Author: VijayaBhaskar
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు : జగన్
ఉద్యోగుల పోరాటానికి మద్దతు ఇస్తాం విశాఖపట్నం : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ఆరు నూరైనా సరే విశాఖ…
మహిళల ప్రీమియర్ లీగ్ మెగా వేలం
కీలక సూచన చేసిన బీసీసీఐ ముంబై : బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) జట్లు మెగా వేలానికి ముందు ఐదుగురు ఆటగాళ్లను నిలుపుకోవచ్చు అని…
విశాఖలో మౌలిక వసతుల కల్పనపై ఫోకస్ పెట్టాలి
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : అమెరికాలో వర్జీనియా నగరం డేటా వ్యాలీగా ఉందని.. ప్రస్తుతం విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని…
నీచ రాజకీయాలకు తెరలేపిన వైసీపీ : రామయ్య
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు షాకింగ్ కామెంట్స్ అమరావతి : నారా చంద్ర బాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ రకమైన బాధ,…
మొక్క జొన్నలకు మద్దతు ధర కల్పించండి
సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని రైతులు పడుతున్న ఇబ్బందులను పదే పదే గుర్తు చేయాల్సి రావడం చాలా బాధాకరం అన్నారు మాజీ…
అభిషేక్ శర్మను ఆపడం కష్టం : లారా
ప్రశంసలు కురిపించిన లెజెండ్ క్రికెటర్ ముంబై : భారతీయ స్టార్ యంగ్ క్రికెటర్ అభిషేక్ శర్మ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా. తను ఇటీవల…
ఛలో బస్ భవన్..భారీగా పోలీసుల మోహరింపు
ఆర్టీసీని అమ్మేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నం హైదరాబాద్ : ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి పార్టీ గురువారం హైదరాబాద్ లో చేపట్టిన ఛలో బస్ భవన్…
ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర : హరీశ్ రావు
సంచలన ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా విశిష్ట సేవలు అందిస్తూ వస్తున్న…
చెరువుల కబ్జాలపై హైడ్రా కమిషనర్ సీరియస్
ప్రజావాణి ఫిర్యాదులపై క్షేత్ర స్థాయి పరిశీలన హైదరాబాద్ : హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ దూకుడు పెంచారు. ప్రజావాణి ఫిర్యాదులపై దృష్టి సారించారు. ఈ సందర్బంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉదయం…
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
పిలుపునిచ్చిన మంత్రి వంగలపూడి అనిత విశాఖపట్నం : సమాజంలో కీలకమైన పాత్ర పోషిస్తున్న మహిళలు తలుచుకుంటే సాధించ లేనిది ఏదీ లేదన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.…
ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి
ప్రకటించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ప్రాంతాల వారీగా పారిశ్రామిక ప్రాజెక్టుల అభివృద్ధి చేస్తామని ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. క్వాంటం వ్యాలీ తరహాలోనే…
ప్రజలను పనిమంతులుగా చేయాలి : వెంకయ్య నాయుడు
ఉచితాలు కాదు కావాల్సింది విద్య, వైద్యం పై దృష్టి సారించాలి అమరావతి : మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. ఆయన ఇటీవల…
త్వరలోనే తెలంగాణ టీడీపీ చీఫ్ నియామకం
స్పష్టం చేసిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ : ఏపీ సీఎం , తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ఈ…
హైకోర్టు తీర్పుపై ఎడతెగని ఉత్కంఠ
రిజర్వేషన్లపై కీలక వాదోప వాదనలు హైదరాబాద్ : బీసీలకు రిజర్వేషన్లు అంశంపై బుధవారం హైకోర్టులో తీవ్ర వాదోపవాదనలు మొదలయ్యాయి. ట్రిపుల్టెస్ట్ లేకుండా రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాదని పేర్కొన్నారు పిటిషనర్.…
కాంతారా చాప్టర్ 1 మూవీ సూపర్ : రాహుల్
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెటర్ బెంగళూరు : ఇండియన్ స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తను రిషబ్ శెట్టి కీలక పాత్ర పోషించి నటించిన…
దేశం కోసం ఏ స్థానంలో ఆడేందుకైనా సిద్ధం
సంచలన వ్యాఖ్యలు చేసిన సంజూ శాంసన్ ముంబై : ప్రముఖ భారతీయ క్రికెటర్ సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తన వ్యక్తిగత పరుగుల కంటే భారత దేశం కోసం…
మోదీ 25 ఏళ్ల పాలన నాయకత్వానికి నమూనాశుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : భారత దేశ సుదీర్ఘ రాజకీయాలలో అత్యంత సమర్థవంతమైన నాయకుడిగా పేరు పొందారు దేశ…
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
కనులారా వీక్షించిన భక్త బాంధవులు తిరుమల : తిరుమల అశేషమైన భక్త జనవాహినితో నిండి పోయింది. ఎక్కడ చూసినా శ్రీనివాసా గోవిందా, గోవిందా గోవిందా , హరి హర గోవిందా,…
జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టీడీపీ దూరం
ఎవరికీ మద్దతు ఇవ్వ కూడదని నిర్ణయం హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు తెలంగాణ…
బీసీ రిజర్వేషన్లపై బీజేపీ డ్రామాలు ఆపాలి
నిప్పులు చెరిగిన జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భారతీయ జనతా పార్టీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం…