Author: VijayaBhaskar
రేవంత్ రెడ్డి జేజెమ్మ దిగి వచ్చినా మళ్లీ గెలవడు
సంచలన కామెంట్స్ చేసిన ఈటల రాజేందర్ నిజామాబాద్ జిల్లా : బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పందన్నారు. అవినీతి, అక్రమాలకు…
వేణు ఎల్లమ్మ కోసం కాస్టింగ్ కాల్
ప్రతిభ కలిగిన కళాకారులకు ఛాన్స్ హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా వెండి తెరకు పరిచయం అవుతున్న చిత్రం ‘ఎల్లమ్మ’. ‘బలగం’ సినిమాతో దర్శకుడిగా…
గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన
నిధులు కేటాయించామన్న పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. శాసనసభలో ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పనులు, నిధులు మంజూరు, తదితర…
ఎస్సీ వర్గీకరణ విషయంలో మిత్ర ధర్మం పాటించా
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నో…
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం బెంగళూరు : కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం శాసన సభలో కీలక ప్రకటన చేశారు సీఎం సిద్దరామయ్య. గత కొంత…
స్పీకర్ అయ్యన్నను కలిసిన పవన్ కళ్యాణ్
అభివృద్ధి నివేదిక అందజేసిన డిప్యూటీ సీఎం అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడుని శుక్రవారం స్పీకర్ చాంబర్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…
ఏపీలో 6,28,347 ఉద్యోగాల కల్పన : సీఎం
శాసన సభలో వివరాలు వెల్లడించిన చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు శాసన సభ సాక్షిగా. గత సర్కార్ నిరుద్యోగులను మోసం చేసిందన్నారు.…
మావోయిస్టులపై కిషన్ రెడ్డి కీలక కామెంట్స్
రాజ్యాంగానికి లోబడి ఎవరు చేరినా ఓకే అమరావతి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు మావోయిస్టులపై. మావోయిస్టులు కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న అంశంపై కేంద్ర స్పందించారు.…
జీరో పావర్టీ మిషన్ ను సమర్థవంతంగా అమలు చేయాలి
స్పష్టం చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపి, పేదల జీవన…
ఆప్కో ఇమేజ్ పెంచేందుకు సర్కార్ ప్రయత్నం
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత విజయవాడ : ఏపీ కూటమి సర్కార్ నేతన్నలకు మేలు చేకూర్చేలా చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు మంత్రి ఎస్. సవిత. ఆప్కో…
టీమిండియా అదుర్స్ శాంసన్ సూపర్
ప్రశంసలు కురిపించిన సచిన్ టెండూల్కర్ ముంబై : సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు మరో అడుగు దూరంలో ఉంది చరిత్ర సృష్టించేందుకు . ఈనెల 8న అహ్మదాబాద్…
ఈ క్రెడిట్ అంతా బుమ్రాకే దక్కుతుంది : శాంసన్
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కు తనే అర్హుడు ముంబై : ఇండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు చేరుకుంది. భారత జట్టు ఇంగ్లండ్ ను 7 పరుగుల…
భారత్ కు చుక్కలు చూపించిన జాకబ్ బెథెల్
బౌలర్లను ఉతికి ఆరేసిన ఇంగ్లండ్ క్రికెటర్ ముంబై : భారత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు ప్రత్యర్థి ఇంగ్లండ్ జట్టు చివరి ఓవర్ దాకా పోరాడింది. ఆకాశమే హద్దుగా చెలరేగాడు…
ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫైనల్ కు భారత్
సత్తా చాటిన సంజూ శాంన్, బుమ్రా, పటేల్ ముంబై : భారత జట్టు అరుదైన రికార్డు నమోదు చేసింది. ముంబై వేదికగా జరిగిన కీలకమైన పోరులో ఇంగ్లండ్ పై 7…
పటిష్టవంతంగా పంటల బీమా వ్యవస్థ
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి : పంటల భీమా విషయంలో గత ప్రభుత్వ విధానం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తాయని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అమలు…
గోదావరి డెల్టా కింద 10.13 లక్షల ఎకరాలు సాగు
శాసన సభలో మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి : ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు, నీటి లభ్యత గురించి…
ఆవిష్కరణలు, నైపుణ్యాలకు సర్కార్ ప్రయారిటీ
సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. ‘ఏపీ అంటే పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించామన్నారు. ఏపీ అంటే…
రాజ్యసభ కాంగ్రెస్ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి
లైన్ క్లియర్ చేసిన సీఎం రేవంత రెడ్డి , ఏఐసీసీ హైదరాబాద్ : అందరూ అనుకున్నట్టుగానే బీసీల జపం చేసిన కాంగ్రెస్ పార్టీ మరోసారి రెడ్డి సామాజిక వర్గానికి ప్రయారిటీ…
ఆదరణ 3.0లో రజకులకు వాషింగ్ మెషిన్లు
కీలక ప్రకటన చేసిన మంత్రి ఎస్. సవిత అమరావతి : శాసన మండలి సాక్షిగా కీలక ప్రకటన చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. రాష్ట్రంలోని…
కూలీల కడుపు కొట్టిన మోదీ సర్కార్ : షర్మిలా రెడ్డి
జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్దరించాలి అమరావతి : దేశంలో కార్పొరేట్ కంపెనీలకు మోదీ సర్కార్ దోచి పెడుతోందని సంచలన ఆరోపణలు చేశారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా…