Author: VijayaBhaskar
అందంగా ముస్తాబైన నల్ల చెరువు
ప్రారంభానికి సిద్దమైందన్న హైడ్రా హైదరాబాద్ : ఎటు చూసినా నివాసాలు.. వరద నీరు ఎటు వెళ్లాలో తెలియని నిర్మాణాలు. కాంక్రీట్ జంగిల్గా మారిన ప్రాంతంలో కూకట్పల్లి నల్లచెరువు ఆక్రమణలకు గురై…
పాలనపై పట్టు కోల్పోయిన రేవంత్ రెడ్డి
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ : పాలనా పరంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంకా పట్టు పెంచుకోలేదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. పాలన చేతకాక…
ఇంగ్లండ్ రాణిస్తుందా ఇండియా గెలుస్తాందా
టి20 వరల్డ్ కప్ 2వ సెమీ ఫైనల్ మ్యాచ్ నేడు ముంబై : అందరి కళ్లు ఇప్పుడు భారత జట్టుపైనే ఉన్నాయి. ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను కైవసం…
ఫిన్ అలెన్ విధ్వంసం దక్షిణాఫ్రికా పరాజయం
ఆకాశమే హద్దుగా చెలరేగిన కీవీస్ బ్యాటర్ కోల్ కతా : ఐసీసీ టి20 వరల్డ్ కప్ చరిత్రలో అరుదైన రికార్డు నమోదు చేశాడు న్యూజిలాండ్ కు చెందిన క్రికెటర్ ఫిన్…
వాంఖడే స్టేడియంలో చెమటోడ్చుతున్న క్రికెటర్లు
రేపే కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లండ్ తో ముంబై : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. కప్ కైవసం చేసుకునేందుకు…
ఉత్సాహంగా మహిళా ఉద్యోగుల పోటీలు
ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 9న నిర్వహించనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని టీటీడీ ఉద్యోగుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలో మహిళా ఉద్యోగులకు…
వైభవంగా కుమార ధార తీర్థ ముక్కోటి
పరిమిత సంఖ్యలో భక్తులకు అనుమతి తిరుమల : తిరుమలలో కుమార ధార తీర్థ ముక్కోటి వైభవంగా నిర్వహించారు. చంద్ర గ్రహణం కారణంగా పరిమిత సంఖ్యలో భక్తులను తీర్థానికి అనుమతించారు. శ్రీవారి…
శ్రీవారి ఆలయంలో దర్శనం ప్రారంభం
ముగిసిన చంద్ర గ్రహణం భక్తులు క్యూ తిరుమల : శ్రీవారి ఆలయంలో రాత్రి 8 గంటల నుండి భక్తులకు దర్శనం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3.26 నుండి సాయంత్రం 6.47 గంటల…
గ్రామాల అభివృద్ధికి సంపూర్ణ సహకారం
అందజేస్తామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని గ్రామాల సర్వతోముఖాభివృద్దికి సంపూర్ణ సహకారం అందజేస్తామని అన్నారు.…
డిజిటల్ సెన్సస్ 2027 కోసం సన్నాహాలు
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్ష హైదరాబాద్ : ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు తో పాటు సెన్సస్ ఆపరేషన్స్ డైరెక్టర్ తెలంగాణ భారతి హోళికేరితో కలిసి రాబోయే సెన్సస్…
భోగాపురం ఎయిర్ పోర్టు పురోగతిపై సమీక్ష
కీలక సూచనలు చేసిన రామ్మోహన్ నాయుడు అమరావతి : కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు కీలక సూచనలు చేశారు. ఆయన విజయవాడ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్…
సంజు శాంసన్ కేరళకు గర్వ కారణం : శశి థరూర్
సంచలన వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎంపీ కేరళ : కాంగ్రెస్ పార్టీకి చెందిన తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కోల్ కతా వేదికగా భారత…
6 నుంచి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక
రాష్ట్ర ప్రణాళిక నోడల్ ఏజెన్సీగా ప్లాన్ హైదరాబాద్ : రాష్ట్రంలో మార్చి 6వ తేదీ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం నిర్వహించనున్న “ప్రజా పాలన…
విష ప్రచారంపై కోర్టు గ్యాగ్ ఆర్డర్ జారీ
స్పష్టం చేసిన టీటీడీ చైర్మన్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆయన ఈ మేరకు…
సంజు శాంసన్ ను 14 ఏళ్ల నుంచి చూస్తున్నా
కీలక వ్యాఖ్యలు చేసిన ఎంపీ శశి థరూర్ కేరళ : తిరువనంతపురం కాంగ్రెస్ పార్టీకి చెందని ఎంపీ శశి థరూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మరోసారి కేరళస్టార్…
పశు సంవర్ధక రంగానికి పునర్వైభవం
ఉత్పత్తి వృద్ధి, రైతు ఆదాయం పెంపే లక్ష్యం అమరావతి : ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పాలు, మాంసం, గుడ్ల ఉత్పత్తిలో గత…
శ్రీవారి దివ్య క్షేత్రానికి రూ. 14.25 కోట్లు కేటాయింపు
వెల్లడించిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన చేశారు. పాలక మండలి సమావేశంలో…
జల మండలిలో ఈ ఆఫీస్ సేవలు
త్వరితగతిన కార్యకలాపాల నిర్వహణ హైదరాబాద్ : జలమండలిలో ఇక నుంచి ఈ ఆఫీస్ సేవలు రానున్నాయి. పౌరులకు మెరుగైన సేవలు అందించేందుకు దీనికి శ్రీకారం చుట్టారు జలమండలి ఎండీ అశోక్…
చర్చకు భయపడి పారిపోతున్న వైసీపీ
నిప్పులు చెరిగిన మంత్రి ఎస్. సవిత అమరావతి : రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమను కావాలని నాశనం చేశాడంటూ మాజీ…
ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉంటా
సంచలన వ్యాఖ్యలు చేసిన సంజు శాంసన్ ముంబై : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను కోల్ కతా వేదికగా జరిగిన క్వార్టర్ ఫైనల్…