Category: DEVOTIONAL

DEVOTIONAL

  • హృదయాలయంలో 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు

    హృదయాలయంలో 4,950 మందికి గుండె శస్త్ర చికిత్సలు

    వెల్ల‌డించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుప‌తి : తిరుప‌తిలోని శ్రీ పద్మావతి చిన్న పిల్లల హృదయాలయంను టిటిడి ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వైద్య సేవ, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ల ద్వారా రోగులకు అందిస్తున్న సేవలపై సిబ్బందితో టిటిడి ఈవో మాట్లాడారు. ఆన్ లైన్ నమోదు, తదితర అంశాలపై పలు సూచనలు చేశారు. ముందుగా ఫార్మసీ స్టోర్ ను పరిశీలించారు. అటు తర్వాత గుండె సంబంధ శస్త్ర చికిత్సలు…

    Continue Reading

  • శ్రీవారి సేవలో మారిషస్ దేశాధ్యక్షుడు

    శ్రీవారి సేవలో మారిషస్ దేశాధ్యక్షుడు

    స్వామిని ద‌ర్శించుకున్న ధరమ్ బీర్ గోకుల్ తిరుమ‌ల : తిరుమ‌ల‌కు విచ్చేశారు మారిష‌ష్ అధ్య‌క్షుడు ధ‌ర‌మ్ బీర గోకుల్. ఆయ‌న‌కు టీటీడీ త‌ర‌పున సాద‌ర స్వాగ‌తం ప‌లికారు టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు, ఏఈవో వెంక‌య్య చౌద‌రి. క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీవారి ఆలయంలో ప్రెసిడెంట్ దంపతులు మూల విరాట్టును దర్శించుకున్నారు. హుండీలో కానుకలు సమర్పించి మ్రొక్కులు చెల్లించారు. శ్రీవారి ఆలయ మహా ద్వారం వద్ద టీటీడీ తరఫున…

    Continue Reading

  • క‌ష్ట‌ప‌డి చ‌దువుకుంటే ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు

    క‌ష్ట‌ప‌డి చ‌దువుకుంటే ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు

    టీటీడీ చైర్మ‌న్ బీఆర్ నాయుడు పిలుపు తిరుప‌తి : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి చైర్మ‌న్ బీఆర్ నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జీవితంలో అత్యంత విలువైన‌ది బాల్యం అన్నారు. విద్య‌ను నిర్ల‌క్ష్యం చేయొద్ద‌ని సూచించారు.తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తు చేసుకుంటూ విద్యను అభ్యసిస్తేనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు. శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్నారు బీఆర్ నాయుడు. ఈ సంద‌ర్బంగా డే స్కాలర్స్‌కు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. అనంత‌రం…

    Continue Reading

  • ఇక నుంచి ఆన్ లైన్ లో శ్రీ‌వాణి టోకెన్లు

    ఇక నుంచి ఆన్ లైన్ లో శ్రీ‌వాణి టోకెన్లు

    సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఈవో సింఘాల్ తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ఈవోగా కొలువు తీరాక టీటీడీలో కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. జ‌న‌వ‌రి 9వ తేదీ నుంచి ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్ విధానంలో శ్రీ‌వాణి టోకెన్లు జారీ చేయ‌న్న‌ట్లు తెలిపారు. ఇందులో భాగంగా ప్ర‌తి రోజూ ఉద‌యం 9 గంట‌ల నుండి మ‌ధ్యాహ్నం 2 వ‌ర‌కు ఆన్ లైన్ లో టోకెన్లు…

    Continue Reading

  • దాతల పేర్లను ఎల్ఈడీ స్క్రీన్లపై ప్ర‌ద‌ర్శించాలి

    దాతల పేర్లను ఎల్ఈడీ స్క్రీన్లపై ప్ర‌ద‌ర్శించాలి

    ఆదేశించిన టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తిరుమ‌ల : టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ దూకుడు పెంచారు. తాను బాధ్య‌త‌లు స్వీక‌రించాక సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. గ‌తంలో లేని విధంగా ఈసారి వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం వేలాది మంది భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీ‌వారి ద‌ర్శ‌న భాగ్యాన్ని క‌ల్పించారు . ఎస్వీబీసీ ఛాన‌ల్ లో నాణ్య‌మైన కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని సూచించారు. ఇదే స‌మ‌యంలో టీటీడీ ఆధ్వ‌ర్యంలోని ఆల‌యాల్లో మ‌రింత వ‌స‌తి సౌక‌ర్యాలు…

