Category: News
మే 10న ప్రధాని మోదీ హైదరాబాద్ కు రాక
భారీ ఏర్పాట్లు చేస్తున్నామన్న బీజేపీ చీఫ్ హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మే 10వ తేదీన దేశ ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ పర్యటించనున్నారని వెల్లడించారు బీజేపీ రాష్ట్ర…
పేద రెడ్డి విద్యార్థులను ఆదుకోవాలి : కోమటిరెడ్డి
రాజా బహద్దూర్ వెంకటరామారెడ్డి సొసైటీపై ప్రశంస నల్లగొండ జిల్లా : రెడ్డి సామాజిక వర్గంలో ఉన్న పేద విద్యార్థులను ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ…
సీసీ కెమేరాలతో నేర నియంత్రణ చర్యలు
స్పష్టం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనంతగా ఆంధ్రప్రదేశ్లో సీసీ టీవీ…
రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి
స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కరీంనగర్ జిల్లా : అన్నదాతలు పండించే ధాన్యానికి కనీస మద్దతు ధర లభించేలా చేస్తున్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. వరి ధాన్యం…
తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు
పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ముందస్తు చర్యలు చేపట్టింది డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా . ఈ…
అన్ని విధాలుగా రైతులను ఆదుకుంటాం
డీజిల్ కొరత లేకుండా చేస్తామన్న అచ్చెన్న విజయవాడ : వరి కోతలు పెరుగుతున్న సమయంలో రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. డీజిల్ కొరత లేకుండా…
సంజూ శాంసన్ టి20 జట్టు కెప్టెన్ గా సరిపోడు
షాకింగ్ కామెంట్స్ చేసిన వీరేంద్ సెహ్వాగ్ న్యూఢిల్లీ : భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కు కెప్టెన్…
భూములు కోల్పోయిన వారిని ఆదుకుంటాం
కీలక ప్రకటన చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోతున్న వారందరినీ ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు సీఎం ఎ.…
కేసీఆర్ నివాసానికి నీటి సరఫరా పునరుద్దరణ
వివరణ ఇచ్చిన హైదరాబాద్ జలమండలి హైదరాబాద్ : ఎండాకాలం కావడంతో తీవ్ర నీటి ఎద్దడి కొనసాగుతోంది హైదరాబాద్ నగగరంలో. ముందస్తు ప్రణాళికలు లేక పోవడంతో జనం అల్లాడి పోతున్నారు. ఈ…
ప్రపంచానికి గేట్ వే గా హైదరాబాద్ గా మారుస్తాం
సంచలన ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : హైదరాబాద్ ను ప్రపంచానికి గేట్ వే గా మార్చే నగరం ప్రజా ప్రభుత్వం నిర్మించబోయే ఫ్యూచర్ సిటీ అని పేర్కొన్నారు…
ఏపీ పాలనలో సింగపూర్ మోడల్ : అచ్చెన్నాయుడు
ముగిసిన ఏపీ మంత్రుల సింగపూర్ పర్యటన సింగపూర్ : ఏపీ పాలనలో సింగపూర్ సర్కార్ తరహా మోడల్ ను అమలు చేయనున్నట్లు వెల్లడించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు.…
సంక్షేమ పథకాల్లో ఆడబిడ్డలకు పెద్దపీట
స్పష్టం చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వంలో మహిళలు – చిన్న పిల్లల సంక్షేమం, భద్రత, ఆత్మ గౌరవానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నారు…
తెలంగాణ ఖాకీలకు డీజీపీ ఖుష్ కబర్
ప్రత్యేక దినాలకు సెలవు మంజూరు హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖ సిబ్బందికి డీజీపీ బి. శివధర్ రెడ్డి శుభవార్త తెలిపారు. పోలీసుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇకపై ప్రతి…
ఏపీని అప్పులపాలు చేసిన జగన్ రెడ్డి
నిప్పులు చెరిగిన మంత్రి వాసంశెట్టి అమరావతి : మాజీ సీఎం జగన్ రెడ్డిని ఏకి పారేశారు మంత్రి వాసంశెట్టి సుభాష్. ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక మూలాలను దెబ్బతీసి,…
ఆంధ్రా యూనివర్శిటీ అభివృద్దికి రూ. 500 కోట్లు
సంచలన ప్రకటన చేసిన సీఎం చంద్రబాబు విశాఖపట్నం : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఏయూ అభివృద్ది కోసం రూ. 500 కోట్లు ఇస్తామని…
పార్లమెంట్ తరహాలో శాసనసభ ప్రాంగణం
ఉండాలని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ తరహాలో శాసనసభ ప్రాంగణం తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన పనులపై…
ఇంధన రంగంలో ప్రత్యేక ఎనర్జీ యూనివర్శిటీ
ఏర్పాటు చేస్తామన్న సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి : ఇంధన రంగంలో పరిశోధన చేసేందుకు గాను ఏపీలో ఎనర్జీ యూనివర్శిటీ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సోమవారం…
లోకేష్ కృషి వల్లే విశాఖకు గూగుల్ డేటా సెంటర్
కీలక వ్యాఖ్యలు చేసిన విప్ పంచుమర్తి అనురాధ అమరావతి : ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపుతూ, నిరంతర శ్రమతో గూగుల్ డేటా సెంటర్ను వైజాగ్కు…
పోలీస్ ఆపరేషన్స్ కమాండ్ సెంటర్ సందర్శన
అద్భుతంగా ఉందన్న మంత్రి వంగలపూడి అనిత సింగపూర్ : ఏపీకి చెందిన మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్య ప్రసాద్, సత్య కుమార్ యాదవ్, అచ్చెన్నాయుడుల…
ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణం
అభినందించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ఉత్కంఠకు తెర దించారు రాష్ట్ర గవర్నర్. ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటా కింద ఎంపిక చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మంత్రి…