Author: VijayaBhaskar
-

ఆశించిన స్థాయిలో ఆడలేక పోయాం : పాండ్యా
ప్రత్యర్థి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు బాగా ఆడింది ముంబై : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన కీలక మ్యాచ్ లో ప్రత్యర్థి రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చేతిలో ఘోర పరాజయాన్ని చవి చూసింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 207 రన్స్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ జట్టు పేలవమైన ఆటతీరుతో నిరాశ…
-

సంజు శాంసన్ రియల్ టార్చ్ బేరర్
సెంచరీతో కదం తొక్కిన కేరళ స్టార్ ముంబై : ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన కీలకమైన లీగ్ మ్యాచ్ లో అరుదైన రికార్డ్ సృష్టించాడు కేరళ స్టార్ క్రికెటర్ సంజు శాంసన్. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగింది చెన్నై సూపర్ కింగ్స్. నిర్ణీత 20 ఓవర్లలో 207 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు కూలుతున్నా ఎక్కడా తల వంచ లేదు. జట్టు కోసం చివరి ఓవర్ దాకా ఉన్నాడు. తను అడ్డు గోడగా…
-

టీవీకే విజయ్ సీఎం కావాలి : విటివి గణేష్
నేను ఆయనకే ఓటు వేశానని ప్రకటన తమిళనాడు : ప్రముఖ నటుడు విటివి గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన తమిళనాడు రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ సందర్బంగా తన విలువైన ఓటు వేశారు. ఈ సందర్బంగా ఆయన జాతీయ మీడియాతో మాట్లాడారు. తన మనసులోని మాటను బయట పెట్టారు. నేను దళపతి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీకి ఓటు వేశానని వెల్లడించారు. సమాజాన్ని, ప్రజలను, వ్యవస్థను అప్గ్రేడ్ చేయడానికి విజయ్ సరిగ్గా సరిపోతాడని తాను…
-

తమిళనాడులో ఓటు వేసిన సీఎం ఎంకే స్టాలిన్
ఈసారి కూడా ఇండియా కూటమిదే విజయం తమిళనాడు : ఈసారి కూడా తమిళనాడులో డీఎంకే ఇండియా కూటమి విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు సీఎం ఎంకే స్టాలిన్. తన భార్యతో కలిసి గురువారం తమ ఓటు హక్కు వినియోగించు కున్నారు. ఆయనతో పాటు ప్రముఖ నటులు గౌతమి, ఖుష్బు, సుందర్ , రాజ్య సభ సభ్యుడు కమల్ హాసన్ , కూతురు శ్రుతి హాసన్ తో పాటు అన్నాడీఎంకే పార్టీ చీఫ్ తో పాటు టీవీకే…
-

టువాస్ పోర్టును సందర్శించిన మంత్రులు
సింగపూర్ లో కొనసాగుతున్న అధికారిక పర్యటన సింగపూర్ : ఏపీకి చెందిన మంత్రులు సింగపూర్ లో పర్యటిస్తున్నారు . ఈ పర్యటనలో రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి, అనగాని సత్య ప్రసాద్, కింజారపు అచ్చెన్నాయుడు, పొంగూరు నారాయణ, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ , తదితరులతో పాటు ఉన్నతాధికారులు ఉన్నారు. పర్యటనలో భాగంగా సింగపూర్లోని PSA ఆధ్వర్యంలో నడుస్తున్న టువాస్ (TUAS) పోర్ట్ను 3వ రోజు సహచర మంత్రులతో కలిసి సందర్శించారు అనిత…
-

జూన్ 8వ తేదీ లోపు పనులు పూర్తి చేయాలి
స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ : వచ్చే జూన్ 8వ తేదీ లోపు పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ , క్యాపిటల్ వర్క్స్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశంలో సహచర మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి పాల్గొన్నారు.రాష్ట్రంలో గత మూడు సంవత్సరాల క్రితమే నిర్మించినప్పటికీ,…
-

