Author: VijayaBhaskar
పాఠశాల విద్యార్థులతో కవిత ముచ్చట
కనీస సౌకర్యాల కల్పనపై ఆరా వరంగల్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జనం బాటలో బిజీగా ఉన్నారు. ఈ సందర్బంగా రైతులు, మహిళలు, కళాకారులు,…
కవి యోధుడు అందెశ్రీకి మరణం లేదు : సీఎం
ముగిసిన గాయకుడి అంతిమ యాత్ర హైదరాబాద్ : కవి, రచయిత, ఉద్యమ గొంతుక , తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మంగళవారం అంతిమ యాత్ర ముగిసింది. పార్థీవ దేహాన్ని…
పార్కులను కాపాడాలని హైడ్రాకు ఫిర్యాదు
హైడ్రా ప్రజావాణికి 47 ఫిర్యాదులు హైదరాబాద్ : పార్కులను నామరూపాలు లేకుండా చేస్తున్నారని, గుడులు కట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి హైడ్రా ప్రజా వాణికి. లే…
జై తెలంగాణ అనని సీఎంకు ఏం తెలుసు..?
షాకింగ్ కామెంట్స్ చేసిన కల్వకుంట్ల కవిత వరంగల్ జిల్లా : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిప్పులు చెరిగారు సీఎం ఎ. రేవంత్ రెడ్డిపై. జై తెలంగాణ అనని…
కుంకీ ఏనుగుల సంరక్షణ ముఖ్యం
శిక్షణ కేంద్రం సందర్శించిన పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా : కుంకీ ఏనుగుల సంరక్షణపై మరింత దృష్టి పెట్టాలని అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. చిత్తూరు జిల్లా పలమనేరు…
శ్రీవారి అన్న ప్రసాదం అద్భుతం
మాజీ మంత్రి అంబటి రాంబాబు తిరుమల : కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వినుతికెక్కింది తిరుమల పుణ్య క్షేత్రం. తన కుటుంబంతో కలిసి మాజీ మంత్రి అంబటి రాంబాబు…
తిరుమలలో వైభవంగా కార్తీక వన భోజనం
తరలి వచ్చిన భక్త బాంధవులు తిరుమల : పవిత్ర కార్తీక మాసం సందర్భంగా తిరుమలలో కార్తీక వనభోజన మహోత్సవాన్ని పార్వేట మండపంలో టిటిడి ఘనంగా నిర్వహించింది. దీనిని పురస్కరించుకొని శ్రీ…
శ్రీ పద్మావతి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వెల్లడించిన టీటీడీ జేఈవో వి.వీరబ్రహ్మం తిరుపతి : నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్నాయి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాలను…
శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన
పెద్ద ఎత్తున హాజరైన భక్తులు తిరుపతి : తిరుపతి లోని సుప్రసిద్ద శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక…
హైడ్రా కాపాడిన పార్కులో వనభోజనాలు
సత్యనారాయణ వ్రతం నిర్వహించి సంబరాలు హైదరాబాద్ : హైడ్రాకు రోజు రోజుకు నగర వాసుల నుంచి మద్దతు పెరుగుతోంది. నిజాంపేట మున్సిపాలిటీ కోశల్యానగర్లోని హైడ్రా కాపాడిన బనియన్ ట్రీ పార్కులో…
రైతుల ప్రచారం కాంగ్రెస్ పై ఆగ్రహం
మోసం చేసిందంటూ మండిపాటు హైదరాబాద్ : అన్నం పెట్టే అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ తమను మోసం చేసిందని ఆరోపించారు. వారిని గెలిపిస్తే…
జన్ సురాజ్ పార్టీ బీజేపీకి వ్యతిరేకం
ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్ బీహార్ : ప్రముఖ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో…
డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ది సాధ్యం
స్పష్టం చేసిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బీహార్ : డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే బీహార్ లో అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు విద్యా, ఐటీ శాఖ మంత్రి…
మహిళల క్రికెట్ భవిష్యత్తుకు ఢోకా లేదు
స్టార్ ఉమెన్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ముంబై : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ విజేత జట్టులో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో…
చెన్నై చెంతకు స్టార్ క్రికెటర్ శాంసన్
సీఎస్కే రాజస్థాన్ రాయల్స్ మధ్య చర్చలు చెన్నై : ఐపీఎల్ మెగా టోర్నీ వచ్చే ఏడాది జరగనున్నప్పటికీ ఇప్పటి నుంచే సందడి మొదలైంది. దీనికి ప్రధాన కారణం మినీ మెగా…
సందడి చేసిన రామ్ చరణ్, జాన్వీ కపూర్
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన రెహమాన్ హైదరాబాద్ : అందరి దృష్టి ఇప్పుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న పెద్ది మూవీపై ఉంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి…
ఏనుగుల సంరక్షణపై దృష్టి సారించాలి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్చిత్తూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొణిదల ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఆయన తిరుపతి…
మిషన్ భగీరథ పథకాన్ని కాపీ కొట్టిన కేంద్రం
సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి హరీశ్ హైదరాబాద్ : దార్శకనిత కలిగిన నాయకుడిగా పేరు పొందిన మాజీ సీఎం కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్ కంగా చేపట్టిన మిషన్ భగీరథ…
కోటి దీపోత్సవం అద్భుతం : సీఎం
ప్రతి ఏటా ప్రభుత్వ ఆధ్వర్యంలొ నిర్వహిస్తాం హైదరాబాద్ : కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం పట్ల సంతోషంగా ఉందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఆంధ్రాకు చెందిన ఓ ఛానల్…
తమ్మడికుంట చెరువును కాపాడిన హైడ్రాకు థ్యాంక్స్
ధన్యవాదాలు తెలుపుతూ స్థానికుల భారీ ప్రదర్శన హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఆక్రమణకు గురైన చెరువులను కాపాడే పనిలో పడింది. తాజాగా ఐటీ…