Author: VijayaBhaskar
చిన్నశేష వాహనంపై విహరించిన శ్రీ కోదండ రాముడు
ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధవారం ఉదయం 8 గంటలకు చిన్నశేష వాహనంపై…
శ్రీవారి భక్తులకు ఉగాది శుభాకాంక్షలు : టీటీడీ
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర తిరుపతి : శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా టిటిడి ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు…
టీటీడీ ట్రస్టులకు రూ.70 లక్షలు విరాళం
అభినందించిన ఈవో ముద్దాడ రవిచంద్ర తిరుపతి : కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా వినుతికెక్కింది తిరుమల. ఇక్కడ కొలువైన శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ప్రతినిత్యం కోట్లాది మంది వస్తుంటారు.…
స్వేచ్ఛ కుటుంబానికి జేసీహెచ్ఎస్ఎల్ ఆసరా
రూ. 50,000 ఆర్థిక సాయం అందజేసిన ప్రెసిడెంట్ హైదరాబాద్ : ది జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ తన ఉదారతను చాటుకుంది. గత సంవత్సరం జూన్ నెలలో మరణించిన ది…
అక్షయ పాత్ర అరుదైన రికార్డ్
5 బిలియన్ భోజనాల మైలు రాయి న్యూఢిల్లీ : ఇస్కాన్ కు చెందిన అక్షయ పాత్ర అరుదైన రికార్డు సాధించింది. సంస్థ ప్రారంభించి నేటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది.…
గుడ్ మార్నింగ్ చెప్పడం తప్ప చేసిందేమీ లేదు
మాజీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిపై సవిత సెటైర్ శ్రీ సత్యసాయి జిల్లా : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత నిప్పులు చెరిగారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం…
కానిస్టేబుల్ షేక్ ఫౌజియాకు డీజీపీ అభినందన
జాతీయ ఫెన్సింగ్ పోటీల్లో రజత పతకం హైదరాబాద్ : తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పోలీస్ కానిస్టేబుల్ షేక్ ఫౌజియాను అభినందించారు. జమ్మూ , కాశ్మీర్లో జరిగిన…
నేషనల్ హీరోగా మారిన సంజు శాంసన్
వరల్డ్ కప్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ కేరళ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ లో అద్బుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు…
తిరుచానూరు శ్రీ పద్మావతి ఆలయంలో ఉగాది వేడుకలు
పుష్ప పల్లకిలో భక్తులను కటాక్షించనున్న అమ్మ వారు తిరుపతి : సిరులతల్లి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మార్చి 19వ తేదీన గురువారం ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు.…
తప్పు చేసిన వారికి చంద్రబాబు అండదండలు
నిప్పులు చెరిగిన మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అమరావతి : ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆయన సీఎం నారా చంద్రబాబు నాయుడును…
టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా, ఆందోళన అమరావతి : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆధ్వర్యంలో ధర్నా,…
20 లక్షల ఉద్యోగాల కల్పనే సర్కార్ లక్ష్యం
కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్ అమరావతి : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 20 లక్షలకు పైగా…
రాష్ట్రాన్ని ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్ గా అభివృద్ధి చేయాలి
స్పష్టం చేసిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్ గా…
క్రికెటర్ తిలక్ వర్మను సత్కరించిన సీఎం
ప్రభుత్వం తనకు అండగా ఉంటుందని హామీ హైదరాబాద్ : భారత క్రికెట్ కు చెందిన ఆటగాడు తిలక్ వర్మ మర్యాద పూర్వకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిని కలిశారు.…
గవర్నర్ సత్కారం సంజు శాంసన్ సంతోషం
భవిష్యత్తులో కేరళకు మంచి పేరు తేవాలి కేరళ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ టోర్నీలో అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టు కోవడమే కాదు నేషనల్ హీరోగా మారి పోయాడు కేరళకు…
వైభవ్ సూర్యవంశీ గట్స్ ఉన్న క్రికెటర్
ప్రశంసలు కురిపించిన సంజు శాంసన్ న్యూఢిల్లీ : కేరళ స్టార్ క్రికెటర్, టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గ్రహీత సంజు శాంసన్ కీలక వ్యాఖ్యలు…
సంజు శాంసన్ ఆటగాడే కాదు మనసున్నోడు
ప్రశంసలు కురిపించిన సూర్య కుమార్ యాదవ్ న్యూఢిల్లీ : భారత క్రికెట్ జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను…
బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ
శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో తిరుపతి : తిరుపతి శ్రీ కోదండ రామస్వామి వారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, తోమాల,…
ఏప్రిల్ 1న ఒంటిమిట్టలో సీతారాముల కళ్యాణోత్సవం
పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు తిరుపతి : ప్రముఖ పుణ్య క్షేత్రం ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో మార్చి 27 నుంచి బ్రహ్మోత్సవలు ప్రారంభం కానున్నాయి. ఇందులో…
కేంద్ర సర్కార్ నిర్వాకం కూలీలకు శాపం
నిప్పులు చెరిగిన ఏపీపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి అమరావతి : కేంద్ర సర్కార్ నిర్వాకం కారణంగా కోట్లాది మంది కూలీలకు ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీపీసీసీ…