Author: VijayaBhaskar
మహేష్ బాబుకు యుఫోరియా తెగ నచ్చేసింది
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు గుణశేఖర్ హైదరాబాద్ : తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా తను సామాజిక సమస్యను ప్రస్తావిస్తూ…
రాజధాని అమరావతి ఆత్మ గౌరవానికి ప్రతీక
బిల్లుకు ఆమోదం పొందడం సంతోషం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజధాని అమరావతి ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. లోక్సభలో…
శ్రీ కోదండ రామునికి పట్టు వస్త్రాల సమర్పణ
సమర్పించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట/ తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా…
ఆర్డీటీ సేవలకు ఇక ఆటంకాలు ఉండవు
స్పష్టం చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ అనంతపురం జిల్లా : సామాజిక సేవలో నిమగ్నమైన ఆర్డీటీ సంస్థను అభినందనలతో ముంచెత్తారు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. ఆర్.డి.టి.…
స్వర్ణాంధ్ర ఫౌండేషన్ కు ఒప్పో భారీ విరాళం
రూ. 50.59 లక్షల చెక్కును అందించిన ఎండీ అమరావతి : ఏపీ కూటమి సర్కార్ కు భారీ ఎత్తున విరాళాలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో…
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం : సీఎం
నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందన్నారు. హామీగా కాకుండా…
రోడ్ షోలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
కేరళ సర్కార్ పై భగ్గుమన్న వైనం కేరళ : సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా కాంగ్రెస్…
చంద్రబాబు నాయుడు హీరో జగన్ విలన్
రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : రాష్ట్రంలో వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు…
కూటమి సర్కార్ దుబారాకు అంతులేదు
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిలా రెడ్డి విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ కి రూపాయి…
చేనేత కార్మికులకు ఏపీ సర్కార్ చేయూత
నేతన్నలను నిర్లక్ష్యం చేసిన జగన్ రెడ్డి అమరావతి : ఏపీ సర్కార్ నేతన్నలకు చేయూత ఇస్తోందని అన్నారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. బుధవారం ఆమె అనకాపల్లి…
30 వేల మందిని తొలగించిన ఒరాకిల్
ఐటీ కంపెనీలలో లే ఆఫ్స్ కొనసాగింపు అమెరికా : ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఒరాకిల్ బుధవారం కోలుకోలేని షాక్ ఇచ్చింది తమ కంపెనీలో పని చేస్తున్న సాఫ్ట్ వేర్…
300ల గజాల స్థలాన్ని కాపాడిన హైడ్రా
కాలువను కబ్జా చేసి ప్లాట్లుగా విక్రయించిన వైనంహైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో కబ్జాదారులకు చుక్కలు చూపిస్తోంది హైడ్రా. కబ్జాదారులు, భూ అక్రమార్కులకు షాక్ ఇచ్చింది. తాజాగా జూబ్లీహిల్స్లో గజం స్థలం…
తెప్పపై శ్రీరామచంద్ర మూర్తి కటాక్షం
భక్తులకు అభయం ఇచ్చిన స్వామి వారు తిరుపతి : తిరుపతిలోని శ్రీ కోదండ రామస్వామి తెప్పోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా సాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజు రాత్రి శ్రీ రామచంద్ర…
తిరుమల శ్రీవారి సన్నిధిలో ఏపీ గవర్నర్
కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు తిరుమల : తిరుమల శ్రీవారిని ఏపీ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్ కు…
ఘాట్ రోడ్డులో మరమ్మత్తులు జర భద్రం
కీలక ప్రకటన చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల : భక్తుల సౌకర్యార్థం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో (తిరుమల నుండి తిరుపతి వెళ్ళే కనుమ దారి) బీ.టీ రోడ్డు…
చంద్రబాబు, జగన్ మౌనం షర్మిలా రెడ్డి ఆగ్రహం
దళిత క్రిష్టియన్లకు కేంద్రం అన్యాయం విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు కేంద్ర సర్కార్ నిర్వాకంపై. తాజాగా దళిత క్రిష్టియన్లకు సంబంధించి…
ఏపీ చేనేత రంగానికి స్కోచ్ అవార్డు
ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అమరావతి : కూటమి ప్రభుత్వ ప్రోత్సాహంతో ఏపీ చేనేత రంగం అభివృద్ధి పథంలో దూసుకెళుతోంది. ‘వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్’ పథకం కింద రాష్ట్రానికి…
ఏపీ సర్కార్ పై జూపల్లి కృష్ణారావు ఫైర్
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై సీరియస్ హైదరాబాద్ : శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీని విమర్శించారు రాష్ట్ర సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి జూపల్లి కృష్ణారావు. శ్రీశైలం జలాశయం నీటి…
దళిత క్రిస్టియన్లపై సుప్రీం తీర్పు బాధాకరం
కేంద్ర సర్కార్ నిర్వాకమేనన్న వైఎస్ షర్మిలా విజయవాడ : దళిత క్రిస్టియన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు బాధాకరమని, ఇది పూర్తిగా కేంద్రంలోని బీజేపీ , మోదీ, షా ద్వయం చేసిన…
క్వాంటం వ్యాలీలో మౌలిక సదుపాయాల కల్పన
కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం ఆదేశం అమరావతి : అమరావతి లోని క్వాంటం వ్యాలీలో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి తక్షణమే కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు సీఎం నారా చంద్రబాబు…