Author: VijayaBhaskar
సీఎం భూ కుంభకోణంపై రాహుల్ మౌనమేల..?
సీరియస్ కామెంట్స్ చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి భారీ ఎత్తున భూ కుంభకోణానికి స్కెచ్ వేశాడని, దీని విలువ బహిరంగ మార్కెట్ లో…
ప్రజా పాలనలో రైతన్నలు పరేషాన్ : హరీశ్ రావు
సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న మాజీ మంత్రి హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు సీరియస్ కామెంట్స్ చేశారు కాంగ్రెస్ సర్కార్ పై. ప్రజా పాలన పేరుతో రైతులను…
నేటి నుంచి ప్రజా ప్రభుత్వ ఉత్సవాలు
డిసెంబర్ 6వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు ఉమ్మడి జిల్లాల్లో ఒకరోజు ఉత్సవాలను…
భారత్ ఫ్యూచర్ సిటీ దేశానికి రోల్ మోడల్
చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రైజింగ్ విజన్ -2047 డాక్యుమెంట్ దేశానికి ఓ రోల్ మోడల్ గా మారనుందని పేర్కొన్నారు సీఎం ఎ. రేవంత్…
సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా సంగీతం శ్రీనివాస్
ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి పొన్నం రాజన్న సిరిసిల్ల జిల్లా : రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగుతోందన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.…
బీజేపీ సంస్థాగతంగా బలోపేతం కావాలి
పిలుపునిచ్చిన బీజేపీ చీఫ్ రాంచందర్ రావు హైదరాబాద్ : సంస్థాగతంగా భారతీయ జనతా పార్టీ మరింత బలోపేతం కావాలని పిలుపునిచ్చారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రాం…
దేశం గర్వించ దగిన నాయకుడు వాజ్పేయి
ప్రశంసించిన బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అమరావతి : భారత దేశం గర్వించ దగిన మహోన్నత మానవుడు దివంగత ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి అని అన్నారు ఏపీ…
సహ కుటుంబనం ట్రైలర్ రిలీజ్
ఆవిష్కరించిన దర్శకుడు బుచ్చి బాబుదిగ్గజ నటులు రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం కలిసి నటించిన చిత్రం సహ కుటుంబనం. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు సన…
తెలంగాణలో జనసేన పార్టీ బలపడాలి
పిలుపునిచ్చిన పార్టీ చీఫ్ శంకర్ గౌడ్ హైదరాబాద్ : రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే తెలంగాణలో జనసేన పార్టీ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు ఆ పార్టీ తెలంగాణ…
ఓట్ల చోరీ వల్లనే బీహార్ లో ఎన్డీఏ గెలుపు
కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ కామెంట్స్ బీహార్ : కాంగ్రెస్ సీనీయర్ నాయకుడు సచిన్ పైలట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీ…
విభిన్న ప్రతిభావంతులను ఆదుకుంటాం
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : విభిన్న ప్రతిభావంతులకు పూర్తి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళగిరి పార్టీ కేంద్ర…
అమరవీరుల కుటుంబాలకు సన్మానం
వారి వల్లనే తెలంగాణ వచ్చిందన్న హరీశ్ రావు సిద్దిపేట జిల్లా : అమర వీరుల బలిదానం, ఆత్మ త్యాగం , కేసీఆర్ చేసిన పోరాటం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు…
క్రికెట్ రంగంలో మహిళలకు సమాన అవకాశాలు
కీలక వ్యాఖ్యలు చేసిన ఐసీసీ చైర్మన్ జే షా ముంబై : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ , ఏసీసీ చైర్మన్ జే షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో…
కొండారెడ్డిపల్లి సర్పంచ్ ఏకగ్రీవం
సీఎం రేవంత్ రెడ్డి స్నేహితుడే ఇతడు నాగర్ కర్నూల్ జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోలాహలం చోటు చేసుకుంది. గ్రామీణ ప్రాంతాలన్నీ కళకళ లాడుతున్నాయి. స్థానిక సంస్థల…
వెయ్యి స్తంభాల ఆలయ సుందరీకరణ
చేపట్టాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లాలో విస్తృతంగా పర్యటించారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి. ఈ సందర్బంగా వెయ్యి…
వరల్డ్ క్లాస్ నగరం అమరావతి ఎక్కడ..?
ఏపీ సీఎం చంద్రబాబుపై షర్మిల ఫైర్అమరావతి : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై. మింగ మెతుకు లేదు..మీసాలకు…
పిన్నెల్లి సోదరుల పాపం పండింది
ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నెల్లూరు జిల్లా : బడుగు బలహీన వర్గాలను హింసించి హతమార్చి ఎన్నో కుటుంబాలను రోడ్డున పడేసిన నరహంతకులు పిన్నెల్లి సోదరులు అని సంచలన ఆరోపణలు చేశారు…
పవన్ ఆస్తులు అమ్ముకో విజయవాడ వెళ్లిపో
నీకు ఎందుకు తెలంగాణ పై ఆక్రశం పాలమూరు జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి. తెలంగాణపై…
జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
ఆదేశించిన హోం మంత్రి అనిత వంగలపూడి అమరావతి : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో శనివారం సమీక్ష నిర్వహించారు రాష్ట్ర హోం,…
అసైన్డ్ భూములపై చర్చించాం : నారాయణ
రాజధాని రైతుల సమస్యలపై చర్చిస్తాం అమరావతి : ఏపీ పురపాలిక శాఖా మంత్రి పొంగూరు నారాయణ కీలక ప్రకటన చేశారు. అమరావతి రాజధానిలో రైతుల సమస్యలపై ఎప్పటికప్పుడు చర్చిస్తున్నామని అన్నారు.…