Author: VijayaBhaskar
చంద్రబాబు నాయుడుపై భగ్గుమన్న పాశం యాదగిరి
హైదరాబాద్ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన గాడి తప్పిందని అన్నారు. ఇక్కడ పోలీసు శాఖ…
ప్రశ్నించడాన్ని ఎవరూ చంపలేరు : రావణ్
అమరావతి : ప్రశ్నించడం అన్నది ప్రజాస్వామ్యానికి మూలం, ముఖ్యం కూడా. ప్రభుత్వాన్ని ప్రత్యేకించి వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల తరపున గొంతు వినిపిస్తూ వస్తున్నారు యూట్యూబర్ రావణ్. ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి,…
గుడివాడ అమర్నాథ్ మహిళలకు క్షమాపణ చెప్పాల్సిందే
అమరావతి : రాష్ట్రంలో మహిళలు తల దించుకునేలా వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హోం మంత్రి…
రూ.34 కోట్లతో దేవాలయాల అభివృద్ధి
ప్రకటించిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. టీటీడీ నిధులతో రూ.34 కోట్లతో కుప్పంలోని దేవాలయాలను అభివృద్ధి చేస్తామని…
జగన్ రప్పా రప్పా క్రెడిట్ మాకొద్దు
శ్రీ సత్యసాయి జిల్లా : ఏపీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలో…
గోదావరి పుష్కరాల ఏర్పాట్ల కోసం రూ. 1500 కోట్లు
అమరావతి : ఏపీలో గోదావరి పుష్కరాల పనుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ. 1500 కోట్లు మంజూరు చేశారు. ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు రాష్ట్ర పురపాలిక…
9న నెట్ ఫ్లిక్స్ లో రామ్ చరణ్ పెద్ది స్ట్రీమింగ్
ముంబై : బుచ్చిబాబు సన దర్శకత్వం వహించిన చిత్రం పెద్ది. ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు రామ్ చరణ్ , జాహ్నవి కపూర్, జగపతి బాబు, శివ రాజ్ కుమార్.…
కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాలు కేటాయించాలి
హైదరాబాద్ : భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సర్కార్ జగిత్యాల ప్రాంతానికి కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేసిందన్నారు. శనివారం…
అనితా రాధాకృష్ణన్ అరెస్ట్ సబబే : మాణిక్కం ఠాగూర్
చెన్నై | మాజీ మంత్రి, డీఎంకే నేత అనితా రాధాకృష్ణన్ అరెస్టుపై తీవ్రంగా స్పందించారు తమిళనాడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ మాణిక్యం ఠాగూర్ . శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు.…
తెలుగు చలనచిత్ర నిర్మాత మండలి ఎన్నికలు ఎప్పుడు..?
హైదరాబాద్ : ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు తెలుగు చలన చిత్ర నిర్మాత మండలి (టీఎఫ్ పీసీ ) ఎన్నికల కోసం. విశ్వసనీయ వర్గాల మేరకు వచ్చే సెప్టెంబర్ నెలలో…
12 ఏళ్ల మోదీ పాలనా కాలంలో ఉద్యోగాలు ఎక్కడ..?
న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యురాలు మహూవా మోయిత్రా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం ఇంకా…
కొణిజేటి రోశయ్య జీవితం స్పూర్తిదాయకం : జగన్
తాడేపల్లిగూడెం : ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, దివంగత కొణిజేటి రోశయ్య జయంతి జూలై 4. ఈ సందర్బంగా ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు మాజీ సీఎం జగన్ మోహన్…
ముగిసిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతి : తిరుపతి నగరానికి అతి సమీపంలో ఉన్న అప్పలాయగుంటలో వెలసిన పుణ్య క్షేత్రం శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించిన…
అక్టోబర్ 15న రానున్న రజనీకాంత్ జైలర్ -2
చెన్నై : తమిళ చలన చిత్ర పరిశ్రమలో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు నెల్సన్ దిలీప్ కుమార్. తను దర్శకత్వం వహించిన చిత్రం జైలర్. ఇందులో సూపర్ స్టార్…
సమంత ‘మా ఇంటి బంగారం’ అద్భుతం
హైదరాబాద్ : నేషనల్ క్రష్ నటి సమంత రుత్ ప్రభు ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు. తను నందిని రెడ్డి దర్శకత్వం వహించిన తాజా చిత్రం మా ఇంటి…
నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ గదుల అక్రమ బుకింగ్
తిరుపతి జిల్లా : తిరుమలలో సామాన్య భక్తులకు కేటాయించే టీటీడీ వసతి గదులను నకిలీ ఆధార్ కార్డులతో అక్రమంగా పొందుతూ, గదులు దొరకని భక్తులకు అధిక ధరలకు విక్రయించి అక్రమ…
ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉపాధి
అమరావతి : ఏబీఐఎస్ ప్రోటీన్స్ ప్లాంట్ ద్వారా 400 మందికి ఉపాధి కల్పించడం పట్ల ప్రశంసలు కురిపించారు సీఎం చంద్రబాబు నాయుడు . కోళ్ల పెంపకం దారులకు మేలు జరిగేలా…
జగన్ అబద్ధాలకు అంబాసిడర్ : అచ్చెన్నాయుడు
అమరావతి : ఈ-పంట నమోదుపై గొడ్డలి పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగన్, ఆయనకు అనుకూలంగా వ్యవహరిస్తున్న సాక్షి పత్రిక చేస్తున్న అసత్య ప్రచారం పూర్తిగా నిరాధారమని రాష్ట్ర వ్యవసాయ శాఖ…
తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసిన కేసీఆర్ : భట్టి విక్రమార్క
హైదరాబాద్ : తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం మోపిన రుణ భారాన్ని తక్కువ చేసి…
శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మవారి ఆలయం, అనుబంధ ఆలయాలలో జూలై నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలను శుక్రవారం వెల్లడించింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక…