Author: VijayaBhaskar
అధికారుల నిర్లక్ష్యం సీఎం ఆగ్రహం
జాప్యం జరిగితే చర్యలు తప్పవని సీరియస్ హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా కొంత మంది…
బీసీ బంద్ సక్సెస్ ధూం ధాం జోర్దార్
రిజర్వేషన్లు కల్పించేంత దాకా పోరాటం హైదరాబాద్ : బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ ఇచ్చిన రాష్ట్ర బంద్ బిగ్ సక్సెస్ అయ్యింది. సంబండ వర్ణాలు కలిసికట్టుగా ఈ…
రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కు చిత్తశుద్ది లేదు
నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్ : జన జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో…
ఉస్మానియా యూనివర్శిటీలో బీసీ విద్యార్థుల ర్యాలీ
రిజర్వేషన్లలు అమలు చేసేంత దాకా పోరాటం ఆగదు హైదరాబాద్ : బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శనివారం ఉస్మానియా విశ్వ విద్యాలయంలో బీసీ విద్యార్థులు కదం తొక్కారు.…
మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలి
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి.…
ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం
స్పష్టం చేసిన ఏపీ మంత్రివర్గం అమరావతి : ఏపీలో పని చేస్తున్న ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు ఏపీ కేబినెట్…
బీసీ రిజర్వేషన్ల కోసం ఆగదు పోరాటం
స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మాజీ జస్టిస్ హైదరాబాద్ : దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లు అవుతున్నా నేటికీ 80 శాతానికి పైగా బీసీలు ఉన్నా ఇప్పటి వరకు రిజర్వేషన్లు…
రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ డ్రామాలు : ఈటల
నిప్పులు చెరిగిన బీజేపీ ఎంపీ రాజేందర్ సికింద్రాబాద్ : 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతోందంటూ సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్.…
కాంగ్రెస్ నిర్వాకం జగదీశ్ రెడ్డి ఆగ్రహం
నకిలీ ఓట్ల వ్యవహారం బట్టబయలు హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్ పార్టీ సర్కార్ కుట్రలకు తెర లేపిందని సంచలన ఆరోపణలు చేశారు మాజీ…
బీసీల పాపం బీజేపీకి తప్పక తగలడం ఖాయం
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ కామెంట్స్ వరంగల్ జిల్లా : బీసీల పాపం బీజేపీకి తప్పక తగలడం ఖాయమని అన్నారు మంత్రి కొండా సురేఖ. బీసీ జేఏసీ ఇచ్చిన బంద్…
సాధికారత, సహకారం కోసం ప్రయత్నం
శ్రీలంక దేశ ప్రధానమంత్రి హరిణి అమరసూర్య ఢిల్లీ : మహిళా సాధికారత, అభివృద్ది సహకారం దిశగా భారత్, శ్రీలంక దేశాలు ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు శ్రీలంక దేశ…
అవినీతికి కేరాఫ్ గా మారిన కాంగ్రెస్ సర్కార్
సంచలన కామెంట్స్ చేసిన హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని అవినీతిమయంగా మార్చేశారంటూ ఆరోపించారు. కొత్తగా హ్యామ్ మోడల్…
హాస్టళ్ల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
తప్పవంటూ హెచ్చరించిన మంత్రి ఎస్ సవిత అమరావతి : వసతి గృహాలలో చదువుకుంటున్న విద్యార్థులను స్వంత బిడ్డల్లాగా చూసుకోవాలని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. వారానికోసారి హాస్టళ్లకు సమీపంలో…
హ్యూవెల్ సంస్థ కృషి ప్రశంసనీయం : కేటీఆర్
కేసీఆర్ దూర దృష్టికి నిదర్శనం పార్క్ హైదరాబాద్ : కరోనా కష్ట కాలంలో హ్యూవెల్ సంస్థ చేసిన కృషి గురించి ఎంత చెప్పినా తక్కువేనని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్.…
వైద్య రంగంలో తెలంగాణ నెంబర్ వన్
స్పష్టం చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వైద్య రంగానికి సంబంధించిన సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు మాజీ మంత్రి హరీశ్…
దొంగ ఓట్లపై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు
ఆధారాలు సమర్పించిన బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ నియోజకవర్గం లోని యూసుఫ్ గూడలో ఉన్న దొంగ ఓట్లు, డూప్లికేట్ ఓట్లపై ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిశారు బీఆర్ఎస్…
ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలిం రాష్ట్ర స్థాయి పోటీలు : సీపీ సింగ్
దరఖాస్తులకు ఆహ్వానం పలికిన సన్ ప్రీత్ సింగ్ వరంగల్ జిల్లా : రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్, విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు వరంగల్ పోలీస్ కమిషనర్…
సర్కార్ భూమికి టెండర్ చెక్ పెట్టిన కమిషనర్
జూలు విదిల్చిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ : హైదరాబాద్ లో ఆక్రెమణలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఎప్పుడైతే సర్కార్ హైడ్రాను ఏర్పాటు చేసిందో అప్పటి నుంచి కబ్జా…
గూగుల్ పై ప్రియాంక్ ఖర్గే షాకింగ్ కామెంట్స్
గూగుల్ ఏపీకి వెళ్లడానికి చాలా కారణాలు ఉన్నాయి బెంగళూరు : కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్ భారీ ఎత్తున సబ్సిడీలు…
రోహిన్ రెడ్డి సుమంత్ ల కాల్ లిస్ట్ బయట పెట్టండి
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ హైదరాబాద్ : బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగడం లేదని,…