Author: VijayaBhaskar
కరూర్ ఘటనపై టీవీకే కార్యాలయంలో సీబీఐ ఆరా
సీసీటీవీ ఫుటేజ్ లు, కీలకమైన పత్రాలు సేకరణ చెన్నై : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట ఘటన . టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు…
భారత మహిళా జట్టు కోచ్ భావోద్వేగం
కన్నీటి పర్యంతమైన అమోల్ మజుందార్ ముంబై : కొన్ని దశాబ్దాలుగా నిరీక్షించిన వరల్డ్ కప్ హర్మన్ ప్రీత్ కౌర్ రూపంలో సాకారమైంది. ముంబై లోని బీవై పాటిల్ స్టేడియం వేదికగా…
సచిన్ ఇచ్చిన ప్రోత్సాహం మరిచి పోలేను
భారత క్రికెటర్ షెఫాలీ వర్మ కీలక కామెంట్స్ ముంబై : ముంబై వేదికగా జరిగిన ఐసీసీ వన్డే వరల్డ్ ను భారత మహిళా జట్టు కైవసం చేసుకుంది. విశ్వ విజేతగా…
పురుషులతో సమానంగా మహిళా క్రికెట్
మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ కీలక కామెంట్స్ ముంబై : భారత మహిళా జట్టు మాజీ స్కిప్పర్ మిథాలీ రాజ్ కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలో పురుషులతో సమానంగా మహిళలు…
మహిళా వరల్డ్ కప్ విజేతకు భారీ బహుమానం
ప్రకటించిన పారిశ్రామికవేత్త గోవింద్ ధోలాకియా ముంబై : రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త గోవింద్ థోలాకియా సంచలన ప్రకటన చేశారు. సుదీర్ఘ కాలం తర్వాత 143 కోట్ల భారతీయుల కలను నిజం…
బస్సు ప్రమాద కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా
రూ. 5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలురంగారెడ్డి జిల్లా : చేవెళ్ళ మండలం ఖానాపూర్ గేటు వద్ద జరిగిన బస్సు ప్రమాద ఘటనలో 19 మంది ప్రాణాలు…
మనది గొంతెమ్మ కోరిక కాదు న్యాయమైన కోరిక
బీసీ రిజర్వేషన్లపై ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్ హైదరాబాద్ : బీసీలు కోరుతున్నది న్యాయ పరమైన కోరిక అని స్పష్టం చేశారు ఎంపీ ఈటల రాజేందర్.ఈ దేశంలో బ్రాహ్మణ వైశ్యులతో…
తెలంగాణ జాగృతిలో భారీగా చేరికలు
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్ : తెలంగాణలో తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత దూకుడు పెంచారు. ఆమె ప్రజా సమస్యలపై పోరు…
దేవుళ్ల మీద ఒట్టేశారు జనానికి టోపీ పెట్టారు
సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాలలో వైఫల్యం అందిందని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. తన సమక్షంలో బీజేపీకి చెందిన…
నల్ల చెరువును పరిశీలించిన హైడ్రా కమిషనర్
త్వరలోనే కూకట్ పల్లికి మణిహారం కానుంది హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ లోని కూకట్ పల్లి నల్ల చెరువు అభివృద్ది పనులను పరిశీలించారు. గతంలో దీనిని…
పదేళ్ల బీఆర్ఎస్ పాలనను ఆలోచించండి : కేటీఆర్
ఈ రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు చెక్ పెట్టండి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ది చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. జూబ్లీహిల్స్…
శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో విశేష ఉత్సవాలు
శ్రీ సీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం తిరుపతి : టీటీడీ కీలక ప్రకటన చేసింది. శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు కొనసాగుతాయని తెలిపింది. ఈనెల 8, 15,…
శ్రీ పద్మావతి బ్రహ్మోత్సవాలు ఘనంగా చేపట్టాలి
టీటీడీ అధికారులను ఆదేశించిన జేఏవో వీరబ్రహ్మం తిరుపతి : శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని స్పష్టం చేశారు జేఏవో వీరబ్రహ్మం. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చలువ…
ప్రజలను మీ వైపు ఎలా ఆకర్షించాలి..?
అందరి కళ్లు జెమీమా రోడ్రిగ్స్ పైనే
మైదానంలో టామీతో కలిసి ప్రాక్టీస్ ముంబై : అందరి కళ్లు ఇప్పుడు భారత క్రికెట్ జట్టు అమ్మాయిలపైనే ఉంది. ఆదివారం ముంబై బీవై పాటిల్ వేదికగా ఐసీసీ వన్డే వరల్డ్…
అందరిలో చైతన్యం తోనే అవినీతికి అడ్డుకట్ట
ప్రకటించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : ప్రతి ఒక్కరిలో చైతన్యం వచ్చిన రోజున అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఆస్కారం ఏర్పడుతుందన్నారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. తాము…
రూ. 120 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
దూకుడు పెంచిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ లో కబ్జాలకు గురైన స్థలాలను గుర్తించే పనిలో పడ్డారు. మియాపూర్…
పోలీసులకు అండగా సుధారెడ్డి ఫౌండేషన్
స్పష్టం చేసిన ఎంఈఐఎల్ డైరెక్టర్ హైదరాబాద్ : ప్రజల కోసం పనిచేసే పోలీసులు ప్రశాంతంగా విధులు నిర్వర్తించగలిగితే ప్రజలందరూ సంతోషంగా ఉంటారని అన్నారు ఎంఈఐఎల్ కంపెనీ డైరెక్టర్, సుధారెడ్డి ఫౌండేషన్…
ముఖ్యమంత్రితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ భేటీ
మార్క్ లామీ బృందం మర్యాద పూర్వక మీటింగ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారుఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్క్ లామీ…
కళాకారుల కోసం అలుపెరుగని పోరాటం
స్పష్టం చేసిన కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు , ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఆమె చేపట్టిన జాగృతి జనం…