Author: VijayaBhaskar
హెచ్ఐఎల్టీపీ స్కీం కాదు అది స్కాం
సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు సీఎం రేవంత్ రెడ్డిపై. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు.…
మత్స్యకారులు, ఆక్వా రైతుల అభ్యున్నతికి కృషి
రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రకటన అమరావతి : ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా గంగ పుత్రులందరికీ రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు హృదయ…
ఏపీలో రైతుల వద్దకే పాలన : సీఎం
వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత అమరావతి : ఏపీలో రైతుల వద్దకే పాలన తీసుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. వ్యవసాయ రంగానికి అత్యధిక…
రేపే సీఎం చంద్రబాబు పుట్టపర్తికి రాక
22,23వ తేదీలలో ముఖ్యమంత్రి టూర్ అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టపర్తిలో పర్యటించనున్నారు. ఈనెల 22, 23 తేదీలలో రెండు రోజుల పాటు పర్యటిస్తారని…
కేటీఆర్ పై కక్ష సాధింపు చర్య తగదు
సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న హరీశ్ హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిపై భగ్గుమన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై…
హనుమంత వాహనంపై శ్రీ పద్మావతి అమ్మవారు
పట్టాభిరాముని అలంకారంలో దర్శన భాగ్యం తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన గురువారం రాత్రి హనుమంత వాహనంపై శ్రీ…
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం
ధీమా వ్యక్తం చేసిన ఎంపీ ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా : రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు…
తెలంగాణ బిడ్డల అరుదైన ఘనత
అభినందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హైదరాబాద్ : తెలంగాణకు చెందిన ఈఎంఆర్ఎస్ విద్యార్థులు అరుదైన ఘనత సాధించారు. జాతీయ స్థాయిలో జరిగిన వివిధ క్రీడా విభాగాలలో సత్తా చాటారు. ఏకంగా…
ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ నెంబర్ వన్
ప్రకటించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రాథమిక వ్యవసాయ రంగంలో ఏపీ టాప్ లో ఉందన్నారు. ఈ…
రైతులను బలోపేతం చేయడంలో నాబార్డ్ కృషి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్ : ఈ దేశానికి వెన్నెముకగా రైతులు ఉన్నారని అన్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. రైతులకు అన్ని…
లేపాక్షిని పర్యాటక ప్రాంతంగా చేస్తాం
స్పష్టం చేసిన మంత్రి కందుల దుర్గేష్ శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటక రంగానికి కేరాఫ్ గా మారుస్తామని స్పష్టం చేశారు ఏపీ పర్యాటక శాఖ…
పద్మావతి అమ్మవారి సన్నిధిలో రాష్ట్రపతి
భారీ ఎత్తున ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుపతి : తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా గురువారం భారత…
సీఎంను కలిసిన అనలాగ్ ఏఐ సీఈవో
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు ఆహ్వానం హైదరాబాద్ : ప్రముఖ ఐటీ దిగ్గజ కంపెనీ అనలాగ్ ఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) అలెక్స్ కిప్ మాన్ హైదరాబాద్…
కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్దం
విచారణకు గవర్నర్ అనుమతి హైదరాబాద్ : రాష్ట్రంలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించింది.…
వందేళ్లు పూర్తి చేసుకున్న ఐఐటీ రామయ్య
తెలంగాణ విద్యావేత్తకు అభినందనల వెల్లువ హైదరాబాద్ : ఎంతో మందిని ఐఐటీయన్లుగా మార్చిన తెలంగాణకు చెందిన విద్యావేత్త రామయ్య ఇవాల్టితో 100 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. శత వసంతాలు పూర్తి…
తెలంగాణ రాష్ట్రంలోనే సన్న బియ్యం
పంపిణీ చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే తమ…
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్లు
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీ సంక్షేమ హాస్టళ్లు, ఎంజేపీ గురుకులాల విద్యార్థుల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది. బీసీ హాస్టళ్లు, గురుకులాల్లో ఆర్వో ప్లాంట్ల…
సత్యసాయి బాబా స్పూర్తి తోనే జల్ జీవన్ మిషన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొణిదల శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : ప్రతి మనిషికీ రోజుకి కనీసం 55 లీటర్ల రక్షిత తాగునీరు ఇవ్వాలన్నది ప్రధాన మంత్రి…
విద్యతోనే వికాసం అభివృద్దికి సోపానం
స్పష్టం చేసిన నారా భువనేశ్వరి అమరావతి : జీవితాన్ని ప్రభావితం చేసేది ఒక్కటేనని అది విద్య అని గుర్తించాలన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి.…
రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం
స్పష్టం చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : రాజకీయాలలో గెలుపు ఓటములు అత్యంత సహజమని , కార్యకర్తలు, నేతలు ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు మాజీ మంత్రి…