Author: VijayaBhaskar
మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారం
ఆర్టీజీఎస్ పై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి : పీజీఆర్ఎస్ సహా ప్రజల నుంచి వచ్చే అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉద్యోగులు,…
సోదరుడు విజయ్కి జగన్ బర్త్ డే విషెస్
తన ప్రయత్నాలు ఫలించాలని ఆకాంక్ష అమరావతి : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ను సోదరుడంటూ పేర్కొన్నారు. జూన్…
రేపటి నుంచి పులివెందులలో జగన్ పర్యటన
మూడు రోజుల పాటు కీలక సమావేశాలు వైఎస్ఆర్ కడప జిల్లా : వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ రెడ్డి జూన్ 23 నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్…
జూన్ 26 వరకు ఏపీలో భారీ వర్ష సూచన
హెచ్చరించిన వాతావరణ శాఖ ప్రకటన అమరావతి : ఏపీ వాతావరణ శాఖ కీలక ప్రకటన చేసింది. రాబోయే రోజుల్లో ఏపీలో భారీ ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.…
శ్రీ పద్మావతి సన్నిధిలో తెలంగాణ గవర్నర్
కుటుంబ సమేతంగా దర్శించుకున్న శుక్లా తిరుపతి : తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లా, కుటుంబ సభ్యుల తో కలిసి తిరుపతిలోని శ్రీ…
ఎస్వీ ప్రాణదానం ట్రస్ట్కు రూ.కోటి విరాళం
దాతలను అభినందించిన టీటీడీ ఈవో తిరుపతి : తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామికి నిత్యం పెద్ద ఎత్తున విరాళాలు అందుతున్నాయి. విద్య, వైద్యం, అన్నదానం , భక్తులకు…
యువత వ్యాయామంపై దృష్టి పెట్టాలి
పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీ : కేంద్ర హొం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా కీలక వ్యాఖ్యలు చేశారు. యోగా డే సందర్భంగా ఆయన ప్రసంగించారు.…
సీఎం రేవంత్ రెడ్డి సినిమా అట్టర్ ప్లాప్
హైదరాబాద్ : మాజీ మంత్రి , బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తన వల్ల…
హామీల అమలుపై సీఎంకు బీజేపీ చీఫ్ లేఖ
రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ పై సీరియస్ కామెంట్స్ చేశారు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచందర్ రావు. ఆదివారం…
కార్యకర్తలపై మల్లికార్జున ఖర్గే కన్నెర్ర
డీకేకు మద్దతుగా పెద్ద ఎత్తున నినాదాలు బెంగళూరు : కర్ణాటక: ‘సంకల్ప సమావేశం’ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు “డీకే-డీకే” అని నినాదాలు చేయడంతో కాంగ్రెస్ (ఏఐసీసీ) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే…
టీవీకే పార్టీలో చేరిన పళనిస్వామి మేనకోడలు
కండువా కప్పి ఆహ్వానించిన మంత్రులు చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా కొలువు తీరిన టీవీకే పార్టీలో చేరేందుకు ప్రముఖులు క్యూ కడుతున్నారు. చలన చిత్ర పరిశ్రమకు దర్శకుడు విజయ్…
కావేరి అదనపు నీటి ప్రాజెక్టు చేపట్టాలి
సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ కు వినతి చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ను మర్యాద పూర్వకంగా కలిశారు ప్రముఖ నాయకురాలు అన్బుమణి. ఈ సందర్బగా…
బీఆర్ఎస్ పార్టీకి షాక్ మహిళా అధ్యక్షురాలు జంప్
తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరిక హైదరాబాద్ : హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. నాగోల్ ప్రాంతానికి చెందిన భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీకి గట్టి…
డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఆస్తులు రూ. 200 కోట్లు
సంచలన ప్రకటన చేసిన అవినీతి నిరోధక శాఖ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులు ఒక్కరొక్కరుగా బయట పడుతున్నారు. ఏసీబీ దాడుల నేపథ్యంలో కళ్లు చెదిరేలా ఆభరణాలు, నోట్ల…
చంద్రబాబును చూసి గర్వ పడుతున్నా
ప్రశంసలు కురిపించిన అచ్చెన్నాయుడు అమరావతి : ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరును చూసి తాను గర్వ పడుతున్నానని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. తాను…
మీనాక్షి నటరాజన్ కేసుపై కంభం కామెంట్స్
తనపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ఆవేదన నారాయణపేట జిల్లా : జాతీయ కాంగ్రెస్ నేత.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కృతికి కారణమైన కేసుకు సంబంధించి…
ఆప్కో బ్రాండ్ కు విస్తృత ప్రాచుర్యం
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : ఏపీ బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక ప్రకటన చేశారు. ఆప్కో బ్రాండ్ నిలిబెట్టేలా…
ఆక్రమణల నుంచి చెరువులను కాపాడాం
స్పష్టం చేసిన కమిషనర్ ఏవీ రంగనాథ్ హైదరాబాద్ : ఆక్రమణల నుంచి చెరువులను కాపాడామని, వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దడం జరిగిందని చెప్పారు ఏవీ రంగనాథ్. అన్నీ పరిశీలించిన తర్వాతనే…
ఏక్ నాథ్ షిండేనే ఏకైక శివసేన అధినేత
సంచలన ప్రకటన చేసిన అమిత్ చంద్ర షా ముంబై : కేంద్ర మంత్రి, ట్రబుల్ షూటర్ గా పేరు పొందిన అమిత్ చంద్ర షా సంచలన ప్రకటన చేశారు. ఇవాళ…
డిప్యూటీ డైరెక్టర్ నరహరి లాకర్లలో నోట్ల కట్టలు
ఇటీవలే రిమాండ్ కు తరలించిన పోలీసులు హైదరాబాద్ : తెలంగాణలో ఏసీబీ జూలు విదిల్చింది. భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న వారందరినీ ఒక్కరొక్కరుగా టార్గెట్ చేస్తూ దాడులకు దగుతోంది.…