Category: DEVOTIONAL
DEVOTIONAL
శ్రీ వైష్ణవ భక్తాగ్రేసులకు శ్రీవారి అప్పపడి
శ్రీవారు తమ భక్తులకు స్వయంగా పంపే ప్రసాదం తిరుమల : వేంకటేశ్వర స్వామివారి అనాది కాలప రంపరగా కొనసాగుతున్న వైష్ణవ సాంప్రదాయాల్లో ఒకటైన అప్పపడి నివేదన విశిష్టమైన ఆచారం. భక్తుల…
అక్టోబర్ 27 నుండి శ్రీనివాస కల్యాణాలు
నవంబర్ 5 వరకు శ్రీకాకుళం, అల్లూరి , అనకాపల్లి జిల్లాలలో తిరుపతి : టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో అక్టోబర్ 27 నుండి నవంబర్ 5 వరకు శ్రీకాకుళం…
శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో హోమం
శ్రీ సుబ్రమణ్యస్వామివారి హోమం ప్రారంభం తిరుపతి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఉదయం శ్రీ సుబ్రమణ్య స్వామి వారి హోమం ప్రారంభమైంది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో…
25 నుంచి కవితక్క జనం బాట
లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు.…
సదర్ పండుగకు పైసా ఇవ్వని సర్కార్ : హరీశ్
మాజీ సీఎం కేసీఆర్ కు యాదవులంటే ప్రేమ హైదరాబాద్ : దున్నలకు పూజలు నిర్వహించే గొప్ప సంస్కృతి ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ఉందని ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు మాజీ మంత్రి…
చార్మినార్ భాగ్యలక్ష్మిని దర్శించుకున్న హరీశ్ రావు
దీపావళి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు హైదరాబాద్ : దీపావళి సందర్భంగా సోమవారం హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మ వారిని దర్శించుకున్నారు మాజీ మంత్రి హరీశ్…
సుభిక్షంగా ఉండాలని మల్లన్నను కోరుకున్నా
స్పష్టం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నంద్యాల జిల్లా : దేశంలోని ప్రముఖ జ్యోతిర్లింగాలలో ఒకటైన నంద్యాల జిల్లాలో కొలువు తీరిన శ్రీశైల భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయాన్ని గురువారం…
శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు
నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు నిర్వహణ తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నవంబరు 17 నుండి 25వ తేదీ వరకు…
అక్టోబర్ 30న శ్రీవారి ఆలయంలో పుష్పయాగం
29న అన్ని ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 30న గురువారం పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. అక్టోబర్ 29న బుధవారం…
శ్రీ కోదండ రామ స్వామికి పవిత్ర సమర్పణ
అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు తిరుపతి : చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి శ్రీ కోదండరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామి వారికి పవిత్ర సమర్పణ…
యాదగిరిగుట్టను దర్శించుకున్న చీఫ్ జస్టిస్
జస్టిస్ అపరేష్ కుమార్ కు ఘన స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా : తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ శనివారం యాదగిరిగుట్టకు చేరుకున్నారు. ఈ సందర్భంగా…
తిరుమలలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
కనులారా వీక్షించిన భక్త బాంధవులు తిరుమల : తిరుమల అశేషమైన భక్త జనవాహినితో నిండి పోయింది. ఎక్కడ చూసినా శ్రీనివాసా గోవిందా, గోవిందా గోవిందా , హరి హర గోవిందా,…
టీటీడీ చైర్మన్ ను కలిసిన శంకర్ గౌడ్
ఆలయ అభివృద్ది గురించి ప్రత్యేక చర్చ తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్ (టీటీడీ) బీఆర్ నాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు తెలంగాణ జనసేన పార్టీ…
అంగరంగ వైభోగం శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం
పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రులు ఆనం, అనిత విజయనగరం : ఉత్తరాంధ్ర ఇలవేల్పుగా విరాజిల్లుతూ కోట్లాది మంది భక్తుల కోరికలను తీర్చే అమ్మ శ్రీ శ్రీశ్రీ పైడితల్లి అమ్మ వారి…
ఇంద్రకీలాద్రిలో ఘనంగా గిరి ప్రదక్షిణ
శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో విజయవాడ: ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మ వారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ వేకువజామున అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి గిరి ప్రదక్షిణ ప్రారంభానికి…
శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
వెల్లడించిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమల ఆలయ పరిధిలోని ఆలయాలలో అక్టోబర్…
అంగరంగ వైభవంగా పవిత్రోత్సవాలు
శ్రీపట్టాభిరామ స్వామివారి ఆలయంలో తిరుపతి : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక…
వయో వృద్ధుల దర్శనం పై పుకార్లు నమ్మొద్దు
స్పష్టం చేసిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమల : తిరుమల తిరుపతి పాలక మండలి (టీటీడీ) ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. వయో…
తిరుమల తరహాలో శ్రీశైలం ఆలయ అభివృద్ధి
తయారు చేయాలని ఆదేశించిన చంద్రబాబు అమరావతి : తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం తరహాలో శ్రీశైల భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయాన్ని అభివృద్ది చేయాలని ఆదేశించారు. ఆదివారం సచివాలయంలో…
కన్నుల పండువగా భాగ్ సవారి ఉత్సవం
పెద్ద ఎత్తున హాజరైన శ్రీవారి భక్తులు తిరుమల : శ్రీ వేంకటేశ్వరస్వామి వారికి తిరుమలలో సంవత్సరంలో నిర్వహించే అనేకానేక ఉత్సవాలలో ఒకటైన భాగ్ సవారి ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది.శ్రీవారి…