Author: VijayaBhaskar
అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు
రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అమరావతి : ఏపీ సర్కార్ తీపి కబురు చెప్పింది. రాష్ట్ర రాజధాని అమరావతిలో జర్నలిస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ అమలు చేసే విషయంపై…
కాటన్ మిల్లు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
ఎంపీ గురుమూర్తిని కలిసి విజ్ఞాపన పత్రం సమర్పణ తిరుపతి : తిరుపతి కాటన్ మిల్లు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు ఎంపీ గురుమూర్తిని కలిసి తమ సమస్యలను విన్నవించారు. మిల్లు…
16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నో ఛాన్స్
నిషేధం విధించనున్న మలేషియా ప్రభుత్వం కౌలాలంపూర్ : రోజు రోజుకు సోషల్ మీడియా ప్రభావం పెరుగుతోంది. దీని కారణంగా పెద్ద ఎత్తున పిల్లలపై ఎఫెక్టు కలుగుతోంది. దీనిని గుర్తించింది మలేషియా…
వసూళ్ల వేటలో రాజు వెడ్స్ రాంబాయి
మూడు వారాల్లో రూ. 7 కోట్లు వసూలు నూతన దర్శకుడు సాయిలు కంపతి దర్శకత్వం వహించిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. తెలంగాణ ప్రాంతానికి చెందిన తను గ్రామీణ ప్రాంతంలో…
సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ కు భూమి పూజ
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వికారాబాద్ జిల్లా : అన్నార్థుల, విద్యార్థుల ఆకలిని తీర్చుతోంది అక్షయపాత్ర ఫౌండేషన్. గత కొన్నేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో అన్నదానం చేస్తోంది. ప్రభుత్వంతో కలిసి…
ఆలయ స్థల పురాణం పుస్తకం ఆవిష్కరణ
అభివృద్ది పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన అమరావతి : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన మాట నిలలబెట్టుకున్నారు. ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ కనకవల్లీ సహిత…
హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదుల వెల్లువ
కబ్జాదారుల భరతం పడతామన్న కమిషనర్ హైదరాబాద్ : కబ్జాదారులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణదారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. హైడ్రా నిర్వహించిన ప్రజా వాణికి…
పిల్లలకు వ్యవసాయం అలవాటు చేయాలి
పిలుపునిచ్చిన మంత్రి వంగలపూడి అనిత అమరావతి : రైతుల సంక్షేమం కోసం తమ సర్కార్ ప్రయత్నం చేస్తోందని చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. ప్రతి ఒక్కరూ…
సి. కళ్యాణ్ ను ఎన్ కౌంటర్ చేస్తే బెటర్
ఐ బొమ్మ రవి తండ్రి అప్పారావు కామెంట్స్ హైదరాబాద్ : పైరసీ వీడియోలు చట్ట విరుద్దంగా అప్ లోడ్ చేస్తూ కోట్లాది రూపాయలు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు నష్టం…
బాబా మనుషుల్లో దేవుడిని చూశారు : సీఎం
ప్రేమతో మనుషులను గెలిచాడన్న రేవంత్ రెడ్డి శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా బాబా మనుషుల్లో దేవుడిని చూశారని, ప్రేమతో మనుషులను గెలిచాడని అన్నారు.…
పంచమితీర్థం ప్రాశస్త్యం పద్మ పుష్కరిణి విశిష్టత
25న మంగళవారం పంచమితీర్థం ( చక్రస్నానం) తిరుపతి : తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మూత్సవాల్లో అత్యంత విశిష్టమైనది పంచమితీర్థం. శ్రీపద్మావతి అమ్మవారు పద్మ పుష్కరిణిలో ఆవిర్భవించిన తిథిని పంచమి…
ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ, సీవో
పంచమి తీర్థం కోసం భారీగా సెక్యూరిటీ తిరుచానూరు : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా నిర్వహించే పంచమి తీర్థం కోసం…
హామీలు సరే ఆచరణ మాటేంటి..?
కాంగ్రెస్ సర్కార్ ను ప్రశ్నించిన హరీశ్ రావు హైదరాబాద్ : రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ మంత్రుల…
నేతన్నలను ఆదుకోవాలి సబ్సిడీ విడుదల చేయాలి
కాంగ్రెస్ సర్కార్ ను డిమాండ్ చేసిన కల్వకుంట్ల కవిత వనపర్తి జిల్లా : చేనేత కార్మికులను ఆదుకోవడంలో సర్కార్ వివక్ష చూపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ జాగృతి సంస్థ…
సత్యసాయి బాబా జీవితం ప్రాతః స్మరణీయం
కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం ఎ. రేవంత్ రెడ్డి శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా : భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవితం ప్రాతః స్మరణీయమని పేర్కొన్నారు ముఖ్యమంత్రి ఎ.…
వైరా రాజకీయ జీవితానికి పునాది
కీలక వ్యాఖ్యలు చేసిన భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లా : తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రత్యేకంగా తన రాజకీయ…
ఐటీ రంగంలో ఎదిగేందుకు ఎన్నో అవకాశాలు
స్పష్టం చేసిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హైదరాబాద్ : ఐటీ సెక్టార్ లో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని వాటిని ఆధారంగా చేసుకుని ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు…
జనమే జెండా సమస్యలే ఎజెండా
కల్వకుంట్ల కవితక్క జనం బాట వనపర్తి జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రజా సమస్యలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు జిల్లాలలో…
బ్రహ్మోత్సవాలలో ఆకలి తీరుస్తున్న అన్నదానం
మరింత రుచికరంగా పదార్థాల వడ్డింపుతో భక్తులు ఖుష్ తిరుపతి : తిరుచానూరు లోని శ్రీ పద్మావతి అమ్మ వారి బ్రహ్మోత్సవాలలో భక్తులను ఆహ్లాద పరుస్తోంది రుచికరమైన అన్నదానం.హోల్డింగ్ పాయింట్ల వద్ద…
స్వర్ణ రథంపై శ్రీ మహాలక్ష్మి కటాక్షం
అంగరంగ వైభంగా బ్రహ్మోత్సవాలు తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోపేతంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో భాగంగా…