కంపెనీల ఎంఈవోల పురోగతిపై దృష్టి సారించాలి
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ ఎడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల శాఖ పై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు. దావోస్ పర్యటనలో, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ లో పలు కంపెనీలతో జరిగిన MOU లు, పురోగతిపై ఆరా తీశారు. ఇప్పటి వరకు గ్రౌండ్ అయిన కంపెనీలు, పెండింగ్ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. MOU లు కుదుర్చుకున్న కంపెనీలను మూడు కేటగిరీలుగా వర్గీకరించి, ప్రాధాన్యత…
-

ప్రోటోకాల్ వివాదం చంద్రబాబు ఆగ్రహం
మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై సీఎం సీరియస్ అమరావతి : రాష్ట్రంలో కూటమి నేతల మధ్య ప్రోటోకాల్, ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఆయా పార్టీల అధినేతలు సర్ది చెప్పేందుకు ప్రయత్నం చేసినా అక్కడక్కడా వివాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా పిఠాపురం శాసనసభ నియోజకవర్గంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం తారాస్థాయికి చేరింది. టీడీపీ, జనసేన పార్టీల నేతలు వాగ్వావాదానికి దిగారు. ఈ రగడ రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా స్పందించారు…
-

ఆర్టీసీ కార్మికులకు ఎండీ స్ట్రాంగ్ వార్నింగ్
సమ్మె విరమించక పోతే చర్యలు తప్పవు హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి. ఆయన కీలక ప్రకటన చేశారు. సమ్మె చట్ట విరుద్దమన్నారు. ఇలాగే సమ్మెను కొనసాగిస్తే సమ్మెలో పాల్గొన్న కార్మికులపై చర్యల తప్పవని వార్నింగ్ ఇచ్చారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వారి వద్ద ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయని అన్నారు. ఈ ప్రక్రియ ముగియక ముందే సమ్మెకు వెళ్లడం చట్టరీత్యా చెల్లదని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధమైన…
-

శ్రీవారి ఆలయంలో ఘనంగా భాష్యకార్ల సాత్తుమొర
అంగరంగ వైభవోపేతంగా స్వామి వారి అభిషేకం తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో భాష్యకార్ల సాత్తుమొర ఘనంగా నిర్వహించారు. శ్రీరామానుజుల వారు జన్మించిన వైశాఖ మాస అరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా భాష్యకార్ల సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా ఉదయం శ్రీ భాష్యకార్ల వారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఆ తరువాత నడక దారిలోని శ్రీ భాష్యకార్ల సన్నిధిలో వైభవంగా అభిషేకం చేపట్టారు. సాయంత్రం సహస్ర దీపాలంకార సేవ…
Latest News

Stay Connected
Categories
BUSSINESS DEVOTIONAL EDITORS CHOICE ENTERTAINMENT News SPORTS
Tags
#AP #KarantakaVSAndhraRow #Investmentss #ITMinisters #NaraLokesh #PriyankaaKharge #BanoothuNagesh #Delhi #NationalSTCommission #BRS #HarishRao #Congress #CM #RevanthReddy #CM #HYDRAA @Vemnarenderredy @GandhiArekapudi @mkrkkpmla @Collector_MDL #IITRamaiah #100Years #KTR #Kavitha #chandraBabuNaidu #PoliceCompliantee #MovieTeaser #VaaralaaxmiSharathkumar #NaveenChandra #RythannaMeeKosam #FarmersFriendlyGovt #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh #Telaangana #KalwakuntlaKaavitha #APLeaders #ChandraBabu #Telangana #Hyderabad #FootBallMatch #CM #RevanthReddy #Messi #Telanngana #CS #RamaKrishnaRao #SanjayJaju #TGSRTC #MD #VCSajjnar #Dussera #Bathukamma #SpecialBusses #7 @Comm_HYDRAA @MDHMWSSB Commissioner Dr. Srijana hashtag#TiEHyderabad hashtag#Entrepreneurship hashtag#Startups hashtag#Innovation hashtag#Networking hashtag#HES2025 IAS MD
About the Author

AF themes
Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











