Author: VijayaBhaskar
ఐర్లాండ్ సీరీస్ షెడ్యూల్ రిలీజ్ : బీసీసీఐ
19 ఏళ్ల తర్వాత సీరీస్ ఆడనున్న భారత జట్టు ముంబై : బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. చాన్నాళ్ల తర్వాత ఐర్లాండ్ తో సీరీస్ ఆడేందుకు షెడ్యూల్ ను విడుదల…
త్వరలో నా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తా
బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్స్ హైదరాబాద్ : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన పుట్టిన రోజు సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ…
ఆటగాళ్లు సంజు శాంసన్ ను చూసి నేర్చుకోవాలి
కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ క్రికెటర్ వెంగ్ సర్కార్ ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్ సర్కార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేరళ స్టార్…
దేవుడు శాసిస్తాడు జీవన్ రెడ్డి పాటిస్తాడు
మాజీ మంత్రి సీరియస్ కామెంట్స్ వైరల్ కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు . తను గత కొంత కాలంగా కాంగ్రెస్ పార్టీ…
దురంధర్ -2 మూవీ అద్బుతంగా ఉంది
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్ జిల్లా : ఆదిత్య ధర్ తీసిన దురంధర్ -2 మూవీ ఇప్పడు దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. కాసుల వర్షం కురిపిస్తోంది.…
అన్న ప్రసాదానికి రూ. 44 లక్షల విరాళం
భక్తులకు స్వయంగా వడ్డించిన భువనేశ్వరి తిరుమల : కోట్లాది మందికి ఇష్ట దైవంగా పేరు పొందిన తిరుమల పుణ్య క్షేత్రాన్ని శనివారం సందర్శించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు,…
తిరుమలలో సీఎం కుటుంబానికి ఆశీర్వాదం
శ్రీవారి చిత్రపటం, ప్రసాదం అందజేసిన చైర్మన్ తిరుమల : తిరుమల పుణ్యక్షేత్రాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆయన వెంట ఏపీ ఐటీ, విద్యా…
తప్పుకున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్
అశోక్ ఖాతర్ సెక్స్ స్కాం కేసులో తన పేరు ముంబై : మహారాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్, ఎన్సీపీకి చెందిన నాయకురాలు రూపాలీ చకాన్కర్ తన పదవి నుంచి…
శ్రీవారి భక్తులకు స్వయంగా వడ్డించిన సీఎం
ఎన్టీఆర్ పెట్టిన ట్రస్ట్..దేవాన్ష్ విరాళం తిరుమల : తిరుమల లోని శ్రీవారిని సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, భువనేశ్వరి, దేవాన్ష్ శనివారం క్యూ…
మాట నిలబెట్టుకుంటా ఇళ్ల స్థలాలు ఇస్తా
కీలక ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు తీపి కబురు చెప్పారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. అసెంబ్లీ సమావేశాల అనంతరం సీఎం…
బడ్జెట్ లో క్రీడలకు రూ.646 కోట్లు కేటాయింపు
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన క్రీడాకారులు హైదరాబాద్ : తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో క్రీడలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో…
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి
తెలియ చేసిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెం : ఏపీలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సరిహద్దు ప్రాంతం కూనవరం వద్ద గోదావరిలో ఐదుగురు విద్యార్థులు…
రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఢిల్లీకి వెళుతున్నా
బీఆర్ఎస్ ఆరోపణల్లో వాస్తవం లేదన్న సీఎం హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం మంచి పద్దతి కాదంటూ హితవు…
కలర్స్ 2.0 రూపంలో అత్యాధునిక సాంకేతికత
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి ఈషా రెబ్బా గాజువాక : మారుతున్న కాలానికి అనుగుణంగా సేవలను అప్డేట్ చేస్తూ ‘కలర్స్ 2.0’ రూపంలో అత్యాధునిక సాంకేతికతను ప్రజలకు అందిస్తుండడం అభినందనీయమని…
సినీ దర్శకులకు దురంధర్ – 2 ఒక పీడకల
వివాదాస్పద దర్శకుడు రాము గోపాల్ వర్మ హైదరాబాద్ : ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన సీక్వెల్ మూవీ దురంధర్- 2 ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కలెక్షన్ల సునామీ…
రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ జీవిత బీమా పథకం
శాసన సభలో ప్రకటించిన ఉప ముఖ్యమంత్రి హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. శుక్రవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శాసన సభలో బడ్జెట్ 2026-27ను ప్రవేశ పెట్టారు.…
గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు : భట్టి
శాసన సభలో కీలక ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం హైదరాబాద్ : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో గోదావరి పుష్కరాలకు రూ. 500 కోట్లు…
ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల మంజూరులో సర్కార్ వివక్ష
ఆరోపణలు చేసిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ సర్కార్ తీరుపై భగ్గుమన్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు…
వాహనదారులకు సర్కార్ బిగ్ షాక్
చలాన్లు కట్టకపోతే జరిమానా తప్పదు హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించి వాహనదారులు జాగ్రత్త వహించక పోతే ఇబ్బందులు…
మహిళా కమిషన్ చైర్ పర్సన్ కు సన్మానం
హాజరైన జాతీయ మహిళా కమిషన్ చైర్మన్నంద్యాల జిల్లా : జాతీయ మహిళా కమిషన్ చైర్ పర్సన్ శ్రీ విజయ కిషోర్ రహత్కర్ తో కలిసి శ్రీశైలంలోని శ్రీ అక్క మహాదేవి…