంబంధించి కీలక ప్రకటన చేసింది. వినియోగదారులకు స్పష్టత ఇచ్చేందు కోసం వంట నూనెల ప్యాక్ పరిమాణాలను ప్రామాణీక రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది వినియోగదారులకు మరింత పారదర్శకత, స్థిరత్వాన్ని తీసుకు రావాలనే లక్ష్యంతో, కేంద్ర ప్రభుత్వం వంట నూనెల కోసం ప్రామాణీకరించిన ప్యాక్ పరిమాణాలను ప్రవేశ పెట్టడానికి సిద్ధమవుతోంది. ఇదిలా ఉండగా ప్రతిపాదిత…
-

ఏపీ సర్కార్ తో ఫౌండిట్ కీలక ఒప్పందం
నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతంపై ఫోకస్ అమరావతి : నైపుణ్యాభివృద్ధి, ఉపాధిని బలోపేతం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫౌండిట్ చేతులు కలిపాయి. రాష్ట్రంలో కార్యకలాపాలు ఏర్పాటు చేస్తున్న జీసీసీలు (GCCs), ఇతర సంస్థలతో సహా యజమానుల కోసం అభ్యర్థుల ప్రాచుర్యాన్ని, నియామక ఫలితాలను మెరుగు పరచడానికి కూడా ఇరుపక్షాలు కలిసి పనిచేస్తాయి. రాష్ట్రంలో ప్రతిభ అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను బలోపేతం చేయడానికి రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్ ఫౌండిట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. ఫౌండిట్తో…
-

లైటస్ టెక్నాలజీస్ కంట్రీ హెడ్ గా సాయి రామకృష్ణ
ప్రకటించిన ప్రపంచ దిగ్గజ డిజటల్ కంపెనీ ఇండియా : ప్రముఖ టెక్ కంపెనీ లైటస్ టెక్నాలజీస్ కీలక ప్రకటన చేసింది. ఇండియా కంట్రీ హెడ్ గా సాయి రామకృష్ణను నియమించింది. డిజిటల్ టెక్నాలజీ ప్లాట్ఫారమ్లు, బ్రాడ్బ్యాండ్, ఐపీటీవీ, ఓటీటీ సేవలు, కేబుల్ టెలివిజన్, కంటెంట్, స్టూడియోస్, హెల్త్టెక్, ఫిన్టెక్ వంటి అనేక అధిక-వృద్ధి రంగాలలో లైటస్ భారత కార్యకలాపాలకు ఎస్ఆర్కే నాయకత్వం వహిస్తారు. వాటిని విస్తరించేందుకు ప్రయత్నం చేస్తారు. ఆవిష్కరణ-ఆధారిత వ్యాపార నమూనా , విస్తరిస్తున్న ప్రపంచ…
-

మోదీ నాయకత్వం భారత్ కు అగ్రస్థానం
ప్రశంసలు కురిపించిన సీఎం చంద్రబాబు న్యూఢిల్లీ : సమర్థవంతమైన నాయకుడిగా గుర్తింపు పొందిన నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉండడం వల్లనే ఇండియా ఇప్పుడు వరల్డ్ లో టాప్ లో కొనసాగుతోందన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఢిల్లీలో జరిగిన సీఐఐ సమ్మిట్ లో ఆయన పాల్గొని ప్రసంగించారు. గతంలో పశ్చిమ బెంగాల్ దేశానికే ఆదర్శంగా ఉండేదన్నారు. కాని గత కొంత కాలంగా ఆ రాష్ట్రానికి అభివృద్ధి ఆలోచనలే లేకుండా పోయాయని ఆవేదన చెందారు. సంస్కరణల వాది అయిన…
-

రికార్డు స్థాయిలో భారత రూపాయి పతనం
అంతర్జాతీయ మార్కెట్ లో ఒడిదుడుకులు ముంబై : అంతర్జాతీయ పరంగా చోటు చేసుకున్న పరిణామాల కారణంగా రికార్డ్ స్థాయిలో భారత రూపాయి పతనం దిశగా కొనసాగింది. ఇక అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి విలువ ₹95 దాటింది. ఏడాది కాలంలో గత 12 నెలల్లో రూపాయి విలువ 83.85 నుంచి 95.40కి పడి పోయింది. రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు (ముఖ్యంగా చమురు, ఎలక్ట్రానిక్స్) ఖరీదైనవిగా మారి, ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) పెరిగే అవకాశం ఉంది.…
-

28న విశాఖలో గూగుల్ డేటా సెంటర్ కు శంకుస్థాపన
వెల్లడించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఈనెల 28న విశాఖపట్నంలో టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైబరాబాద్ నిర్మాణం చేయటం ద్వారా దేశానికి టెక్ క్యాపిటల్ ను ఏర్పాటు చేయగలిగాం అన్నారు. ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా నాకు మరో నగర నిర్మాణం చేసే అవకాశం దక్కిందని చెప్పారు సీఎం.…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











