Author: VijayaBhaskar
రేపే ప్రపంచ వ్యాప్తంగా ఓజీ రిలీజ్
భారీ అంచనాలతో రానున్న మూవీ ప్రముఖ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ప్రతిష్టాత్మకమైన మూవీ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా గురువారం విడుదలకు సిద్దమైంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు తెలంగాణ,…
తిరుమలలో ఏఐ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్
ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ)ని తిరుమల పుణ్య క్షేత్రంలో…
హిందూపురంలో ఎస్సీడీపీ ఏర్పాటు : సవిత
పట్టు సాగు పెంచేలా రైతులకు అవగాహన అమరావతి : హిందూపూరంలో చేనేతలకు ఉపాధితో పాటు ఆధునిక దుస్తుల తయారీలో శిక్షణ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం స్మాల్ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రొగ్రామ్…
ఏఐ ఎదురు దెబ్బలను తట్టుకున్న గూగుల్
ఆధిపత్యంగా మార్చేశామన్న సిఇఓ పిచాయ్ అమెరికా : టెక్నాలజీ రంగంలో ఏఐ , చాట్ జీపీటీ సంచలనం రేపాయి. ప్రస్తుతం పెర్పెల్సిటీ దుమ్ము రేపుతోంది. గూగుల్ కు దడ పుట్టిస్తోంది.…
మోహన్ లాల్ పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ కామెంట్స్
దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు స్వీకారంపై ప్రకటన హైదరాబాద్ : ప్రముఖ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలనంగా మారారు. ఆయన తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన…
కార్యకర్తల కోసం వైసీపీ డిజిటల్ బుక్
ఆవిష్కరించిన మాజీ సీఎం వైఎస్ జగన్ అమరావతి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి సర్కార్ కొలువు…
రాష్ట్ర విభజన వల్ల ఏపీకి తీరని నష్టం
మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ తిరుపతి : కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఏపీ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి…
ఏటా ఉచిత డీఎస్సీ కోచింగ్ : ఎస్. సవిత
త్వరలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటు అమరావతి : జనాభా దామాషా పద్ధతి ప్రకారం వెనుకబడిన తరగతులకు స్వయం ఉపాధి యూనిట్లు కేటాయించనున్నట్లు మంత్రి సవిత వెల్లడించారు. ఇటీవల జరిగిన…
పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం : సీఎం
వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం తగదని ఆగ్రహం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీ సాక్షిగా వైసీపీని ఏకి పారేశారు. పేదలకు మెరుగైన…
తాల్ హెల్త్ ఫెస్ట్ కోసం కేటీఆర్ కు ఆహ్వానం
రావాలని కోరిన సీఈవో సాయి గుండవెల్లి హైదరాబాద్ : అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మక తాల్ హెల్త్ఫెస్ట్ 2025కు ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిందిగా ఆ సంస్థ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్…
అవార్డు అందుకోలేక పోతున్నా కేటీఆర్ ఆవేదన
ముందస్తు ముఖ్యమైన కార్యక్రమాలు ఉండడంతో హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్ అమెరికాలో జరిగే అవార్డు ప్రదానోత్సవానికి వెళ్లలేక పోతున్నారు. ఈ విషయాన్ని ఆ…
ఆంధ్రప్రదేశ్ కు వాతావరణ శాఖ అలర్ట్
వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అమరావతి : ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఉత్తర ఒడిశా వాయువ్య బంగాళాఖాతంలో అల్ప పీడనం కేంద్రీకృతమై ఉందని, దీని…
తక్షణమే రేషన్ డీలర్ల కమిషన్ చెల్లించాలి : హరీశ్ రావుకాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణం హైదరాబాద్ : రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు సంబంధించి చెల్లించాల్సిన కమీషన్ చెల్లించక పోవడం…
సిరిసిల్ల కలెక్టర్ పై చర్యలు తీసుకోండి : హైకోర్టు
సంచలన వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. బాధితుడికి నష్ట పరిహారం చెల్లించే విషయంలో సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్లక్ష్యంగా…
ఆర్డీటీ సంస్థకు అండగా ఉంటాం : లోకేష్
ఎఫ్సీఆర్ఏ రెన్యూవల్ చేసేందుకు కృషి చేస్తాం అమరావతి : ఆర్డీటీ సంస్థకు సహాయ సహకారాలు అందజేస్తామని స్పష్టం చేశారు మంత్రి నారా లోకేష్. మంగళవారం శాసన సభ సమావేశం సందర్బంగా…
సీఆర్పీఎఫ్ కు ఐకామ్ కారకాల్ రైఫిల్స్ సరఫరా
200 CSR-338 రైఫిల్స్ సరఫరా చేయనుంది హైదరాబాద్ : కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్పీఎఫ్ కు హైదరాబాద్ కేంద్రంగా అధునాతన చిన్న ఆయుధాలను తయారు చేస్తున్న మేఘా ఇంజనీరింగ్…
మేడారం మహాజాతర ఏర్పాట్లపై సీఎం సమీక్ష
భారీ ఎత్తున వసతి సదుపాయాలు కల్పించాలి వరంగల్ జిల్లా : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి మేడారం సమ్మక్క సారళమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు.…
కనకదుర్గమ్మను దర్శించుకున్న మంత్రులు
ఇంద్రకీలాద్రి కొండపై పోటెత్తిన భక్తులు విజయవాడ : బెజవాడలోని ఇంద్రకీలాద్రి కొండపై కొలువు తీరిన శ్రీ కనకదుర్గ అమ్మ వారి దసరా నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి.…
923 ఎకరాలను కబ్జా నుంచి రక్షించాం
స్పష్టం చేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ : హైడ్రాపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఇప్పటి వరకు తాను…
సేంద్రీయ వ్యవసాయం అభివృద్దికి సోపానం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కామెంట్ అమరావతి : ఆక్వా రైతులను ఆదుకునేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నాం అని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రైతుల నికర…