Author: VijayaBhaskar
పుదుచ్చేరిలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సు సేవలు
స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద 25 బస్సుల ప్రారంభం పుదుచ్చేరి : ఎలక్ట్రిక్ బస్సు సేవలు ప్రారంభించి నగర రవాణా వ్యవస్థలో పుదుచ్చేరి మరో ముందడుగు వేసింది. ఇక్కడ ఎలక్ట్రిక్…
మొంథా తుపాను ప్రభావం ఏపీలో భారీ వర్షం
ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ అమరావతి : మొంథా తుపాను ప్రభావం కారణంగా ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ, వాతావరణ శాఖ హెచ్చరికలు…
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : సీఎం
సమీక్ష చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంపై మొంథా తుపాను ప్రభావాన్ని గంట గంటకూ అంచనా వేస్తున్నామని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఎలాంటి పరిస్థితినైనా…
ఆటో డ్రైవర్లను మోసం చేసిన సర్కార్
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : ఆటో డ్రైవర్లు కాంగ్రెస్ సర్కార్ చేతిలో మోస పోయారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తూ…
కాంగ్రెస్ సర్కార్ మోసం ప్రజలకు శాపం
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆగ్రహం హైదరాబాద్ : ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా…
తెలంగాణ సర్కార్ అవినీతికి కేరాఫ్
సంచలన ఆరోపణలు చేసిన కేటీఆర్ హైదరాబాద్ : మాజీ మంత్రి కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అవినీతికి కేరాఫ్ గా మారి పోయిందన్నారు. వాటాల…
బీసీ రిజర్వేషన్లు సాధించేంత దాకా పోరాటం
జాజుల శ్రీనివాస్ గౌడ్ సంచలన ప్రకటన హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేంత వరకు తమ పోరాటం ఆగదని ప్రకటించారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల…
సీఎం రేవంత్ రెడ్డిపై భగ్గుమన్న హరీశ్ రావు
లక్ష ఇళ్లు కూల్చి వేశాడని సంచలన ఆరోపణలు హైదరాబాద్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష ఇళ్లు కట్టిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష ఇళ్లను కూల్చి వేశాడని…
వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత శ్రీ సత్యసాయి జిల్లా : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వడ్డెర సామాజిక వర్గీయులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు…
సామాజిక తెలంగాణ కోసం జనం బాట
ప్రకటించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్ జిల్లా : తెలంగాణ సాకారం చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన ఘనత తెలంగాణ జాగృతి సంస్థ అని స్పష్టం చేశారు సంస్థ అధ్యక్షురాలు,…
తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుస్తోంది
సంచలన కామెంట్స్ చేసిన మాజీ మంత్రి హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతి వర్సెస్ రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలన…
మెంథా తుపాను ఎఫెక్ట్ పలు జిల్లాలకు సెలవులు
విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ అమరావతి : మెంథా తుఫాను ప్రభావంతో భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తాయని, బలమైన ఈదురుగాలులు వీస్తాయనీ.. అప్రమత్తంగా ఉండాలని…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో హస్తానిదే హవా
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్ హైదరాబాద్ : పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ అధికార దాహంతో రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిందని సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కోమటిరెడ్డి…
గిరిజన సంక్షేమం అంతా బూటకం
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలవిజయవాడ : ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు ఏపీ కూటమి సర్కార్ పై.కూటమి ప్రభుత్వం గిరిజన సంక్షేమం అంతా బూటకం అని…
రైతు కష్టం తమ కోసం కాదు లోకం కోసం
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు హైదరాబాద్ : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. భారత దేశానికి వ్యవసాయ రంగ పితామహుడిగా పేరు పొందిన…
బీఆర్ఎస్ కు బీసీ సంఘాల స్ట్రాంగ్ వార్నింగ్
నవీన్ యాదవ్ గురించి అనుచిత కామెంట్స్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్…
తుపాను ప్రభావం అప్రమత్తత అవసరం
స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ముంథా తుపాను ముంచుకొస్తుండడంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. దుబాయ్ పర్యటన ముగించుకుని అమరావతికి వచ్చారు. ఆ వెంటనే ఆయన…
రూ.86 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
4300 గజాల స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు హైదరాబాద్ : హైడ్రా నగరంలో దూకుడు పెంచింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండపూర్ లో మరో పెద్ద భూకబ్జాను హైడ్రా…
కాంగ్రెస్ సర్కార్ పాలనలో జనం దగా
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మోసం కాంగ్రెస్ పార్టీ నైజం అని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన…
కార్మిక ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ విజయం
అధ్యక్షుడిగా ఎన్నికైన వి. శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : హైద్రాబాద్ బాలానగర్ లోని MTAR Technologies Ltd కంపెనీ లో కార్మికుల గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలు…