Author: VijayaBhaskar

  • ర‌ద్దీ ఎఫెక్ట్ శ్రీ‌వాణి టికెట్ల జారీ ర‌ద్దు

    ర‌ద్దీ ఎఫెక్ట్ శ్రీ‌వాణి టికెట్ల జారీ ర‌ద్దు

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఈవో సింఘాల్ తిరుమ‌ల : వ‌రుస సెల‌వులు రావ‌డంతో తిరుమ‌లకు పోటెత్తారు భ‌క్త బాంధ‌వులు. దీంతో ఎక్క‌డ చూసినా కిట కిట లాడుడుతోంది తిరుప‌తి, తిరుమ‌ల. దీంతో ముంద‌స్తుగా ఏర్పాటు చేసిన శ్రీ‌వాణి టికెట్ల జారీ విష‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది టీటీడీ. ఈ మేర‌కు సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు ముఖ్య కార్య నిర్వ‌హ‌ణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్. ఇందులో భాగంగా ర‌ద్దీని పుర‌స్క‌రించుకుని మూడు రోజుల పాటు శ్రీ‌వాణి ఆఫ్…

    Continue Reading

  • పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి

    పతంగుల పండగకు చెరువులను సిద్ధం చేయాలి

    అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌ హైద‌రాబాద్ : పతంగుల పండగ నాటికి చెరువులను సిద్ధం చేయాలని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆదేశించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుంచి 15 వ‌ర‌కూ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌తంగుల పండ‌గ నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. ఈ సారి హైడ్రా అభివృద్ధి చేసిన చెరువుల చెంత కూడా ప‌తంగుల పండ‌గ‌ను నిర్వ‌హించాల‌ని స‌ర్కార్ నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలోహైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్ర స్థాయిలో అభివృద్ధి ప‌నుల‌ను ప‌రిశీలించారు. త‌మ్మిడికుంట‌, కూక‌ట్‌ప‌ల్లిలోని…

    Continue Reading

  • మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒడిశా

    మావోయిస్టు రహిత రాష్ట్రంగా ఒడిశా

    చేస్తామ‌న్న కేంద్ర మంత్రి అమిత్ షా ఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. దేశంలో ఎక్క‌డా మావోయిస్టులు లేకుండా చేస్తామ‌ని ప్ర‌కటించారు. వారిని ఎక్క‌డ ఉన్నా వెతికి ప‌ట్టుకుని ఏరి వేస్తామ‌న్నారు. ఒడిశా కందమాల్ ఎన్‌కౌంటర్‌పై అమిత్ షా ట్వీట్ చేశారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయారని అన్నారు. ఈ ఎన్‌కౌంటర్‌లో కేంద్ర కమిటీ సభ్యుడు గణేష్‌ హతం అయ్యారు. 2026 మార్చి 31 నాటికి…

    Continue Reading

  • సుప‌రిపాల‌న‌కు ఆద్యుడు వాజ్ పేయి

    సుప‌రిపాల‌న‌కు ఆద్యుడు వాజ్ పేయి

    మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ ప్ర‌శంస‌ అమ‌రావ‌తి : భార‌త దేశం గ‌ర్వించ ద‌గిన అరుదైన నాయ‌కుడు అట‌ల్ బిహారి వాజ్ పేయి అని ప్ర‌శంస‌లు కురిపించారు రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్. అమరావతిలో నిర్వహించిన అటల్–మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు కార్యక్రమం జ‌రిగింది. ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, కేంద్ర మంత్రి శివ రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు పీవీఎన్ మాధ‌వ్ తో పాటు మంత్రులు కందుల…

    Continue Reading

  • ట్రాఫిక్ ను క్లియ‌ర్ చేసిన మంత్రి శ్రీ‌హ‌రి

    ట్రాఫిక్ ను క్లియ‌ర్ చేసిన మంత్రి శ్రీ‌హ‌రి

    సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన వాకిటి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లా : రాష్ట్ర మ‌త్స్య‌శాఖ మంత్రి వాకిటి శ్రీ‌హ‌రి సంచ‌ల‌నంగా మారారు. ఆయ‌న చేసిన ప‌నికి జ‌నం ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యారు. ఇందుకు కార‌ణం త‌ను చేసిన మంచి ప‌ని. అధికారిక కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వ‌న‌ప‌ర్తి జిల్లాకు వెళుతున్నారు హైద‌రాబాద్ నుంచి. ఏడో నెంబ‌ర్ బెంగళూరు జాతీయ రహదారి పై బాలానగర్ వద్ద స్కూల్ బస్సు బోల్తా పడింది. ఇదే…

