Author: VijayaBhaskar
రాష్ట్రంలో రాచరిక పాలన : శ్రవణ్
రేవంత్ రెడ్డి సర్కార్ బక్వాస్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. గ్రూప్ -1 పరీక్షల…
మెట్రో రైలు ఎండీగా హెచ్ఎండీఏ కమిషనర్
అదనపు బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం హైదరాబాద్ : పలువురు ఉన్నతాధికారులకు కీలక బాధ్యతలు అప్పగించింది తెలంగాణ సర్కార్. ఈ మేరకు ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణ రావు ఉత్తర్వులు జారీ…
మోసం చేయడం కాంగ్రెస్ నైజం : కేటీఆర్
అబద్దాల పునాదుల మీద ప్రభుత్వం హైదరాబాద్ : మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ నైజం అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అబద్ధాల పునాదుల మీదనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు.…
హైదరాబాద్ లో హెచ్ సీ ఎల్ సైక్లోథాన్
రూ. 33.6 లక్షల బిగ్ ప్రైజ్ మనీ హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన సైక్లో థాన్ ఈవెంట్ కు హైదరాబాద్ వేదిక కానుంది. భారీ ప్రైజ్ ఇవ్వనున్నారు గెలుపొందిన వారికి. ఏకంగా…
దిగ్గజ నటుడు రాబర్ట్ రెడ్ ఫోర్ట్ ఇక లేరు
89 ఏళ్ల వయసులో అనారోగ్యంతో కన్నుమూత అమెరికా : హాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. దిగ్గజ నటుటు సన్దాన్ వ్యవస్థాపకుడు రాటర్ట్ రెడ్ ఫోర్డ్ కన్ను మూశారు. ఆయన…
స్వచ్చ ఆంధ్రపై ప్రచారం చేపట్టాలి : సీఎం
స్పష్టం చేసిన నారా చంద్ర బాబు నాయుడు అమరావతి : స్వచ్ఛ ఆంధ్ర ప్రచారాన్ని కొనసాగించాలని స్పష్టం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. జిల్లా కలెక్టర్లతో జరిగిన…
జగన్ కామెంట్స్ బక్వాస్ : అచ్చెన్నాయుడు
అన్నదాతల గురించి మాట్లాడే అర్హత లేదు అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. రైతుల గురించి…
ఆరోగ్యశ్రీకి పాతర బీమా కంపెనీలకు జాతర
ఏపీ సర్కార్ పై వైఎస్ షర్మిలా రెడ్డి ఫైర్ అమరావతి : ఏపీ కూటమి సర్కార్ నిర్వాకం కారణంగా ఆరోగ్యశ్రీకి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు…
చప్రాసీ లాగా పని చేస్తున్న తెలంగాణ గవర్నర్
సీపీఐ కార్యదర్శి నారాయణ షాకింగ్ కామెంట్స్ హైదరాబాద్ : తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మపై సీపీఐ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ బీజేపీకి చప్రాసీ లాగా…
ప్రభుత్వ నిర్లక్ష్యం టమాట రైతులు ఆగమాగం
సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ఆగ్రహంఅమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోందని మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.…
నాలాల ఆక్రమణ బాధితుల ఆందోళన
హైడ్రా ప్రజావాణికి 26 ఫిర్యాదులు హైదరాబాద్ : వర్షాలు ముంచెత్తుతున్న వేళ నాలాల ఆక్రమణలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి హైడ్రాకు బాధితుల నుంచి. ఒక చెరువు నుంచి మరో…
మోదీ నాయకత్వంలో భారత్ బలోపేతం
బీజేపీ స్పోక్స్ పర్సన్ అనిల్ కె ఆంటోనీ విజయవాడ : సమర్థవంతమైన నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత దేశం అన్ని రంగాలలో ముందంజలో ఉందన్నారు బీజేపీ స్పోక్స్ పర్సన్, వన్…
రైతలను ఇబ్బంది పెడితే ఊరుకోం
వార్నింగ్ ఇచ్చిన హరీశ్ రావు హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ గనుక రైతులను కావాలని ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి హరీశ్ రావు.…
ఎన్టీఆర్ హయాంలో మహిళలకు పెద్దపీట
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తిరుపతి : మహిళలకు పెద్ద పీట వేసిన ఘనత ఆనాటి సీఎం ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. పురుషులతో సమానంగా మహిళలకు సమాన…
మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలకు రండి
సీఎంను కలిసిన అగర్వాల్ సమాజ్ ప్రతినిధి బృందం హైదరాబాద్ : మహారాజా అగ్రసేన్ జయంతి వేడుకలకు హాజరు కావాలని తెలంగాణ అగర్వాల్ సమాజ్ ప్రతినిధి బృందం సోమవారం ముఖ్యమంత్రి రేవంత్…
పీఎం..సీఎం తర్వాత కలెక్టర్లే కీలకం : సీఎం
దిశా నిర్దేశం చేసిన ఏపీ ముఖ్యమంత్రి అమరావతి : దేశంలో ప్రధానమంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత అత్యంత ముఖ్యమైన వ్యక్తులు జిల్లాల కలెక్టర్లు అని స్పష్టం చేశారు ఏపీ సీఎం…
15,941 టీచర్ పోస్టుల ఫైనల్ లిస్టు రిలీజ్
ప్రకటించిన మంత్రి నారా లోకేష్ అమరావతి : ఏపీలో ఇటీవల నిర్వహించిన మెగా డీఎస్సీ 2025 కి సంబంధించి 15 వేల 941 టీచర్ పోస్టుల ఫైనల్ లిస్టును విడుదల…
వ్యక్తిగత ప్రయోజనాల వల్లే సమస్యలు
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కామెంట్ ఇండోర్ : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ యావత్ ప్రపంచం తీవ్రమైన ఆధిపత్య ధోరణులతో సతమతం అవుతోందని…
మోక్షగుండం భారత దేశానికి ఆదర్శప్రాయం
విశ్వేశ్వరయ్య జయంతి..నేడే ఇంజనీర్స్ డే హైదరాబాద్ : ప్రతి ఏటా సెప్టెంబర్ 15న ఇంజనీర్స్ డే నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దీని వెనుక బలమైన కథ ఉంది. అంతకు మించిన…
సత్తా చాటిన సూర్యా భాయ్
దుమ్ము రేపిన కుల్దీప్ యాదవ్ దుబాయ్ : ఆసియా కప్ లో భాగంగా జరిగిన కీలక పోరులో పాకిస్తాన్ ను భారత జట్టు 7 వికెట్ల తేడాతో ఓడించింది. ఘన…