Author: VijayaBhaskar
అన్యాయం చేస్తే ఆగమై పోతారు : శ్రీనివాస్ గౌడ్
బీసీలు రోడ్ల పైకి వస్తే పుట్టగతులు ఉండవు హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్ల సాధన కోసం అన్ని పార్టీల నేతలు కలిసి రావాలని పిలుపునిచ్చారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం…
చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం : అచ్చెన్నాయుడు
ఏ ఒక్క రైతు నష్ట పోకుండా ప్రభుత్వం ఆదుకుంటుంది గుంటూరు జిల్లా : రైతులు సాగు చేసిన పప్పు ధాన్యాలను చివర గింజ వరకు మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు…
కేబినెట్ విస్తరణపై హై కమాండ్ దే ఫైనల్ : డీకే
కర్ణాటక సీఎం మార్పుపై ఆసక్తికర వ్యాఖ్యలు బెంగళూరు : కర్టాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొంతకాలం నుంచీ సీఎం సిద్దరామయ్యను మారుస్తారంటూ జరుగుతున్న…
జగన్ రెడ్డి దుష్ప్రచారం పల్లా ఆగ్రహం
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం కాకుండా కాపాడాం మంగళగిరి : విశాఖ స్టీల్ ప్లాంట్ పై జగన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ పార్టీ చీఫ్…
పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలి
పిలుపునిచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ : పుస్తక పఠనం అనేది మన జీవితంలో భాగం కావాలని అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శనివారం…
రూ. 1100 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా
12.50 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం హైదరాబాద్ :హైదరాబాద్ లో పలు చోట్ల ఆక్రమణలను హైడ్రా తొలగించింది. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో కబ్జాల నుంచి ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించింది.…
ఆల్మట్టి ఎత్తు పెంచితే తెలంగాణ ఎడారే
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఫైర్ హైదరాబాద్ : కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం గనుక అక్కడి సర్కార్ ఎత్తు పెంచినట్లయితే తెలంగాణ ప్రాంతం మొత్తం ఎడారిగా మారుతుందని ఆవేదన…
యాదగిరిగుట్టను దర్శించుకున్న చీఫ్ జస్టిస్
జస్టిస్ అపరేష్ కుమార్ కు ఘన స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శనివారం యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా…
అభివృద్దికి నమూనా చంద్రబాబు పాలన
సీఎంగా 15 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏపీ సీఎం అమరావతి : దేశ రాజకీయాలలో విలక్షణమైన నాయకుడిగా గుర్తింపు పొందారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, సీఎం నారా చంద్రబాబు నాయుడు.…
సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పై భారీ ప్రచారం
వెల్లడించిన రాష్ట్ర విద్య, ఐటీ మంత్రి నారా లోకేష్ అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోందని చెప్పారు…
సీజేఐ గవాయ్ స్పందించిన తీరు భేష్
ఎంఆర్పీఎస్ చీఫ్ మందకృష్ణ మాదిగ హైదరాబాద్ : ఈ దేశంలో దళితులు, బహుజనులు ఉన్నత పదవులలో నెలకొంటే తట్టుకోలేక పోతున్నారని, ఇందులో భాగంగానే దాడులకు తెగ బడుతున్నారంటూ తీవ్ర ఆవేదన…
భవిష్యత్తులో విశాఖకు భారీ ఎత్తున పెట్టుబడులు
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నం : భవిష్యత్తులో విశాఖపట్నంకు భారీ ఎత్తున పెట్టుబడులు రానున్నాయని జోష్యం చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇప్పటికే పెద్ద…
అధికారం కోసం కాంగ్రెస్ బీసీ వాదాన్ని ఎత్తుకొంది
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ స్పీకర్ , ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి.…
జీఎస్టీ సంస్కరణలు పేదలకు వరాలు
బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సత్యసాయి జిల్లా : కేంద్రం తీసుకు వచ్చిన జీఎస్టీ సంస్కరణల వల్ల పేదలు, మధ్య తరగతి వర్గాలకు మేలు జరుగుతుందన్నారు బీసీ…
ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్
బీఆర్ఎస్ సీనియర్ నేత వద్దిరాజు హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర. ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో…
పదవుల కోసం బీసీ రిజర్వేషన్ల జపం
ధ్వజమెత్తిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : కేవలం తమ పదవులు కాపాడు కునేందుకే కాంగ్రెస్ సర్కార్ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకు వచ్చిందని సంచలన కామెంట్స్…
హైకోర్టు తీర్పుపై భగ్గుమన్న బీసీ సంఘాలు
ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్.…
రాహుల్ గాంధీకి జార్ఖండ్ హైకోర్టు ఊరట
అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలపై బిగ్ రిలీఫ్ ఢిల్లీ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్ లభించింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాపై…
26 ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం
భారీ ఎత్తున ఏపీకి పెట్టుబడుల వెల్లువ అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కీలకమైన ఎస్ఐపీబీ సమావేశం కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు…
మణిపూర్ లో గిరిజన చలన చిత్రోత్సవం
నవంబర్ 8 నుండి నాలుగు రోజుల పాటు మణిపూర్ : మణిపూర్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే నవంబర్ నెలలో నాలుగు రోజుల పాటు గిరిజన చలన చిత్రోత్సవాన్ని…