    Continue Reading

  • మ‌హోన్న‌త మాన‌వులు వాజ్ పేయి, ఎన్టీఆర్

    మ‌హోన్న‌త మాన‌వులు వాజ్ పేయి, ఎన్టీఆర్

    ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు అమ‌రావ‌తి : భార‌త దేశం గ‌ర్వించ‌ద‌గిన జాతి ర‌త్నాలు దివంగ‌త ప్ర‌ధాని అట‌ల్ బిహారి వాజ్ పేయి, మాజీ సీఎం , దివంగ‌త నంద‌మూరి తారక రామారావు అని కొనియాడారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. తనకు నిత్యం స్ఫూర్తినిచ్చే నేత ఎన్టీఆర్ అని ముఖ్యమంత్రి అన్నారు. దేశంలో కాంగ్రెస్ వ్యతిరేక భావజాలనికి బీజం వేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ‘ఎన్టీఆర్, వాజ్‌పేయి చాలా…

    Continue Reading

  • ‘కుటుంబం’ అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం

    ‘కుటుంబం’ అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం

    ప్రముఖ సైకాల‌జిస్ట్, ట్రైన‌ర్ క‌విత తుమ్మ‌ల‌ప‌ల్లి హైద‌రాబాద్ : రోజు రోజుకు జీవితం మ‌రింత సంక్లిష్టంగా మారుతోంది. ఈ స‌మ‌యంలో మాన‌వ సంబంధాలు, కుటుంబ బాంధ‌వ్యాలు ఎలా ఉన్నాయ‌నే దానిపై చ‌ర్చ ఈమ‌ధ్య‌న పెరుగుతోంది. ఉరుకు ప‌రుకుల ఒత్తిడిని ఎదుర్కోవ‌డం ప్ర‌తి ఒక్క‌రికీ అల‌వాటుగా మార‌డం ఒకింత ఆశ్చ‌ర్యం క‌లిగించినా ప్ర‌పంచ‌పు పోక‌డ ఇందుకు ప్ర‌ధాన కార‌ణం అని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ క్ర‌మంలో శారీర‌కంగానే కాదు మానసికంగా చితికి పోతున్న వారు ఎంద‌రో. వారికి సాంత్వ‌న…

    Continue Reading

  • ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

    ఘనంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

    శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో తిరుపతి : తిరుపతి శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో గురువారం ఉదయం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఆలయంలో డిసెంబ‌రు 30న వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంది. ఈ సందర్భంగా ఉదయం 7 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపట్టారు. ఇందులో భాగంగా శ్రీ గోవింద రాజస్వామి వారి సన్నిధితో పాటు ఆలయ ప్రాంగణంలోని ఇతర ఆలయాల గోడలు,…

    Continue Reading

  • రోజుకు తిరుమ‌ల‌లో 8 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యం

    రోజుకు తిరుమ‌ల‌లో 8 ల‌క్ష‌ల ల‌డ్డూల విక్ర‌యం

    వెల్ల‌డించిన టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు తిరుమ‌ల : వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం సంద‌ర్బంగా టీటీడీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాట్ల‌పై ఆరా తీశారు చైర్మ‌న్ బీఆర్ నాయుడు. గురువారం ఆయ‌న ఆక‌స్మిక త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్బంగా భ‌క్తులతో సంభాషించారు. ఏర్పాట్ల‌పై ఆరా తీశారు. ల‌డ్డూలు ఎలా ఉన్నాయంటూ అడిగారు. ఆ త‌ర్వాత నేరుగా టీటీడీ ఆధ్వ‌ర్యంలోని ల‌డ్డూ విక్ర‌య కౌంట‌ర్ల వ‌ద్ద‌కు వెళ్లారు. అక్క‌డ సిబ్బందిని , పనితీరును స్వ‌యంగా ప‌రిశీలించారు. భక్తులు సంతృప్తి వ్య‌క్తం చేశారు…

    Continue Reading

  • చెంచుల‌పై ఆంక్ష‌లు ఎత్తి వేయాలి

    చెంచుల‌పై ఆంక్ష‌లు ఎత్తి వేయాలి

    ఎమ్మెల్యే భూమా అఖిల‌ప్రియా రెడ్డి అమ‌రావ‌తి : ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మ‌ర్యాద పూర్వ‌కంగా ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబు నాయుడును క‌లిశారు. ఈసంద‌ర్బంగా త‌మ నియోజ‌క‌వ‌ర్గంలో నెల‌కొన్న ప్ర‌ధాన స‌మ‌స్య‌ల‌ను ఆమె ఏక‌రువు పెట్టారు. ప్ర‌ధానంగా వెదురు ఉత్పత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్న చెంచులు ఎదుర్కొంటున్న ఇబ్బందుల‌ను తొల‌గించాల‌ని కోరారు. ప్ర‌ధానంగా ఫారెస్ట్ అధికారులు విధించిన ఆంక్షలు నిజంగా బాధాకరమైనవని పేర్కొన్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ వారు రెండు రోజులుగా చేస్తున్న నిరసన నేపథ్యంలో…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports