రాబోయే భవిష్యత్తును నిర్దేశించేది ఏఐనే
చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…
తెలంగాణ ‘సేఫ్’ డైరక్టర్ గా అవినాష్ మొహంతి
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే సమర్థవంతమైన పోలీస్ ఆఫీసర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయనకు కీలక పదవి కట్టబెట్టింది . సేఫ్ డైరెక్టర్ గా నియమించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…
బీసీలను వేధించిన జగన్ : కొల్లు రవీంద్ర
విజయవాడ : రాష్ట్రంలో బీసీలను కావాలని జగన్ మోహన్ రెడ్డి వేధింపులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి కొల్లు రవీంద్ర. అందుకే జనం తనను బండకేసి కొట్టారని అయినా బుద్ది రావడం లేదన్నారు. కేవలం తన పార్టీని, తనను…
జగన్ హయాంలో బీసీల హత్యలు : మంత్రి అనగాని
విజయవాడ : బీసీల హక్కుల కోసం, వారి అభ్యున్నతి కోసం గౌతు లచ్చన్న ఎన్నో ఉద్యమాలు చేశారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. రైతుల కోసం మొట్ట మొదటిసారి పాదయాత్ర చేసిన ఘనత కూడా ఆయనదేనన్నారు. శ్రీకాకుళం నుంచి చైన్నై వరకూ…
దేశంలోనే తెలంగాణను టాప్ లో నిలబెడతాం
జగిత్యాల జిల్లా : 2047 నాటికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామిగా తెలంగాణను తీర్చిదిద్దడమే లక్ష్యం అని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ అన్నారు. జగిత్యాలలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, స్వాతంత్ర్య సమరయోధుల…
బీఎల్ సంతోష్ కామెంట్స్ బక్వాస్ : ప్రియాంక్ ఖర్గే
బెంగళూరు : రజాకార్ల పోరాటంలో ఆర్ఎస్ఎస్ పాత్రపై సంతోష్ వాదనను రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే సవాల్ చేశారు . రజాకార్లు ఖర్గే కుటుంబంపై దాడి చేశారని, ఆర్ఎస్ఎస్ రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిందని సంతోష్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.…
ఆర్టీసీ ఈవీ ఆటో ప్లాన్ పై ఆటో యూనియన్లు ఫైర్
హైదరాబాద్ : తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కొత్తగా ఈవీ ఆటో లను తీసుకు రావాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్లాన్ కూడా తయారు చేసింది. త్వరలో ఈ ఈవీ ఆటోలు రోడ్డు ఎక్కనున్నాయి. తాజాగా ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై…
మత్స్య సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలి
హైదరాబాద్ : మత్స్య సహకార సంఘాల ఎన్నికల్లో జాప్యం లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ములుగు జిల్లాకు చెందిన సాధు రఘు, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ సురేపల్లి నంద ఈ ఆదేశాలు జారీ చేశారు.…
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిన దాంట్లో తప్పేమీ లేదు
పాలమూరు జిల్లా : జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎన్నికైనప్పటి నుంచి ఏదో ఒక కామెంట్ చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఆపై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారుతున్నారు. స్వంత పార్టీలోనే ఆయన తనదైన…
సురక్షితమైన ఆహారాన్ని ఎంచుకునే హక్కు ఉండాలి
మహారాష్ట్ర : మహారాష్ట్రలో ఇప్పుడు ఎవరి నోట విన్నా ఒకే ఒక్కడి పేరు వినిపిస్తోంది. అతను ఎవరని అనుకుంటున్నారా అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టిస్తూ , ఎప్పుడు ఎక్కడ దాడి చేస్తాడో ఎవరికీ తెలియనంతగా తన పని తాను చేసుకుంటూ…











