Author: VijayaBhaskar
కోట్లాది రూపాయల విలువైన స్థలం స్వాధీనం
హైదరాబాద్ లో దూకుడు పెంచిన హైడ్రా హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ ఆద్వర్యంలో ఏర్పాటైన హైడ్రా దూకుడు పెంచింది. ఇందులో భాగంగా ఆక్రమణలకు గురైన ప్రభుత్వ స్థలాలు, పార్కులు, చెరువులను…
కలిసికట్టుగా ఆడాం నమీబియాపై గెలిచాం
భారత జట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన కీలకమైన టి20 వరల్డ్ కప్ మెగా టోర్నీలో భారత జట్టు వరుసగా…
ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసిన కేంద్రం
నిప్పులు చెరిగిన ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నెల్లూరు జిల్లా : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సర్కార్ నిర్వాకం…
మామునూరు ఎయిర్ పోర్టు పనులు ప్రారంభించాలి
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో రేవంత్ రెడ్డి న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన ఎంపీలతో కలిసి ఢిల్లీలో కేంద్ర…
మన్రేగా పథకం పేదల పాలిట వరం
నిర్వీర్యం చేసిన కేంద్ర ప్రభుత్వం నెల్లూరు జిల్లా : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ఆనాడు కోట్లాది మంది పేదలకు అన్నం పెట్టిందని, కూలీలకు పని కల్పించిందని…
ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై పల్లా గుస్సా
తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన టీడీపీ అధ్యక్షుడుఅమరావతి : ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస రావు తమ పార్టీకి చెందిన తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు…
శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మహా శివరాత్రి పండుగకు పండుగ ముస్తాబు తిరుపతి జిల్లా : పంచభూత లింగాల్లో వాయు లింగ క్షేత్రమున శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో వార్షిక మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని స్వామి…
శివ స్వాముల కోసం స్పెషల్ సర్వీసులు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ హైదరాబాద్ : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తీపి కబురు చెప్పింది సర్కార్. భక్తుల…
భక్త సందోహం మహా శివరాత్రి పుణ్యక్షేత్రం
2 లక్షల మందికి పైగా దర్శించుకున్న భక్తులు నంద్యాల జిల్లా : మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా భక్తులు పోటెత్తారు. ప్రారంభం నుంచి నేటి దాకా 2 లక్షల 50…
20 నెలల పాలనలో ఎన్నో విజయాలు : సీఎం
రాష్ట్రంలో ప్రతీ రంగంలోనూ వృద్ది నమోదు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో ప్రతీ రంగంలోనూ వృద్ధి నమోదైందని అన్నారు. విధ్వంసం…
ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడతాం
అర్థవంతమైన చర్చలు జరగాలన్న డిప్యూటీ సీఎం అమరావతి : ప్రాధాన్యత క్రమంలో చేపడతామని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. శాసన సభలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు.…
ఆక్రమణలకు మంగళం రాక పోకలకు సుగమం
హైడ్రాకు కూకట్ పల్లి, ప్రగతినగర్ వాసుల కృతజ్ఞతలు హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. కబ్జాదారులకు కోలుకోలేని షాక్ ఇస్తోంది. చెరువులే కాదు ప్రభుత్వ…
తెలంగాణ సీఎస్ గా జయేష్ రంజన్..?
1992 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన అధికారి హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన పదవి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు ఇప్పుడు హాట్ టాపిక్ గా…
అమెరికా క్రికెట్ జట్టుకు ట్రంప్ కంగ్రాట్స్
భారత్ తో ఓడి పోయినా బాగా ఆడారని కితాబు అమెరికా : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనంగా మారారు. తన స్వంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్ వేదికగా…
సీతా పయనం ట్రైలర్ విడుదల
అర్జున్ సర్జా యాక్షన్ , లవ్ ట్రీట్ యాక్షన్ కింగ్ అర్జున్ తన బ్యానర్ శ్రీ రామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కింద నిర్మించిన సీత పయనం తో తిరిగి వచ్చాడు.…
భక్తి మార్గంలో శాంతి నెలకొల్పడమే ప్రధాన లక్ష్యం
మెట్లోత్సవం ప్రారంభోత్సవంలో టీటీడీ జేఈవో తిరుమల : టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా భక్తిమార్గంలో సమాజ శాంతి నెలకొల్పే ప్రధాన లక్ష్యమని టీటీడీ జేఈవో (వైద్య, విద్య) డాక్టర్…
ఉదయ్ పూర్ లో ఒక్కటి కానున్న దేవరకొండ, మందన్నా
మార్చి 4న హైదరాబాద్ లో వివాహ రిసెప్షన్ హైదరాబాద్ : పుకార్లకు పుల్ స్టాప్ పెట్టేశారు. గాసిప్స్ కు ఛాన్స్ లేకుండా చేశారు. తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఉత్కంఠకు…
నేడే మున్సిపల్ ఎన్నికల పోలింగ్
స్కూళ్లు, కాలేజీలకు సర్కార్ సెలవు డిక్లేర్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్…
హెచ్ డీ కుమారస్వామితో చంద్రబాబు భేటీ
మీ సహకారం వల్లే స్టీల్ ప్లాంట్ లాభాల బాట న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రులు అమిత్…
స్వచ్ఛ భారత్ కోసం రూ. 105 కోట్లు ఇవ్వండి
కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్ తో సీఎం న్యూఢిల్లీ : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన కేంద్ర మంత్రులు అమిత్…