Author: VijayaBhaskar
సంక్రాంతి నుంచి ఆన్ లైన్ లో అన్ని రకాల సేవలు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటన అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఇక నుంచి అన్ని రకాల ప్రజల…
25న అమరావతిలో వాజ్ పేయ్ విగ్రహావిష్కరణ
ప్రకటించిన భారతీయ జనతా పార్టీ చీఫ్ మాధవ్ అమరావతి : ఈనెల 11న అటల్ బిహారి వాజ్ పేయ్ సందేశ్ మోదీ పారదర్శక పాలన యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు…
క్రీడల కోసం తెలంగాణ సర్కార్ ప్రత్యేక పాలసీ
మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కామెంట్స్ హైదరాబాద్ : రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం భారత్ ఫ్యూచర్ సిటీ లో జరుగుతున్న…
తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బ తీసేకుందుకు సీఎం కుట్ర
సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. మంగళవారం…
ఉస్మానియా యూనివర్శిటీలో సమస్యలు పరిష్కరించాలి
సీఎం రేవంత్ రెడ్డికి ఓయూ జేఏసీ నేతల బహిరంగ లేఖ హైదరాబాద్ : ఓయూ జేఏసీ సీఎం రేవంత్ రెడ్డికి సుదీర్ఘ లేఖ రాసింది సమస్యలను పరిష్కరించాలని. పెద్ద ఎత్తున…
వాజ్ పేయ్ సందేశ్ యాత్రను జయప్రదం చేయాలి
పిలుపునిచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 11 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా…
ఫ్యూచర్ సిటీలో అన్నపూర్ణ స్టూడియో
ఏర్పాటు చేస్తామన్న అక్కినేని నాగార్జున హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025లో దేశ, విదేశాల నుంచి…
క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టును ప్రారంభించండి
సజన్ రాజ్ కురుప్ తో నారా లోకేష్ భేటీ శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ఫౌండర్ సజన్ రాజ్ కురుప్, సీనియర్ పార్టనర్ ఇయాంగ్ కాపింగ్, ప్రముఖ…
ఆరోగ్య సంరక్షణ ప్రతి ఒక్కరికీ అవసరం
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి గొట్టిపాటి గుంటూరు జిల్లా : ఆరోగ్య సంరక్షణపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. రోజువారీ వ్యాయామం,…
లక్ష్మాపూర్ రైతులను పట్టించుకోని సర్కార్
నిప్పులు చెరిగిన కల్వకుంట్ల కవిత మేడ్చల్ జిల్లా : మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో పర్యటించారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఈ సందర్బంగా లక్ష్మా పూర్ రైతులతో…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు భారీ భద్రత
6 వేల మందికి పైగా పోలీసుల మోహరింపు హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇవాల్టి నుంచి భారత్ సిటీ వేదికగా ప్రారంభం కానున్న…
స్వర్ణం గెలుచుకున్న సిమ్రాన్ ప్రీత్
ఐశ్వర్య, అనిషి రజతం స్వంతం దోహా : దోహా వేదికగా జరిగిన పిస్టిల్ విభాగపు పోటీల్లో భారత దేశానికి చెందిన సిమ్రాన్ ప్రీత్ అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ మేరకు…
తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి బీజేపీ మద్దతు
ఇస్తుందని ప్రకటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ : బీజేపీ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డి పాలన పట్ల సంతృప్తి వ్యక్తం…
జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాల్సిందే
టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న విజయవాడ : టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తను తక్షణమే…
భగవద్గీత ప్రపంచానికి దిక్సూచి
హిందూ ధర్మ ప్రచార పరిషత్ తిరుపతి : భగవద్గీత ప్రతి ఒక్కరినీ కదిలించే గొప్ప ఆయుధమని పేర్కొన్నారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరాం రఘునాథ్. గీతా జయంతిని…
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు సూపర్
ప్రశంసించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ను నిర్వహిస్తోంది. ఇందుకు సంబంధించి భారత్ ఫ్యూచర్ సిటీని…
రేపటి నుంచి తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్
ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2025 సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఈ…
దీక్షా దివస్ ను దిగ్విజయం చేయండి : కేటీఆర్పార్టీ శ్రేణులకు ప్రెసిడెంట్ దిశా నిర్దేశం హైదరాబద్ : ఉద్యమ నాయకుడు కేసీఆర్ దీక్ష చేపట్టి విరమించిన రోజు డిసెంబర్ 9వ…
జనం మెచ్చిన నేత గుమ్మడి నర్సయ్య
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఎక్కడా ఇసుమంత గర్వం అన్నది లేని నాయకుడు గుమ్మడి నర్సయ్య అంటూ కితాబు ఇచ్చారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు…
సింహాచలంలో విరాట్ కోహ్లీ, సుందర్ పూజలు
ఘనంగా స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు విశాఖపట్నం జిల్లా : ప్రముఖ భారతీయ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, వాషింగ్టన్ సుందర్ లు ఆదివారం సందడి చేశారు. ఈ ఇద్దరు…