Author: VijayaBhaskar
శోభాయమానంగా శ్రీ పద్మావతి అమ్మవారి పుష్పయాగం
అంగరంగ వైభవోపేతంగా ముగిసిన కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి నవాహ్నిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. అనంతరం పుష్పయాగ మహోత్సవాన్ని టిటిడి అమ్మవారి ఆలయంలో…
వరంగల్కు ‘టెక్స్టైల్ హబ్’ తో పూర్వ వైభవం
మెగా టెక్స్టైల్ పార్క్ సందర్శించిన కేటీఆర్ వరంగల్ జిల్లా : వరంగల్ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ను (KMTP) సందర్శించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్బంగా మీడియాతో…
డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు ప్రత్యేక దర్శనాలు రద్దు
జనవరి 2 నుండి 8వ తేది వరకు SED, శ్రీవాణి దర్శన టికెట్ల జారీ తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. వైకుంఠ ద్వార దర్శనాల్లో చివరి ఏడు…
కార్మికులకు ద్రోహం చేసిన కాంగ్రెస్ సర్కార్
నిప్పులు చెరిగిన జాగృతి అధ్యక్షురాలు కవిత హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాల…
కేసీఆర్ వల్లే కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు
ఏర్పాటైందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ జిల్లా : కేసీఆర్ వల్లనే వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు బీఆర్ఎస్…
ఇమ్రాన్ ఖాన్ ను జైలులో చంపేశారా..?
పాకిస్తాన్ వ్యాప్తంగా మిన్నంటిన ఆందోళనలు పాకిస్తాన్ : పాకిస్తాన్ లో మరోసారి అంతర్యుద్దం మొదలయ్యేలా ఉంది. ఆ దేశానికి చెందిన ప్రధానమంత్రి, ఒకప్పటి క్రికెట్ జట్టు కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్…
ఎయిరో స్పేస్ సెంటర్ తో భారీగా ఉద్యోగాలు
ప్రకటించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఎయిరో స్పేస్ సెంటర్ ఏర్పాటు కావడం వల్ల భారీగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు సీఎం ఎ. రేవంత్…
జగన్ రెడ్డి కామెంట్స్ బక్వాస్ : అచ్చెన్నాయుడు
ప్రజలు మాజీ సీఎంను నమ్మరంటూ షాకింగ్ కామెంట్స్ అమరావతి : రైతులను నట్టేటా ముంచిన ఘన చరిత్ర మాజీ సీఎం జగన్ రెడ్డికి ఉందన్నారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి…
రైతుల కోసం విత్తనాల పంపిణీ కార్యక్రమం
ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హైదరాబాద్ : రైతుల కోసం విత్తనాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. ఇవాళ…
తెలంగాణ కేబినెట్ కీలక తీర్మాణాలు
సీఎం అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. పలు తీర్మానాలకు ఆమోదం తెలిపింది…
మాక్ అసెంబ్లీకి ఎంపికైన విద్యార్థికి అభినందన
ప్రశంసించిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ అమరావతి : రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న స్టూడెంట్ మాక్ అసెంబ్లీకి ఎంపికైన మంగళగిరి విద్యార్థిని కూర్మాల శ్రీ కనక పుట్లమ్మను…
కేరళ సీఎం పనితీరు అద్భుతం : రామచంద్ర యాదవ్
తాను రాసిన లేఖకు నిమిషాల్లోనే స్పందించారని ప్రశంస చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్.…
టీటీడీ ఏర్పాట్లు అద్భుతం : నారా లోకేష్
ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు అమరావతి : తిరుపతి శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశిష్టమైన పంచమి తీర్థ మహోత్సవ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన టీటీడీకి అభినందనలు తెలియ…
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ కు సీఎం కంగ్రాట్స్
ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో దేశ రాష్ట్రపతి ద్రౌపది…
అభ్యర్థనలు లిఖిత పూర్వకంగా అందించాలి
స్పష్టం చేసిన నూతన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ న్యూఢిల్లీ : భారత దేశ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ కొలువు తీరారు. రాష్ట్రపతి భవన్ లో సూర్యకాంత్ తో ప్రమాణ…
విద్యా రంగాన్ని భ్రష్టు పట్టించిన సర్కార్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హదరాబాద్ : గత పదేళ్లలో విద్యా రంగంలో అద్భుతమైన ప్రగతి జరిగితే, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ వ్యవస్థను పూర్తిగా నీరుగారుస్తోందని కేటీఆర్…
బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది
కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి కామెంట్స్ హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రెట్టింపు వేగంతో కారు పార్టీ అధికారంలోకి…
నాకు ప్రాణహాని ఉందన్న మాజీ డిప్యూటీ మేయర్
మాగంటి గోపీనాథ్ అనుచరులతో ప్రమాదం హైదరాబాద్ : మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియోద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాగంటి గోపీనాథ్ అనుచరులతో తనకు ప్రాణహాని ఉందంటూ…
పండ్ల తోటల పెంపకాన్ని ప్రోత్సహించాలి
స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తమ సర్కార్ మెరుగైన వ్యవసాయ దిగుబడి కోసం…
రాష్ట్ర వ్యాప్తంగా చేనేత బజార్లు : ఎస్. సవిత
సంచలన ప్రకటన చేసిన జౌలి శాఖ మంత్రిఅమరావతి : వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ వరకు చేనేత వస్త్రాలపై 40 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్ర ఔళి, చేనేత…