Author: VijayaBhaskar

  • ఏపీ సీఐఐ స‌ద‌స్సుకు విశాఖ ముస్తాబు

    ఏపీ సీఐఐ స‌ద‌స్సుకు విశాఖ ముస్తాబు

    స‌క్సెస్ చేయాల‌ని ఆదేశించిన చంద్ర‌బాబు విశాఖ‌ప‌ట్నం : అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఏపీ సీఐఐ స‌మ్మిట్ 2025 కు విశాఖ‌ప‌ట్నం న‌గ‌రం వేదిక కానుంది. ఈనెల 14, 15వ తేదీల‌లో రెండు రోజుల పాటు నిర్వ‌హిస్తోంది రాష్ట్ర కూట‌మి స‌ర్కార్. ఇందులో భాగంగా స‌చివాల‌యంలో సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు స‌మీక్ష చేప‌ట్టారు. ఎప్ప‌టిక‌ప్పుడు నిర్వాహ‌కుల‌కు సూచ‌న‌లు చేస్తూ మంత్రుల‌కు దిశా నిర్దేశం చేశారు. ఇందులో భాగంగా ఇప్ప‌టికే సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు రాష్ట్ర ఐటీ శాఖ…

    Continue Reading

  • చెరువుల‌తో పాటు నాలాల అభివృద్ది చేస్తాం

    చెరువుల‌తో పాటు నాలాల అభివృద్ది చేస్తాం

    స్ప‌ష్టం చేసిన హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు చెరువులు, నాలాల‌పై . గొలుసుక‌ట్టు చెరువుల‌కు ప్రాణాధార‌మైన నాలాలను కూడా ప‌రిర‌క్షించు కోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. అప్ప‌డే న‌గ‌రంలో వ‌ర‌ద‌ల‌ను నివారించ‌గ‌ల‌మ‌ని చెప్పారు. చెరువుల ఆవ‌శ్య‌క‌త‌ను వివ‌రిస్తూ ఒక ఎక‌రం ప‌రిధిలో మీట‌రు లోతులో 4 మిలియ‌న్ లీట‌ర్ల నీటిని ఆప‌గ‌ల‌మ‌న్నారు. ఈ లెక్క‌న వ‌ర‌ద‌ల‌ను నివారించ‌డానికి చెరువులు ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన…

    Continue Reading

  • శ్రీ అయ్య‌ప్ప స్వామి స‌న్నిధిలో హోం మంత్రి

    శ్రీ అయ్య‌ప్ప స్వామి స‌న్నిధిలో హోం మంత్రి

    స్వామిని ద‌ర్శించు కోవ‌డం పూర్వ జ‌న్మ సుకృతం అమ‌రావ‌తి : రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత పవిత్ర కార్తీక మాసం సంద‌ర్బంగా శ్రీ అయ్యప్ప స్వామి అంబలం పూజలో పాల్గొన్నారు. స్వామి వారికి పూజ‌లు చేయ‌డం, ఇందులో పాల్గొన‌డం త‌న పూర్వ జ‌న్మ సుకృత‌మ‌ని, తాను దీనిని అదృష్టంగా భావిస్తున్న‌ట్లు తెలిపారు. వేలాదిగా తరలి వచ్చిన అయ్యప్ప స్వాముల సమక్షంలో ఆ హరిహరసుతుడికి అంబలం పూజ నిర్వహించడం మ‌రింత ఆనందం క‌లిగించింద‌ని పేర్కొన్నారు. శరణం…

    Continue Reading

  • కేంద్ర మంత్రి చౌహాన్ తో సీఎం భేటీ

    కేంద్ర మంత్రి చౌహాన్ తో సీఎం భేటీ

    న‌ష్ట ప‌రిహారం వెంట‌నే చెల్లించాలి అమ‌రావ‌తి : కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. తన ఆహ్వానం మేరకు క్యాంప్ కార్యాలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రితో దాదాపు గంట సేపు వివిధ అంశాలపై చర్చించారు. ఇటీవల మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రం ఎదుర్కొన్న నష్టాన్ని సీఎం ఆయనకు వివరించారు. రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద ఉన్న రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం…

    Continue Reading

  • 14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం

    14న తిరుపతిలో కార్తీక దీపోత్సవం

    ఘ‌నంగా ఏర్పాట్లు చేసిన టీటీడీ తిరుపతి : పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబరు 14వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇందు కోసం పరిపాలన మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టిటిడి విస్తృత ఏర్పాట్లు చేపడుతోంది. ఇదిలా ఉండ‌గా ఈనెల…

    Continue Reading

  • ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై స‌మీక్ష‌

    ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై స‌మీక్ష‌

    మ‌రింత అభివృద్ది చేసేందుకు చ‌ర్య‌లు తీసుకోవాలి తిరుమల : తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ను మరింత అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శన క్యూలైన్ల నిర్వహణను మరింత పటిష్టం చేసేందుకు వైకుంఠం క్యూ…

    Continue Reading

  • బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్బంగా ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

    బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్బంగా ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

    ప్ర‌క‌టించిన టీటీడీ జేఈవో వి. వీర‌బ్రహ్మం తిరుప‌తి : తిరుప‌తిలోని తిరుచానూరు శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ వారి కార్తీక బ్రహ్మోత్స‌వాలు ఈనెల 17 నుంచి 25 వ‌ర‌కు ఘ‌నంగా జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్బంగా జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం ఆధ్వ‌ర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు కొన‌సాగుతున్నాయి. ఇందులో భాగంగా భార‌త రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ఈ ఉత్స‌వాల‌లో పాల్గొంటున్నార‌ని వెల్ల‌డించారు. 17వ తేదీ సాయంత్రం రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌పున దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయ‌ణ రెడ్డి…

    Continue Reading

  • శ్రీ ప‌ద్మావ‌తి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు

    శ్రీ ప‌ద్మావ‌తి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృత ఏర్పాట్లు

    స్ప‌ష్టం చేసిన టీటీడీ జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం తిరుప‌తి : శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు టీటీడీ జేఈవో వి. వీర‌బ్ర‌హ్మం. అంత‌కు ముందు ఏర్పాట్ల‌ను ప‌రిశీలించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుచానూరులో ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరుగుతోందని, భక్తుల రద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. ఆలయాలకు మహిళా భక్తుల సంఖ్య పెరుగుతోందని, బ్రహ్మోత్సవాలకు మరింత రద్దీ ఉండే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా తిరుచానూరు బ్రహ్మోత్సవాలకు భక్తులను టిటిడి…

    Continue Reading

  • దొంగ ఓట్లు వేసినా ప‌ట్టించుకోని ఖాకీలు

    దొంగ ఓట్లు వేసినా ప‌ట్టించుకోని ఖాకీలు

    నిప్పులు చెరిగిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ హైద‌రాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక‌ల్లో దొంగ ఓట్లు వేస్తున్నా పోలీసులు చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీఆర్ఎస్ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్. పోలింగ్ ముగిసిన అనంత‌రం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అక్రమాలకు మూడు నాలుగు నెలల ముందే రేవంత్ రెడ్డి తెరతీశారని ఆరోపించారు. త‌మ‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 20 వేల దొంగ ఓటర్లను ఓటర్ల జాబితాలో చేర్చారని…

    Continue Reading

  • శాంస‌న్ సీఎస్కే కెప్టెన్ కానున్నాడా..?

    శాంస‌న్ సీఎస్కే కెప్టెన్ కానున్నాడా..?

    రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చెన్నై మ‌ధ్య బిగ్ డీల్ చెన్నై : వ‌చ్చే ఏడాది 2026లో జ‌రగ‌బోయే ఐపీఎల్ లో అంద‌రి క‌ళ్లు మంగ‌ళ‌వారం పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ పైనే ఉన్నాయి. ప్ర‌ధానంగా త‌న‌ను ఢిల్లీ క్యాపిట‌ల్స్, కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్, స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ తో పాటు లక్నో సూప‌ర్ జెయింట్స్ సైతం ప్లాన్ చేశాయి. ఇప్ప‌టి వ‌ర‌కు అత్య‌ధిక కాలం సంజూ శాంస‌న్ రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports