Author: VijayaBhaskar
ఏపీలో సుజ్లాన్ రూ. 6000 కోట్లతో మెగా ప్రాజెక్టు
గ్రీన్ వృద్ది వైపు ప్రయాణం చేస్తోందన్న లోకేష్ అమరావతి : ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. ఏపీని అన్ని రంగాలలో అభివృద్ది చేసేలా…
నమో అంటే నాయుడు మోదీ : నారా లోకేష్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ ఎత్తున ఇన్వెస్ట్ అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇకపై నమో అంటే…
మెడికల్ కాలేజీల పేరుతో జగన్ డ్రామాలు
శ్రీ సత్యసాయి జిల్లా : రాజకీయ ఉనికి కోసం మెడికల్ కాలేజీలపై కోటి సంతకాల సేకరణ అంటూ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి డ్రామా మొదలెట్టాడంటూ ఎద్దేవా చేశారు…
ఏపీ సీఐఐ సదస్సుకు విశాఖ ముస్తాబు
సక్సెస్ చేయాలని ఆదేశించిన చంద్రబాబు విశాఖపట్నం : అత్యంత ప్రతిష్టాత్మకమైన ఏపీ సీఐఐ సమ్మిట్ 2025 కు విశాఖపట్నం నగరం వేదిక కానుంది. ఈనెల 14, 15వ తేదీలలో రెండు…
చెరువులతో పాటు నాలాల అభివృద్ది చేస్తాం
స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు చెరువులు, నాలాలపై . గొలుసుకట్టు చెరువులకు ప్రాణాధారమైన నాలాలను…
శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధిలో హోం మంత్రి
స్వామిని దర్శించు కోవడం పూర్వ జన్మ సుకృతం అమరావతి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత పవిత్ర కార్తీక మాసం సందర్బంగా శ్రీ అయ్యప్ప స్వామి అంబలం…
కేంద్ర మంత్రి చౌహాన్ తో సీఎం భేటీ
నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి అమరావతి : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తన ఆహ్వానం…
14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం
ఘనంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుపతి : పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం…
ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై సమీక్ష
మరింత అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకోవాలి తిరుమల : తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య…
బ్రహ్మోత్సవాల సందర్బంగా ఆర్జిత సేవలు రద్దు
ప్రకటించిన టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం తిరుపతి : తిరుపతిలోని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈనెల 17 నుంచి 25 వరకు ఘనంగా జరగనున్నాయి.…
శ్రీ పద్మావతి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
స్పష్టం చేసిన టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు టీటీడీ జేఈవో వి. వీరబ్రహ్మం. అంతకు ముందు…
దొంగ ఓట్లు వేసినా పట్టించుకోని ఖాకీలు
నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు చూసీ చూడనట్లు వ్యవహరించారని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్…
శాంసన్ సీఎస్కే కెప్టెన్ కానున్నాడా..?
రాజస్థాన్ రాయల్స్ చెన్నై మధ్య బిగ్ డీల్ చెన్నై : వచ్చే ఏడాది 2026లో జరగబోయే ఐపీఎల్ లో అందరి కళ్లు మంగళవారం పుట్టిన రోజు జరుపుకుంటున్న కేరళ స్టార్…
నీటి వనరులను సంరక్షించుకోక పోతే ప్రమాదం
పిలుపునిచ్చిన మంత్రి కందుల దుర్గేష్ అమరావతి : నీటి వనరులను సంరక్షించుకోక పోతే భవిష్యత్తు తరాలు నీటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల…
ఏపీ సీఎంతో కేంద్ర బృందం భేటీ
మొంథా తుపాను ప్రభావంపై అధ్యయనం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కేంద్ర అధికారులతో కూడిన బృందం మంగళవారం అమరావతి లోని సచివాలయంలో భేటీ అయ్యింది. ఇటీవల…
ఏపీ, తెలంగాణకు చెందిన నిందితులపై ఛార్జిషీట్
అరెస్ట్ చేసిన ఏపీ, తెలంగాణ పోలీసులు అమరావతి / తెలంగాణ : జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కీలక ప్రకటన చేసింది. ఉగ్రవాదులతో సత్ సంబంధాలు కలిగి ఉన్న ఇద్దరు…
నారా లోకేష్ ప్రజా దర్బార్
బాధితులకు మంత్రి భరోసా అమరావతి : ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంగళవారం మంగళగిరి లోని క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ఆయన ఎన్నికైన…
జక్కన్న, ప్రిన్స్ గ్లోబ్ ట్రాటర్ టీజర్ లాంచ్
15వ తేదీన రామోజీ ఫిలిం స్టూడియోలో హైదరాబాద్ : దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అలియాస్ జక్కన్న సంచలన ప్రకటన చేశాడు. మంగళవారం తాను తీస్తున్న గ్లోబ్ ట్రాటర్ మూవీ గురించి…
ప్రశాంత వాతావరణంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ సరళిని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిశీలించారు. డ్రోన్స్…
జూబ్లీహిల్స్ లో మంత్రులు, ఎమ్మెల్యేలకు ఏం పని..?
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత హైదరాబాద్ : జూబ్లీహిల్స్ శాసన సభ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో బరిలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత తన కుటుంబంతో…