Author: VijayaBhaskar
-

శ్రీ పద్మావతి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వెల్లడించిన టీటీడీ జేఈవో వి.వీరబ్రహ్మం తిరుపతి : నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు జరుగనున్నాయి తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని నవంబరు 11వ తేది మంగళవారం నాడు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్ర నామార్చాన, శుధ్ధి నిర్వహించనున్నారు. ఆనంతరం ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ…
-

శ్రీ కపిలేశ్వరాలయంలో లక్ష బిల్వార్చన
పెద్ద ఎత్తున హాజరైన భక్తులు తిరుపతి : తిరుపతి లోని సుప్రసిద్ద శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష బిల్వార్చన సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం 3 గంటలకు సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహించారు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు లక్ష బిల్వార్చన సేవ జరిగింది. ఇందులో లక్ష బిల్వ పత్రాలతో స్వామి వారిని అర్చించారు. సాయంత్రం శ్రీ…
-

హైడ్రా కాపాడిన పార్కులో వనభోజనాలు
సత్యనారాయణ వ్రతం నిర్వహించి సంబరాలు హైదరాబాద్ : హైడ్రాకు రోజు రోజుకు నగర వాసుల నుంచి మద్దతు పెరుగుతోంది. నిజాంపేట మున్సిపాలిటీ కోశల్యానగర్లోని హైడ్రా కాపాడిన బనియన్ ట్రీ పార్కులో స్థానికులు వన భోజనాలు చేశారు. కార్తీకమాసం కావడంతో సత్యనారాయణ వ్రతం నిర్వహించారు. నిజాంపేట మున్సిపాలిటీలో ఇటీవల రెండు పార్కులను హైడ్రా కాపాడింది. బృందావన్ కాలనీలో 2300 గజాల పార్కును కాపాడగా, కౌశల్యానగర్ కాలనీలోని 300ల గజాల విస్తీర్ణంలో ఉన్న బనియన్ ట్రీ పార్కును కబ్జాల నుంచి…
-

రైతుల ప్రచారం కాంగ్రెస్ పై ఆగ్రహం
మోసం చేసిందంటూ మండిపాటు హైదరాబాద్ : అన్నం పెట్టే అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ తమను మోసం చేసిందని ఆరోపించారు. వారిని గెలిపిస్తే మరోసారి మోసం చేస్తారని మండిపడ్డారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో వారు పాల్గొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయొద్దంటూ కోరారు. కనీస మద్దతు ధర కల్పించడం లేదని, పంటలు నష్ట పోయినా ఇప్పటి వరకు నష్ట పరిహారం ప్రకటించ లేదని, కనీసం…
-

జన్ సురాజ్ పార్టీ బీజేపీకి వ్యతిరేకం
ప్రశాంత్ కిషోర్ షాకింగ్ కామెంట్స్ బీహార్ : ప్రముఖ ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాము భారతీయ జనతా పార్టీకి పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. బీహార్లో కూటమిని తోసిపుచ్చారు ప్రశాంత్ కిషోర్ . తన పార్టీ సూత్రాలపై రాజీ పడటం కంటే ప్రజలతో కలిసి పని చేయడం కొనసాగించడానికి ఇష్టపడతానని స్పష్టం చేశారు . బిజెపి నేతృత్వంలోని కేంద్రం గుజరాత్కు…
-

డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే అభివృద్ది సాధ్యం
స్పష్టం చేసిన విద్యా, ఐటీ శాఖ మంత్రి లోకేష్ బీహార్ : డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే బీహార్ లో అభివృద్ది సాధ్యమవుతుందని అన్నారు విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఆయన బీహార్ లో సీఎం నితీష్ కుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తు బాగుండాలంటే ఎన్డీయే కూటమి ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. దేశంలో , రాష్ట్రంలో సమర్తవంతమైన నాయకత్వం ఉందన్నారు.…
-

మహిళల క్రికెట్ భవిష్యత్తుకు ఢోకా లేదు
స్టార్ ఉమెన్ క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ముంబై : ఐసీసీ వన్డే వరల్డ్ కప్ విజేత జట్టులో కీలక పాత్ర పోషించిన జెమీమా రోడ్రిగ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో భారత మహిళా క్రికెట్ మరింత పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ముంబైలో మీడియాతో మాట్లాడారు. తమ గెలుపు వెనుక కఠోర శ్రమ దాగి ఉందన్నారు. ఈ క్రెడిట్ అంతా తమది కాదని, తమను తయారు చేసిన, విశ్వ విజేతలుగా నిలిపేందుకు సహాయం చేసిన తమ…
-

చెన్నై చెంతకు స్టార్ క్రికెటర్ శాంసన్
సీఎస్కే రాజస్థాన్ రాయల్స్ మధ్య చర్చలు చెన్నై : ఐపీఎల్ మెగా టోర్నీ వచ్చే ఏడాది జరగనున్నప్పటికీ ఇప్పటి నుంచే సందడి మొదలైంది. దీనికి ప్రధాన కారణం మినీ మెగా వేలం పాటకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆయా జట్లకు సంబంధించిన మేనేజ్మెంట్ లకు కీలక ఆదేశాలు జారీ చేసింది బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ. దీంతో ఆయా జట్లు మల్లగుల్లాలు పడుతున్నాయి. ఎవరిని చేర్చుకోవాలి, ఇంకెవరిని వదులు కోవాలనేది. గతంలో అత్యధిక ధరకు అమ్ముడు పోయాడు…
-

సందడి చేసిన రామ్ చరణ్, జాన్వీ కపూర్
సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారిన రెహమాన్ హైదరాబాద్ : అందరి దృష్టి ఇప్పుడు బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న పెద్ది మూవీపై ఉంది. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చింది. రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇదే సమయంలో ఈ సినిమాలో కీలక పాత్ర పోషించారు కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్. తాజాగా హైదరాబాద్ లో మ్యూజిక్ లెజెండ్ అల్లా రఖా రెహమాన్ సంగీత కచేరి చేపట్టారు.…
-

ఏనుగుల సంరక్షణపై దృష్టి సారించాలి
స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్చిత్తూరు జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొణిదల ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఆయన తిరుపతి జిల్లాలోని అటవీ ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రత్యేకించి ఎర్ర చందనం స్మగ్లింగ్ పై ఉక్కు పాదం మోపుతామని వార్నింగ్ ఇచ్చారు. ఇదే సమయంలో ఆదివారం చిత్తూరు జిల్లా పలమనేరు లోని కుంకీ ఏనుగుల క్యాంప్ ను సందర్శించారు. అటవీ శాఖ అధికారులతో సమీక్ష చేపట్టారు. ప్రధానంగా కర్ణాటక…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed











