Category: News
జూన్ 8వ తేదీ లోపు పనులు పూర్తి చేయాలి
స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్ : వచ్చే జూన్ 8వ తేదీ లోపు పనులన్నీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ…
కంపెనీల ఎంఈవోల పురోగతిపై దృష్టి సారించాలి
స్పష్టం చేసిన సీఎం అనుముల రేవంత్ రెడ్డి హైదరాబాద్ : ముఖ్యమంత్రి ఎ. రేవంత్ ఎడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పరిశ్రమల శాఖ పై ఉన్నత అధికారులతో సమీక్ష నిర్వహించారు.…
ప్రోటోకాల్ వివాదం చంద్రబాబు ఆగ్రహం
మాజీ ఎమ్మెల్యే వర్మ తీరుపై సీఎం సీరియస్ అమరావతి : రాష్ట్రంలో కూటమి నేతల మధ్య ప్రోటోకాల్, ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఆయా పార్టీల అధినేతలు సర్ది చెప్పేందుకు…
ఆర్టీసీ కార్మికులకు ఎండీ స్ట్రాంగ్ వార్నింగ్
సమ్మె విరమించక పోతే చర్యలు తప్పవు హైదరాబాద్ : ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో తీవ్రంగా స్పందించారు సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి. ఆయన కీలక ప్రకటన చేశారు. సమ్మె…
ఆమె ఆగ్రహం వ్యక్తం చేయడం సబబే
మరాఠా మంత్రి గిరీష్ మహాజన్ కామెంట్స్ ముంబై : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు మంత్రి మరాఠాకు చెందిన గిరీష్ మహాజన్. వైరల్ అవుతున్న తన వీడియోపై బుధవారం స్పందించారు.…
రేపే తమిళనాడులో ఎన్నికల పోలింగ్
ఏర్పాట్లు చేశామన్న ఎన్నికల కమిషన్ చెన్నై | తమిళనాడు రాష్ట్రంలో ఈనెల 23న గురువారం ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనుంది.రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిణి అర్చన పట్నాయక్ మాట్లాడారు ఇవాళ.…
పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం సీఎం సమీక్ష
కీలక సూచనలు చేసిన చంద్రబాబు నాయుడు అమరావతి : రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్మెంట్ విధానం అమలుపై బుధవారం సచివాలయంలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.…
జగన్ రెడ్డికి పండితుల ఆశీర్వాదం
పులివెందుల లోని ఆయన నివాసంలో కడప జిల్లా : మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా జిల్లాలోని పులివెందుల తన నివాసంలో,కోదండ…
కాల్పుల విరమణ ఒప్పందం పొడిగింపు
సంచలన ప్రకటన చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. పశ్చిమాషియాలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ తరుణంలో…
సమ్మె విరమించండి విధులకు హాజరుకండి
పిలుపునిచ్చిన ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించిందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి) వై. నాగిరెడ్డి తెలిపారు.…
రాష్ట్రాభివృద్దికి సింగపూర్ సాంకేతిక సాయం
కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి అచ్చెన్నాయుడు సింగపూర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్దికి సింగపూర్ దేశం అనుసరిస్తున్న సాంకేతిక విజ్ఞానం ఉపయోగించుకునేలా ప్లాన్ చేస్తున్నామన్నారు రాష్ట్ర వ్యవసాయ, మత్స్య శాఖ…
వైసీపీ మనుగడ మొత్తం విధ్వంసమే
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పార్థసారథి అమరావతి : వైసీపీ పాలనా కాలంలో మొత్తం విధ్వంసం తప్ప జరిగింది ఏముందని ప్రశ్నించారు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి. నాడు వివేకా…
ఏపీ ఎన్నికల కమిషనర్ గా అనిల్ చంద్ర
బాధ్యతలు స్వీకరించిన విశ్రాంత అధికారి విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు అనిల్ చంద్ర పునేఠా .విజయవాడ బందరు రోడ్డులో గల రాష్ట్ర ఎన్నికల…
ఇరాన్ కు డొనాల్డ్ ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్
మరోసారి యుద్దానికి సిద్దంగా ఉన్నాం అమెరికా : పశ్చిమాషియాలో ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. చర్చల పేరుతో కాలయాపన చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా…
ఉద్యోగులపై వేధింపులు దారుణం : జగన్ రెడ్డి
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం అమరావతి : ఉద్యోగుల హక్కుల కోసం పోరాడటం తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఉద్యోగ సంఘం…
తమిళనాడులో ఎన్డీయే కూటమిదే విజయం
ధీమా వ్యక్తం చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ తమిళనాడు : తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికారంలో ఉన్న డీఎంకే సర్కార్ ను ఎలాగైనా సరే ఓడించాలని కంకణం కట్టుకుంది…
తమిళనాట ఇండియా కూటమిదే హవా
ధీమా వ్యక్తం చేసిన డిప్యూటీ సీఎం తమిళనాడు : తమిళనాడులో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఇంకా కేవలం 48 గంటల సమయం మాత్రమే ఉంది ఎన్నికల పోలింగ్ చేపట్టేందుకు. ఈ…
ఆలయాల అభివృద్దికి భారీగా నిధులు
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా : తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో నిధుల కొరత లేదన్నారు.…
లౌకిక వాదానికి నియంతృత్వానికి మధ్య పోటీ
నిప్పులు చెరిగిన ఏఐసీసీ జీఎస్ కేసీ వేణుగోపాల్ తమిళనాడు : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో ఈనెల 23న ఎన్నికల పోలింగ్ జరగనుంది.…
అన్నదాతలకు వరం రైతు భరోసా పథకం
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా : సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ…