Author: VijayaBhaskar
విపత్తుల సమయంలో విష ప్రచారం తగదు
మాజీ సీఎం జగన్ రెడ్డిపై నారా లోకేష్ సీరియస్ అమరావతి : ప్రస్తుతం విపత్తులు నెలకొన్న తరుణంలో దురుద్దేశ పూర్వకంగా అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు నారా…
తీరం దాటిన మొంథా తీవ్ర తుఫాన్
నేల కొరిగిన చెట్లు, పొంగుతున్న వాగులు అమరావతి : మొంథా తుపాను ఏపీని అతలాకుతలం చేసింది. భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా నీళ్లే. వాగులు, వంకలు పొంగి…
సహాయక చర్యలు ముమ్మరం చేయాలి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అమరావతి : మొంథా తుపాను తీవ్రత కొనసాగుతుండడంతో ఏపీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష…
బుక్ ఎగ్జిబిషన్ కోసం సీఎంకు ఆహ్వానం
విజయవాడలో జనవరి 2 నుంచి 7 వరకు అమరావతి : దక్షిణ భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే విజయవాడ బుక్ ఎగ్జిబిషన్కు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు…
బమృక్నుద్దౌలా చెరువు పునరుద్దరణ
పనులను పరిశీలించిన హైడ్రా కమిషనర్ హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. చెరువులను పునరుద్దరించే పనిలో పడింది. ఇందులో భాగంగా పాతబస్తీలోని చారిత్రిక నేపథ్యం కలిగిన బమృక్నుద్దౌలా చెరువు పునరుద్దరణ…
రౌడీ షీటర్ నని నిరూపిస్తే రాజీనామా చేస్తా
సవాల్ విసిరిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ శాసన సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన నవీన్ యాదవ్ సంచలన…
హాలీవుడ్ ను తలదన్నేలా హైదరాబాద్ ను చేస్తాం
ప్రకటించిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. పెంచిన రేట్ల ధరల్లో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలని స్పష్టం…
ఆల్మట్టి ఎత్తు పెంచితే సీఎం మౌనమేల..?
నిప్పులు చెరిగిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాలమూరు జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఈఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్…
నిర్వాసిత రైతులను ఆదుకోవాలి : కవిత
మార్కెట్ ధరను చెల్లించాలని డిమాండ్ పాలమూరు జిల్లా : జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా మంగళవారం పాలమూరు జిల్లాలో పర్యటించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.…
విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి సవిత ఆరా
మొంథా తుపాను ప్రభావంపై జర జాగ్రత్త అమరావతి : రాష్ట్రంలోని వివిధ సంక్షేమ హాస్టళ్లలో చదువుకుంటున్న బీసీ విద్యార్థులను కాపాడు కోవాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు మంత్రి ఎస్.…
పలు చోట్ల ఆక్రమణలు తొలగించిన హైడ్రా
హస్తినాపురం, చందానగర్ లలో కబ్జాలు తొలగింపు హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆక్రమణలను హైడ్రా మంగళవారం తొలగించింది. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో క్షేత్ర…
జిల్లాల పునర్విభజనపై సర్కార్ ఫోకస్
సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ అమరావతి : ఏపీలో మళ్లీ మొదటికి వచ్చింది కథ. ఓ వైపు మొంథా తుపాను. ఇంకో వైపు జిల్లాల పునర్ విభజన కార్యక్రమంపై…
సహాయక చర్యలపై సీఎం ఆరా
అప్రమత్తంగా ఉండాలని సూచన అమరావతి : ఏపీని వర్షాలు వణికిస్తున్నాయి. భారీ ఎత్తున కురుస్తుండడంతో ముందస్తు ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే దానిపై ఆరా తీశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు…
మొంథా తుపానును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి
ప్రభావిత ప్రాంతాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేయండిఅమరావతి : మొంథా తుపాను కాకినాడ ప్రాంతంలో తీరం దాటనున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితుల నైనా ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఉప…
అక్టోబరు 31న శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన తిరుపతి : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబరు 31వ తేదీ తిరుపతి అలిపిరి పాదాల మండపం వద్ద శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం…
మొంథా తుపాను బెబ్బకు ఏపీ విలవిల
అత్యవసర సమీక్ష చేపట్టిన ముఖ్యమంత్రి అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని కారణంగా మొంథా తుపాను ఎఫెక్టుతో పెద్ద ఎత్తున వర్షాలు ఎడ తెరిపి లేకుండా…
సహాయక చర్యలపై సీఎం సమీక్ష
ఆందోళన చెందవద్దని సూచన అమరావతి : ఏపీలో వర్షాలు ఎడ తెరిపి లేకుండా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీంతో ఇటు ఏపీతో పాటు తమిళనాడులో పెద్ద…
కబ్జాలపై హైడ్రా కమిషనర్ ఫోకస్
ప్రజా వాణికి 52 ఫిర్యాదులు వచ్చాయి హైదరాబాద్ : కబ్జాలపై హైడ్రాకు 52 ఫిర్యాదులు అందాయి. ఆక్రమణలపై, కబ్జాలపై కమిషనర్ ఏవీ రంగనాథ్ ఫోకస్ పెట్టారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్…
సహాయక చర్యలపై ఫోకస్ పెట్టాలి
మొంథా తుపాను ప్రభావంపై సమీక్ష అమరావతి : మొంథా తుపాను బంగాళా ఖాతం తీరం దాటింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ…
తుపాను ఎఫెక్ట్ సర్కార్ అలర్ట్ : డిప్యూటీ సీఎం
మొంథా తుపానుతో అప్రమత్తంగా ఉండాలి అమరావతి : ఏపీకి రెడ్ అలర్ట్ ప్రకటించింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ, వాతావరణ శాఖ. తుపాను ఎఫెక్ట్ కారణంగా ఆయా జిల్లాల కలెక్టర్లు…