Author: VijayaBhaskar
చేనేత రంగాన్ని బలోపేతం చేస్తాం
ప్రకటించిన మంత్రి నారా లోకేష్ విజయవాడ : ఏపీ వైద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో చేనేత రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని…
పర్యాటక రంగానికి ప్రాధాన్యత : కందుల దుర్గేష్
ఏపీ సర్కార్ పెట్టుబడులకు సాదర స్వాగతం లండన్ : పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ కూటమి సర్కార్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్.…
సేవా కార్యక్రమాలతోనే జీవితానికి సార్థకత
హెరిటేజ్ సంస్థ ఎండీ నారా భువనేశ్వరి లండన్ : జీవితంలో మరిచి పోలేని సన్నివేశం ఇదని , తాను ఏనాడూ పురస్కారాలు అందుకుంటానని అనుకోలేదని అన్నారు హెరిటేజ్ సంస్థ ఎండీ…
బీజేపీ అభ్యర్థికి తెలంగాణ జనసేన సపోర్ట్
ప్రకటించిన ఆ పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ హైదరాబాద్ : తెలంగాణ జనసేన పార్టీ అధ్యక్షుడు శంకర్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో…
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో లోకేష్
అయ్యప్ప భక్తుల పూజలో పాల్గొన్న మంత్రి అమరావతి : రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ మంగళగిరి లోని శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ…
జగన్ అబద్దాలతో ప్రజల్ని మభ్య పెట్టలేడు
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు, లోకేష్ లపై జగన్ రెడ్డి పదే పదే నోరు పారేసు కోవడం పట్ల తీవ్ర స్థాయిలో…
కాంగ్రెస్ మోసం జనానికి శఠగోపం : కేటీఆర్
మోసానికి చిరునామా కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ : మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ జన్మతః వచ్చిందంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో…
కేసీఆర్ ను విమర్శించే హక్కు రేవంత్ కు లేదు
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి హైదరాబాద్ : భారత సమకాలీన రాజకీయాల్లో 9 సార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా, ఐదు దశాబ్దాలకు పైగా సమకాలీన రాజకీయాల్లో…
తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత ఆదిలాబాద్ జిల్లా : కాంగ్రెస్ సర్కార్ బక్వాస్ అంటూ మండిపడ్డారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. జనం బాట…
రిమ్స్ ఆస్పత్రిలో వసతులు కరువు : కవిత
ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్సీ ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా…
మైనార్టీ ఓట్ల కోసమే అజ్జూకు మంత్రి పదవి
నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ లీడర్ రాకేష్ రెడ్డి హైదరాబాద్ : మహమ్మద్ అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వడం కేవలం ఓట్ల కోసం తప్ప మరోటి కాదన్నారు బీఆర్ఎస్ సీనియర్…
కాంగ్రెస్, టీడీపీ హయాంలోనే ఎస్ఎల్బీసీకి అన్యాయం
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హైదరాబాద్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి…
రైతుల పేరు మీద వైసీపీ నాటకాలు ఆపాలి
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్ అమరావతి : రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. మొంథా తుపానును తాము సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, దీనిని కూడా…
తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : సీఎం
జర్మన్ కౌన్సుల్ జనరల్ తో భేటీ అయిన రేవంత్ హైదరాబాద్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో దూసుకు పోతోందని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మంగళవారం…
పోలీసులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం
హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి ప్రకటన అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పోలీసులకు తీపి కబురు చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. శాంతి, భద్రతలను…
సర్కార్ నిర్వాకం అన్నదాతలు ఆగమాగం
నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ రెడ్డి అమరావతి : మొంథా తుపాను కారణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు పంటలను కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ సీఎం…
ప్రతిష్టాత్మకంగా విశాఖలో సీఐఐ సదస్సు 2025
ప్రకటించిన విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విశాఖపట్నం : ఏపీ సర్కార్ ఈనెల 14, 15వ తేదీలలో విశాఖ వేదికగా ప్రతిష్టాత్మకమైన సీఐఐ సమ్మిట్ ను నిర్వహిస్తోంది.…
పత్తి రైతులను ఆదుకోవాలి : కవిత
సర్కార్ ను డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ ఆదిలాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం…
కాంగ్రెస్ సర్కార్ బక్వాస్ : కేటీఆర్
బోరబండ రోడ్ షోలో మాజీ మంత్రి హైదరాబాద్ : ఆరు నూరైనా , ఎన్ని జిమ్మిక్కులు చేసినా జూబ్లీహిల్స్ లో గెలిచేది తామేనని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.…
హైడ్రా ప్రజావాణికి 61 ఫిర్యాదులు
అందాయన్న అదనపు కమిషనర్ హైదరాబాద్ : హైడ్రా నిర్వహించిన ప్రజావాణికి 61 ఫిర్యాదులు అందాయని అదనపు కమిషనర్ వెల్లడించారు. ప్రధానంగా ఆక్రమణలు, కబ్జాలపై ఎక్కువగా వినతిపత్రాలు వచ్చినట్లు తెలిపారు. సంగారెడ్డి…