Author: VijayaBhaskar
పౌరుషానికి ప్రతీక తెలంగాణ కథ : సీఎం
ఎన్నో ఏళ్ల పోరాటానికి దక్కిన ప్రత్యేక రాష్ట్రం హైదరాబాద్ : తెలంగాణ చరిత్ర పౌరుషానికి ప్రతీక అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఏమారుమూల పల్లె, తండా, గ్రామానికి వెళ్లినా…
కురుబల ఉన్నతే చంద్రబాబు లక్ష్యం
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి : కురుబలను రాజకీయంగా, ఆర్థికంగా ఉన్నత స్థితిలో నిలపడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత,…
ప్రతి ఏటా పెన్షన్ల కోసం రూ. 32,143 కోట్లు
అసెంబ్లీలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ప్రతి ఏటా రాష్ట్రంలో 63.50 లక్షల మందికి పెన్షనల్లు…
బాధిత కుటుంబాలకు పరిహారం విచారణకు ఆదేశం
సంచలన ప్రకటన చేసిన తమిళనాడు సీఎం స్టాలిన్ చెన్నై : ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ కరూర్ లో చేపట్టిన ప్రచార ర్యాలీ మహా విషాదాన్ని…
విజయ్ ప్రచారం మహా విషాదం
కరూర్ ర్యాలీలో తొక్కిసలాట చెన్నై : ప్రముఖ నటుడు టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ కరూర్ లో చేపట్టిన ఎన్నికల ప్రచార ర్యాలీ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ…
రేవంత్ సర్కార్ కు కాలం దగ్గర పడింది
మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : అడ్డగోలు హామీలతో పవర్ లోకి వచ్చిన రేవంత్ సర్కార్ వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించారు…
బీఎస్ఎన్ఎల్ మరింత శక్తివంతం కావాలి
పిలుపునిచ్చిన నారా చంద్రబాబు నాయుడు విజయవాడ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మరింత శక్తివంతం కావాల్సిన…
మత్స్యకారులకు పరిహారం అందజేస్తాం : అచ్చెన్న
శాసన సభలో కీలక ప్రకటన చేసిన వ్యవసాయ మంత్రి హైదరాబాద్ : రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు…
సంయుక్త కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయి
స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మోషన్ రాజు అమరావతి : ప్రభుత్వం నియమించిన ప్రజా ప్రతినిధులతో ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని స్పష్టం చేశారు ఏపీ శాసన సభ…
భారత బౌలర్ల భరతం పట్టిన పాతుమ్ నిస్సాంక
58 బంతుల్లో 107 రన్స్ తో సెన్సేషన్ సెంచరీ దుబాయ్ : ఆసియా కప్ మెగా టోర్నీ ఆఖరి అంకానికి చేరుకుంది. భారత్ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ వచ్చింది. దుబాయ్…
ముంచెత్తిన మూసీ నీట మునిగిన ఎంజీబీఎస్
సురక్షితంగా బస్టాండు నుంచి ప్రయాణికుల తరలింపు హైదరాబాద్ : ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల తాకిడికి విల విల లాడుతోంది హైదరాబాద్ నగరం. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది.…
తిరుమలలో భక్తుల సౌకర్యాలపై చైర్మన్ ఆరా
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పోటెత్తారు తిరుమల : తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా భక్తులకు అందుతున్న సౌకర్యాలపై టిటిడి చైర్మెన్…
గరుడ వాహన సేవ రోజు ట్రాఫిక్ మళ్లింపు
వెల్లడించిన తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయయుడుతిరుపతి జిల్లా : తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా వేలాదిగా వాహనాలు వస్తుండడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్…
బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటే తాటతీస్తాం
నిప్పులు చెరిగిన జాజుల శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల…
కనకదుర్గమ్మా కరుణించవమ్మా : అచ్చెన్నాయుడు
అమ్మ వారిని దర్శించుకున్న వ్యవసాయ మంత్రి విజయవాడ : బెజవాడలో ని ఇంద్రకీలాద్రి కొండపై వెలసిన శ్రీ కనకదుర్గమ్మ అమ్మ వారి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి.…
పర్యావరణ కార్యకర్త సోనం వాంగ్ చుక్ అరెస్ట్
లడఖ్ లో పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఆందోళన లడఖ్ : గత కొన్నేళ్లుగా తమకు ప్రత్యేక హోదా కావాలని కోరుతున్నారు లడఖ్ వాసులు. ఇటీవల ఆందోళనలు, నిరసనలు మిన్నంటాయి. ఇందుకు…
భారీ వర్షం జర భద్రం : వంగలపూడి అనిత
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు వార్నింగ్ అమరావతి : ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేయడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు శుక్రవారం అత్యవసర సమావేశం…
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సాంస్కృతిక వైభవం
అంగరంగ వైభవోపేతంగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమల : తిరుమలలో అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు. సుదూర ప్రాంతాల నుంచి స్వామి వారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.…
జగన్ హయాంలో ఏపీ సర్వ నాశనం : అచ్చెన్న
శాసన మండలిలో నిప్పులు చెరిగిన మంత్రి అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. శుక్రవారం జరిగిన శాసన మండలిలో గత వైసీపీ ప్రభుత్వం…
విద్యా సంస్థల భవనాల నిర్మాణంపై ఫోకస్
అసెంబ్లీలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ అమరావతి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. శుక్రవారం జరిగిన శాసన సభలో పలువురు…