Author: VijayaBhaskar
శ్రీవారి సేవకులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలి
స్పష్టం చేసిన టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి తిరుమల : పుణ్య క్షేత్రమైన తిరుమలకు ప్రతి నిత్యం లక్షలాది మంది భక్తులు వస్తుంటారని, వారికి మెరుగైన వసతి సౌకర్యాలను టీటీడీ…
మల్లికార్జున్ ఖర్గేతో రేవంత్ రెడ్డి ములాఖత్
తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ కు ఆహ్వానం న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 8,9వ తేదీలలో రెండు రోజుల పాటు బిగ్ సమ్మిట్ ను…
మెరుగైన పౌర సేవలు అందించాలి : సీఎం
సచివాలయంలో సమీక్ష చేపట్టిన చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలోని సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా…
ఆర్టీసీకి త్వరలోనే 1000 ఈవీ బస్సులు
రాష్ట్రంలో 5 వేల ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలకు మరో ఏడాది…
ఘనంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు
ఉత్సవ విగ్రహాలకు స్నపన తిరుమంజనం కృష్ణా జిల్లా : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామంలోని మహాక్షేత్రంలో వేంచేసి ఉన్న శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి…
కేంద్ర మంత్రికి మొంథా తుపాను నివేదిక
అందించిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు న్యూఢిల్లీ : ఏపీని ఇటీవల మొంథా తుపాను అతలాకుతలం చేసింది. ఇందుకు సంబంధించి నివేదికను ఇవాళ రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ , అనిత…
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఇవ్వండి
పార్లమెంట్ లో ఎంపీ గురుమూర్తి కామెంట్ ఢిల్లీ : ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు కేటాయించాలని కోరారు పార్లమెంట్ లో తిరుపతి ఎంపీ గురుమూర్తి.ఈ పథకంలో ప్రత్యేకంగా ఎస్సీ,…
బమృక్నుద్దౌలా చెరువు కమిషనర్ పరిశీలన
అందంగా తీర్చి దిద్దాలని రంగనాథ్ ఆదేశం హైదరాబాద్ : బమృక్నుద్దౌలా చెరువును హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. చెరువునుఅందంగా తీర్చి దిద్దాలని ఆదేశించారు. వరద కట్టడితోపాటు భూగర్భ జలాలు…
హైడ్రాకు బాధితుల ఫిర్యాదుల వెల్లువ
అడిషనల్ కమిషనర్ భరోసా హైదరాబాద్ : భూ ఆక్రమణదారులు, కబ్జాదారుల నుంచి తమను రక్షించాలంటూ బాధితులు వాపోయారు. ఈ మేరకు హైడ్రా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రజా వాణికి ఫిర్యాదు చేశారు.…
కాంగ్రెస్ సర్కార్ కమీషన్లకు కేరాఫ్
మాజీ మంత్రి సంచలన కామెంట్స్ హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 30% కమీషన్ల…
కార్యకర్తలే టీడీపీకి కీలకం : నారా లోకేష్
బలోపేతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు గుంటూరు జిల్లా : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే అత్యంత కీలకమని స్పష్టం చేశారు రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్.…
పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టాలి
మంత్రి వంగలపూడి అనిత కామెంట్స్ గుంటూరు జిల్లా : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉందన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.…
సినీ, పర్యాటక రంగానికి పెద్దపీట : కందుల దుర్గేష్
ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ముంబై : ఏపీ సర్కార్ సినీ, పర్యాటక రంగాలకు పెద్దపీట వేస్తోందని చెప్పారు మంత్రి కందుల దుర్గేష్.ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అపూర్వమైన అవకాశాలు ఉన్నాయని ఇన్వెస్టర్లతో…
త్వరలో నూతన పెన్షన్లు, ఇళ్లు అందజేస్తాం
సంచలన ప్రకటన చేసిన మంత్రి ఎస్ సవితపెనుకొండ : ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన ప్రకటన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 8,190…
సోనియా కుటుంబంపై కేంద్రం వేధింపుల పర్వం
ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బెంగళూరు | కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన కేంద్రంలోని ఎన్డీయే , బీజేపీ…
కరిచే కుక్కలంతా పార్లమెంట్లో ఉన్నారు
ఎంపీ రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ ఢిల్లీ : ఖమ్మం జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేణుకా చౌదరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె చేసిన తాజా వ్యాఖ్యలు…
మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్
బాధితులకు భరోసా ఇచ్చిన వైనం గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో సోమవారం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 76వ…
2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం
కీలక ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. సోమవారం ఏలూరు జిల్లాలో జరిగిన ప్రజా పాలన…
మెస్సీతో ఢీ కొట్టేందుకు సీఎం రెఢీ
డిసెంబర్ 13న ఫుట్ బాల్ మ్యాచ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలనంగా మారారు. ఆయన ముందు నుంచీ క్రీడాకారుడు. ఆయనకు క్రీడలంటే ఇష్టం.…
శ్రీ రంగనాథ స్వామివారికి పట్టువస్త్రాల సమర్పణ
దర్శించుకున్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తమిళనాడు : కైశిక ఏకాదశి సందర్భంగా తమిళనాడులోని ప్రముఖ వైష్ణవ క్షేత్రం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారికి సతీ సమేతంగా సోమవవారం తిరుమల…