అమరావతిని కాపాడుకునేందుకు నడుం బిగించాలి
అమరావతి : యావత్ ప్రపంచం విస్తు పోయేలా కూటమి సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమరావతి రాజధానిని నిర్మిస్తోందని అన్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. తెలుగు జాతి భవిష్యత్తును రక్షించే బాధ్యత నేను తీసుకున్నానని ప్రకటించారు. పూర్తి పారదర్శకంగా సుపరిపాలన…
డిసెంబర్ నాటికి స్థానిక సంస్థల ఎన్నికలు : డీకే
బెంగళూరు: కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ అంటే గ్రేటర్ బెంగళూరు అథారిటీ , గ్రామ పంచాయతీ, తాలూకా పంచాయతీ , జిల్లా పంచాయతీ స్థాయి ఎన్నికలను డిసెంబర్ నాటికి…
హైదరాబాద్ స్కై రూట్ కు ప్రధాని మోదీ కంగ్రాట్స్
న్యూఢిల్లీ : ఏపీలోని శ్రీహరి కోట వేదికగా దేశంలో తొలిసారిగా ఓ ప్రైవేట్ సంస్థ ద్వారా తయారు చేసిన ఉపగ్రహం శనివారం అధికారికంగా అంతరిక్షంలోకి వెళ్లింది. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలతో ముంచెత్తారు. భారత్ తన సత్తా ఏమిటో…
మహిళపై దాడి ఘటనలో చర్యలకు సీఎం ఆదేశం
అమరావతి : గుంటూరు కృష్ణబాబు కాలనీలో మహిళపై దాడి ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై సీరియస్ గా స్పందించారు. సంఘటన తనను తీవ్రంగా కలచి వేసిందని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి…
పొగాకు రైతులకు కనీస మద్దతు ధర కల్పించాలి
అమరావతి : ఆరుగాలం కష్టపడి పండించిన పొగాకు పంటకు కనీస మద్దతు ధర కల్పించాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్లో గత సీజన్తో పోలిస్తే ఈ ఏడాది వేలం ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోందని తనను కలిసిన…
హస్త కళాకారులు ఏపీకి రాయబారులు
అమరావతి : ఏపీలో చేనేత పరిశ్రమకు పెద్ద ఎత్తున ఆదరణ లభించేలా చేస్తున్నామన్నారు రాష్ట్ర బీసీ, చేనేత సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. వివిధ సంస్థలతో ఒప్పందం చేసుకున్నామని, ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ఆయా సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు.…
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట : సీఎం
హైదరాబాద్ : తమ ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం, ఆరోగ్యం కోసం కట్టుబడి ఉందన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం కీలక మైలు రాయిని సాధించింది. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సమగ్ర ఆరోగ్య భద్రత ,…
మతపరమైన అంశాలు పాఠ్యాంశాల్లో చేర్చొద్దు
హైదరాబాద్ : మత పరమైన అంశాలకు సంబంధించిన హోంవర్క్ ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థి బంధువు సుప్రియ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో ఆమె తీవ్రంగా స్పందించారు. జాతీయ మీడియాతో మాట్లాడారు. పాఠశాలలో చదువుకుంటున్న మా మేనల్లుడిని తీసుకు…
ఇరాన్ వంతెనలపై అమెరికా బాంబుల వర్షం
ఇరాన్ : మధ్య ప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది . మరోసారి అమెరికా ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు దిగుతోంది. వరుసగా బాంబుల వర్షం కురిపిస్తోంది. దాడులతో బెంబేలెత్తిస్తోంది యుఎస్. తాజాగా హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ వంతెనలపై అమెరికా బాంబుల…
ప్రజల ఆస్తులు ప్రవేట్ పరం చేస్తే ఎలా..?
తాడేపల్లి గూడెం : ఏపీ కూటమి సర్కార్ పై నిప్పులు చెరిగారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న, ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు దిగుతున్నారని…
















