Author: VijayaBhaskar
వైద్య సేవలు మిషన్ లా సాగాలి : వెంకయ్య నాయుడు
విద్య, వైద్యం ఉచితంగా ప్రజలకు ఏర్పాటు చేయాలి హైదరాబాద్ : దేశ మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లోని ఎల్.బి. నగర్లో…
పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలి
స్పష్టం చేసిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్లమెంట్…
రాష్ట్ర అభివృద్దిలో మహిళలు కీలకం
ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ కామెంట్స్ అనంతపురం జిల్లా : కూటమి సర్కార్ మహిళల సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తోందని చెప్పారు ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. ఇందులో భాగంగా…
కేంద్ర సర్కార్ బక్వాస్ : వైఎస్ షర్మిల
జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్దరించాలి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆమె కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు.…
దేశంలో భారీగా పెరిగిన సిజేరియన్లు
ఆందోళన వ్యక్తం చేసిన గురుమూర్తి ఢిల్లీ : దేశ వ్యాప్తంగా గణనీయంగా సిజేరియన్లు పెరగడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఎంపీ గురుమర్తి. పార్లమెంట్ సాక్షిగా ఆయన కేంద్ర…
ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడం నా లక్ష్యం
స్పష్టం చేసిన చంద్రబాబు నాయుడు కర్నూలు జిల్లా : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడమే నా జీవితాశయం…
విశ్వ విజేతలకు ప్రధాని మోదీ అభినందనలు
కుర్రాళ్లు అద్భుతం చేశారంటూ ప్రశంసలు న్యూఢిల్లీ : హరారే వేదికగా జరిగిన ఐసీసీ అండర్ -19 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత జట్టు కుర్రాళ్లు అద్భుతం చేశారు. ప్రత్యర్థి…
మహా శివరాత్రికి టీటీడీ ఆలయాలు ముస్తాబు
స్పష్టం చేసిన తిరుపతి జిల్లా ఎస్పీ తిరుపతి జిల్లా : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేపట్టాలనే ఉద్దేశంతో భారీ ఏర్పాట్లు చేశారు.…
ఐటీ శాఖ జరిమానా విధించడం సబబే
టీవీకే చీఫ్ విజయ్ కు హైకోర్టు బిగ్ షాక్ చెన్నై : తమిళ సినీ స్టార్ , టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది.…
2027 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం
సంచలన ప్రకటన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. గతంలో జగన్ రెడ్డి సర్కార్ కావాలని ప్రాజెక్టులను…
పామాయిల్ రైతులకు రికార్డు ధర
అత్యధికంగా ఏపీ సర్కార్ వర్తింపు అమరావతి : కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని తీసుకుంటున్న నిర్ణయాలు పామాయిల్ సాగుకు కొత్త దిశను చూపుతున్నాయని రైతులు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం…
ఏ ప్రభుత్వం శాశ్వతం కానే కాదు : కమల్ హాసన్
పార్లమెంట్ లో తొలి ప్రసంగంతో సంచలనం న్యూఢిల్లీ : ఇళయ నాయగన్ , దిగ్గజ నటుడు, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తను తొలిసారిగా రాజ్యసభ…
కమలం హస్తం రెండు పార్టీలు ఒక్కటే
నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ జిల్లా : బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఒక్కటేనని సంచలన వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఎన్నికల…
నల్లగొండను ఆదర్శ నగరంగా మారుస్తాం
ప్రకటించిన మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండ జిల్లా : గత ప్రభుత్వం నల్లగొండ జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి…
తార్నాక ఆస్పత్రికి ఎండీ నాగిరెడ్డి కంగ్రాట్స్
జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు హైదరాబాద్ : ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో అత్యాధునిక వసతి సౌకర్యాలతో ఏర్పాటు చేసిన హైదరాబాద్ లోని తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి…
భూగర్భ జలాలపై దృష్టి సారించాలి : సీఎం
నీటి వినియోగదారుల సంఘాల సమావేశంలో అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చేది వేసవి కాలం అని భూగర్భ జలాలు తగ్గిపోయే అవకావశం…
సీబీఐ క్లీన్ చిట్ ఇవ్వలేదు : పవన్ కళ్యాణ్
తిరుమల లడ్డూకి కల్తీ నెయ్యి వాడారని ఆరోపణ అమరావతి : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని…
రాజకీయ వ్యభిచారి కాంగ్రెస్ పార్టీ : బండి సంజయ్
గాంధీభవన్ లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంసారం కరీంనగర్ జిల్లా : కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కొలువు…
ఏపీ వార్షిక బడ్జెట్ పై కీలక సమావేశం
సూచనలు చేసిన మంత్రి వంగలపూడి అమరావతి : 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ను ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ముందస్తుగా బడ్జెట్ కూర్పుపై…
పవన్ కళ్యాణ్ కాదు దిష్టి కళ్యాణ్
నిప్పులు చెరిగిన టీపీసీసీ అధ్యక్షుడు హైదరాబాద్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై భగ్గుమన్నారు. నీకు…