    Continue Reading

  • 28 నుంచి మేడారం మ‌హా జాత‌ర

    28 నుంచి మేడారం మ‌హా జాత‌ర

    పోస్ట‌ర్ ను ఆవిష్క‌రించిన సీఎం హైద‌రాబాద్ : యావ‌త్ ప్ర‌పంచంలోనే ల‌క్ష‌లాదిగా భ‌క్తులు త‌ర‌లి వ‌చ్చే మ‌హా జాత‌ర మేడారం సిద్ద‌మైంది. ప్ర‌భుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. ఇప్ప‌టికే భారీ ఎత్తున నిధుల‌ను మంజూరు చేసింది స‌ర్కార్. ఇదిలా ఉండ‌గా ఈనెల 28వ తేదీ నుంచి 31వ తేదీ వ‌ర‌కు నాలుగు రోజుల పాటు మేడారం మ‌హా జాత‌ర కొన‌సాగుతుంది. ఈ సంద‌ర్బంగా ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి మేడారం జాత‌ర పోస్ట‌ర్ ను శాస‌న…

    Continue Reading

  • 19 నుంచి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

    19 నుంచి శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

    క‌డప గ‌డ‌ప‌లో ఈనెల 27 వ తేదీ వ‌ర‌కు ఉత్స‌వాలు తిరుపతి/కడప : కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జనవరి 19 నుండి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జనవరి 18వ తేదీ సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. కాగా, జనవరి 24వ తేదీ ఉదయం 10.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం జరుగనుంది.…

    Continue Reading

  • తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం

    తిరుమలలో వైభవంగా ప్రణయ కలహోత్సవం

    నిర్విఘ్నంగా వైకుంఠ ద్వార దర్శనాలు తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం వేడుకగా జరిగింది. ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి సరిగ్గా ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.ఇందులో భాగంగా సాయంత్రం 4 గంటలకు శ్రీ మలయప్ప స్వామివారు పల్లకి ఎక్కి మహా ప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు వచ్చారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకిపై అప్రదక్షిణంగా స్వామివారికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు. పురాణ పఠనం…

    Continue Reading

  • 25న తిరుచానూరు ప‌ద్మావ‌తి ఆలయంలో రథసప్తమి

    25న తిరుచానూరు ప‌ద్మావ‌తి ఆలయంలో రథసప్తమి

    20న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు జనవరి 25న రథసప్తమి పర్వదినం సందర్భంగా ఏడు ప్రధాన వాహనాలపై అమ్మవారు ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఆదివారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు సూర్యప్రభ వాహనం, ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు హంస వాహనం, ఉదయం 10 నుండి 11 గంటల వరకు అశ్వ వాహనం, ఉదయం 11.30 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు గరుడ…

    Continue Reading

  • టీటీడీ క‌ళ్యాణ మండ‌పాల‌పై ఈవో ఫోక‌స్

    టీటీడీ క‌ళ్యాణ మండ‌పాల‌పై ఈవో ఫోక‌స్

    తక్ష‌ణ‌మే నివేదిక త‌యారు చేయాల‌ని ఆదేశం తిరుప‌తి : టీటీడీ ఆధ్వ‌ర్యంలోని క‌ళ్యాణ మండ‌పాల‌పై స‌మ‌గ్ర నివేదిక రూపొందించాల‌ని ఆదేశించారు ఈవో అనిల్ కుమార్ సింఘాల్. తిరుమల, తిరుపతిలోని వసతి గృహాలలో ఎఫ్.ఎం.ఎస్ కు సంబంధించి ఇప్పటికే ఉన్న యాప్‌ను భక్తులకు మరింతగా అందుబాటులోకి తీసుకు రావాలని అనిల్ కుమార్ సింఘాల్ సూచించారు. భక్తులు ఆ యాప్‌ను సులభంగా డౌన్‌లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేసి, తమ అభిప్రాయాలను స్వయంగా నమోదు చేసుకునే విధంగా చర్యలు…

    Continue Reading

About the Author

Easy WordPress Websites Builder: Versatile Demos for Blogs, News, eCommerce and More – One-Click Import, No Coding! 1000+ Ready-made Templates for Stunning Newspaper, Magazine, Blog, and Publishing Websites.

BlockSpare — News, Magazine and Blog Addons for (Gutenberg) Block Editor

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports