Author: VijayaBhaskar
గ్రంథాలయాల అభివృద్దికి కృషి చేస్తా
స్పష్టం చేసిన మంత్రి నారా లోకేష్ గుంటూరు జిల్లా : మంగళగిరి నియోజకవర్గం పెనుమూలిలో గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు మంత్రి నారా లోకేష్. సోమవారం మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండలం…
క్రీడా రంగానికి ప్రజా ప్రభుత్వం సహకారం
అందిస్తున్న సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : తమ ప్రజా సర్కార్ క్రీడా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ గచ్చిబౌలి జీఎంసీ…
ఇషాన్ కిషన్ గర్ల్ ఫ్రెండ్ వైరల్
టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో అహ్మదాబాద్ : సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అద్భుతం చేసింది. సమిష్టి కృషితో సత్తా చాటింది. అందరి అంచనాలు…
సంజు శాంసన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్
5 ఇన్నింగ్స్ లు 321 పరుగులతో రికార్డ్ అహ్మదాబాద్ : కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్ అరుదైన ఘనతను సాధించాడు. ఐసీసీ టి20 వరల్డ్ కప్ ఫార్మాట్ లో…
గూగుల్ సీఈఓ వేతనం రూ. 6,300 కోట్లు
ప్రపంచంలోనే అత్యధిక జీతం సుందర్ కు అమెరికా : ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫా బెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కీలక…
టీం ఇండియా తప్పకుండా గెలుస్తుంది
ఆధ్యాత్మిక వక్త , కోచ్ జయా కిషోరి కామెంట్స్ అహ్మదాబాద్ : ప్రముఖ భారతీయ ఆధ్యాత్మిక వేత్త, శిక్షకురాలు జయా కిషోరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆమె గుజరాత్…
ప్రతి పల్లెకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తాం
శాసన సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ వెల్లడి అమరావతి : ఏపీలోని ప్రతి పల్లెతో పాటు తాండాలో స్వచ్ఛమైన, శుద్దమైన తాగు నీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు డిప్యూటీ…
ఉన్న పిల్లలకే దిక్కు లేదు..ముగ్గుర్ని కనమంటే ఎలా..?
ఏపీ కూటమి సర్కార్ పై భగ్గుమన్న వైఎస్ షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. తాజాగా ఏపీ సీఎం నారా…
ప్రాజెక్టుల నిర్మాణాల్లో రాజీ పడే ప్రసక్తి లేదు
నాణ్యత పాటించక పోతే చర్యలు తప్పవు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల పనితీరుపై సమీక్ష చేపట్టారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల…
కళ్యాణ మండపం ఏర్పాటుకు సహకరిస్తా
కీలక ప్రకటన చేసిన ఎంపీ డీకే అరుణ రెడ్డి నారాయణపేట జిల్లా : మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ భరత సింహా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.నారాయణపేట జిల్లా…
మహిళలకు టీవీకే విజయ్ వరాల జల్లు
అధికారంలోకి వస్తే నెలకు రూ. 2500 చెన్నై : మహిళా దినోత్సవం వేళ టీవీకే పార్టీ చీఫ్ , ప్రముఖ నటుడు విజయ్ సంచలన ప్రకటన చేశారు. మహిళలకు తీపి…
మోదీ సర్కార్ నిర్ణయం కూలీలకు శాపం
ఆవేదన వ్యక్తం చేసిన వైఎస్ షర్మిలా రెడ్డి అమరావతి : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. కార్పొరేట్…
సంజు శాంసన్ పై కన్నేసిన న్యూజిలాండ్
ఫైనల్ మ్యాచ్ లో తను ఒక్కడే కీలకం అహ్మదాబాద్ : ఐసీసీ టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ముగింపు దశకు చేరుకుంది. ఇవాల్టితో కథ క్లోజ్ అవుతుంది. టీం…
అంతిమ పోరులో విశ్వ విజేత ఎవరో
అహ్మదాబాద్ లో ఇండియా వర్సెస్ కీవీస్ అహ్మదాబాద్ : అందరి కళ్లు ఇప్పుడు అహ్మదాబాద్ పైనే ఉన్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో తలపడేందుకు సిద్దమయ్యాయి న్యూజిలాండ్, భారత జట్లు.…
సూర్యకుమార్ యాదవ్ రిటైర్మెంట్ ..?
జోరుగా క్రికెట్ వర్గాలలో చర్చ హైదరాబాద్ : ప్రపంచ క్రికెట్ లోని పొట్టి ఫార్మాట్ లో అత్యంత విజయవంతమైన స్కిప్పర్ గా పేరు పొందాడు ముంబైకి చెందిన సూర్య భాయ్…
సంజు సామ్సన్ రియల్ మ్యాచ్ విన్నర్
ప్రశంసలు కురిపించిన మాజీ కెప్టెన్ , కోచ్ ముంబై : భారత జట్టు మాజీ కెప్టెన్, కోచ్ , క్రికెట్ కామెంటేటర్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాజాగా ఇండియా…
99 రోజుల యాక్షన్ ప్లాన్ బక్వాస్ : హరీశ్ రావు
కాంగ్రెస్ సర్కార్ పై మాజీ మంత్రి ఆగ్రహం హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ‘ప్రజా పాలన –…
జస్ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్ సింప్లీ సూపర్
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ముంబై : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ నిఖంజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియా సెమీ…
రైసినా డైలాగ్ సదస్సుకు సీఎం చంద్రబాబు నాయుడు
ఢిల్లీలో జరిగే రైసినా డైలాగ్ 2026 సదస్సు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఇవాళ జరిగే ప్రతిష్టాత్మక రైసినా డైలాగ్ 2026…
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక పై ఫోకస్
ప్రజా భవన్ లో కీలక సమావేశం హైదరాబాద్ : రాష్ట్ర సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం.మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో హైదరాబాద్…